Home » Author »tony bekkal
ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ మూడవ శిఖరాగ్ర సమావేశానికి నరేంద్ర మోదీకి జేమ్స్ మరాపే సోమవారం ఆతిథ్యం ఇవ్వనున్నారు. జేమ్స్ మరాపేతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతోపాటు పాపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ బాబ్ దాడేతో కూడా భేటీ కానున్నా�
జార్జియన్ అధికారులు విమానాల పునఃప్రారంభాన్ని స్వాగతించినప్పటికీ, యూరోపియన్ యూనియన్కు అనుకూలంగా రష్యా నుంచి దూరం ఉండాలని కోరుకునే కొంతమంది కోరుకుంటున్నారు. ఇక జార్జియాలో కొంతమంది ఆదివారం సెంట్రల్ టిబిలిసిలో నిరసన కూడా చేశారు
సహర్సాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జూన్ 9న జరగనుంది. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ సహా వార్డు కౌన్సిలర్ల నామినేషన్లు ముగిశాయి. సహర్సాలో మొత్తం 46 వార్డులు ఉండగా, అందులో 29 మంది అభ్యర్థులు మేయర్ కోసం పోటీలో ఉన్నారు
యష్పాల్ కూతురు ఒక ముస్లిం యువకుడిని ప్రేమించింది. ఇంట్లో వాళ్లను ఒప్పించి ఈ నెల 28న పెళ్లికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. పెళ్లి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇంతలో పెళ్లికి సంబంధించిన కార్డు సోషల్ మీడియాలోకి వచ్చింది
కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కావటానికి డేట్ ఫిక్స్ అయ్యింది. మే 28(2023)న ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. 2020డిసెంబర్లో సెంట్రల్ విస్తటకు భూమి పూజ చేశారు ప్రధాని మోదీ
కొన్ని దశాబ్దాల క్రితం వరకు గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు జూనియర్ కాలేజీకి వెళ్లే వరకు చిన్నపిల్లలకు పూర్తి ప్యాంట్లను కొనుగోలు చేయలేదు. మేము పాఠశాలలో ఉన్నప్పుడు 10వ తరగతి పూర్తయ్యే వరకు ప్యాంటు ధరించలేదు. చిన్నపాటి నిక్కర్లతోనే ప�
2000 రూపాయల నోట్లై ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం బీజేపీ, ప్రధాని మోదీ సృష్టించిన తప్పిదమని ఆమె వివర్శించారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రాన్ని కోల్పోయిన బీజేపీ, ఇలాంటి చర్యలు చేస్తే మరిన్ని రాష్ట్రాల్ని కోల్పోతారని, అలాగే అదానీని సైతం కాపాడలేరని మహు�
ఈ మోడల్ కేంద్రంగా నిర్వహించిన ప్రదర్శనలో తయ్బ్ మెహతా, జరీనా, నస్రీన్ మొహమెదీల కలెక్షన్తో పాటుగా మ్యూజియం కలెక్షన్ ఒక శతాబ్దానికి పైగా విస్తరించి ఉంది. దీనితో పాటు సమకాలీన చిత్రనిర్మాత అమిత్ దత్తా తీసిన టచ్ ఎయిర్ చిత్రం కూడా ఉంది
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవుల్లో దళిత, మైనారిటీలకు స్థానం లభించలేదు కానీ.. కొత్తగా ఎనిమిది మంది సభ్యులతో ఏర్పాటైన మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యమే ఇచ్చారు. ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు మైనారిటీ(ఒకరు ముస్లిం, ఒకరు క్రైస్తవ) అవకాశం కల్పించారు.
కార్పోరేట్ కంపెనీలకు, బడా వ్యాపారస్థులకు ముందస్తు ప్రయోజనం చేకూర్చే విధంగా మోడి ప్రభుత్వం 2 వేల రూపాయల నోట్లు రద్దు చేసింది. గతంలో నోట్ల రద్దుతో టన్నుల కొద్ది నల్లధనం వైట్ మనీగా మారింది. 2వేల రూపాయల నోటు ముద్రణ చేపట్టవద్దని చెబితే పెడచెవిన ప�
మేం ఎన్నికల్లో ఐదు హామీలు ఇచ్చాం. మేము తప్పుడు హామీలు ఇవ్వలేదని మేము చెప్తున్నాం. మేము ఏం చెప్పామో అది చేస్తాం. మరో గంట-రెండు గంటల్లో కర్ణాటక మంత్రివర్గ మొదటి క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. మేం ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీలు ఈ సమావేశంలోనే చట్ట�
ఇక వీరితో పాటు ఎనిమిది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. జి. పరమేశ్వర్ (ఎస్సీ), కేహెచ్ మునియప్ప (ఎస్సీ), కేజే జార్జ్ (మైనార్టీ – క్రిస్టియన్), ఎంబీ పాటిల్ (లింగాయత్), సతీష్ జార్కిహోళి (ఎస్టీ – వాల్మీకి), ప్రియాంక్ ఖర్గే (ఎస్సీ), రామలింగారెడ్డి (రెడ్డి), �
కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారు. వీరితో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి �
తాజాగా నమోదైన రక్షణ రంగంలోని ఉత్పత్తుల విలువ 1.06 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇంకా మరికొన్ని ప్రైవేటు రక్షణ సంస్థల నుంచి డేటా వస్తే మరింత పెరుగుతుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. 2021-22లో 95,000 కోట్ల రూపాయలతో పోలిస్తే 2022-23లో రక్షణ ఉత్పత్త
ఇరాన్లో ఏడేళ్లు దాటిన మహిళలంతా హిజాబ్ ధరించాలనే కఠిన మత నిబందన ఉంది. షరియా చట్టం ప్రకారం.. జుట్టు కనిపించకుండా హిజాబ్ ధరించాల్సిందే. ఒకవేళ ఉల్లంఘిస్తే, బహిరంగ మందలింపుతో పాటు జరిమానా విధిస్తారు. లేదంటే అరెస్ట్ చేస్తారు.
ఇక కాంగ్రెస్ పార్టీకి విపక్షంగా ఉన్న నేతల్ని కూడా పిలుస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్లను కూడా పిలుస్తున్నట్లు సమాచారం
కాంగ్రెస్ పార్టీకి విపక్షంగా ఉన్న నేతల్ని కూడా పిలుస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్లను కూడా పిలుస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో నికాన్ నూతన ఎక్స్పీరియన్స్ జోన్ ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. వైవిధ్యమైన సంస్కృతి, వారసత్వంకు సుప్రసిద్ధి రాజమండ్రి. భారతదేశ వ్యాప్తంగా మా కార్యకలాపాలు విస్తరిస్తోన్న వేళ, భార�
హైదరాబాద్లో మా కొత్త కలెక్షన్ను విడుదల చేయటం లో భాగంగా హెబ్బా తో చేతులు కలిపినందుకు మేము సంతోషిస్తున్నాము. మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్లో, మా కస్టమర్ల పల్స్ని అర్థం చేసుకోవడం తో పాటుగా వారి అంచనాలను అందుకోవటానికి ప్రయత్నిస్తున్నాము
2013 అసెంబ్లీ ఎన్నికల్లో తుమకూరు జిల్లా కొరటగెరె నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పరమేశ్వర ఓడిపోయారు. అప్పటికి ఆయన కేపీసీసీ చీఫ్. ఆ సమయంలో కూడా ఆయన ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు. కానీ తాను ఓడిపోవడంతో ఎమ్మెల్సీ ద్వారా సిద్ధరామయ్య ప్రభుత్వంలో మ�