Home » Author »tony bekkal
ప్రధాన లక్ష్యం అసమానమైన ఆఫ్-రోడింగ్ అనుభవం ద్వారా అభిమానులను ఆకర్షించడం, వారితో మమేకం కావడం, వారిని సాధారణతకు మించి వెళ్లేలా ప్రోత్సహించడం, వారిలో సాహస స్ఫూర్తిని రగిలించడం. టయోటాతో ఈ ఉత్తేజకరమైన ప్రయాణం ద్వారా శాశ్వత జ్ఞాపకాలను సృష్టించడ
విజయవాడలోని లుపిన్ యొక్క కొత్త ల్యాబొరేటరీ అత్యాధునిక రోగనిర్ధారణ సాంకేతికతను కలిగి ఉంది. అత్యున్నత అర్హతలు కలిగిన వైద్య నిపుణుల బృందంతో కూడిన సిబ్బందిని కలిగి ఉంది. ఈ అధునాతన మౌలిక సదుపాయాలు స్థానిక కమ్యూనిటీకి నమ్మకమైన, అధిక-నాణ్యత డయాగ
స్థానిక వినియోగదారులకు ఔచిత్యాన్ని నిర్ధారించడం అనేది భారతదేశంలో స్నాప్ చాట్ కు చాలా కీలకంగా ఉంది. ఇప్పుడు 120 మిలియన్లకు పైగా భారతీయ స్నాప్చాటర్లు యాప్లోని నాల్గవ, ఐదవ ట్యాబ్లైన స్టో రీస్, స్పాట్లైట్లో కంటెంట్ను చూస్తున్నారు
ఢిల్లీ నుంచి ఒక్కసారిగా నయా రాయ్పూర్ (ఛత్తీస్గఢ్ రాజధాని)కి మారిపోయింది. నూతన అసెంబ్లీ భవనానికి సోనియాగాంధీ, రాహుల్గాంధీ భూమిపూజ చేశారు. అయితే ఏ హోదాలో వారిద్దరూ భూమి పూజ చేశారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రె
నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం దేశానికి గర్వకారణమని తెలిపారు. భారత దేశ నూతన గృహంలో కుటుంబ సభ్యులంతా నివసించాలన్నారు. భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని తాను నమ్ముతానని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప�
దేశ సంపూర్ణాభివృద్ధికి ఉద్దేశించిన రోడ్ మ్యాప్ను నిర్ణయించేందుకు ఉద్దేశించిన కీలకమైన సమావేశం నీతి ఆయోగ్ సమావేశమని, 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సుమారు 100కు పైగా అంశాలను చర్చించాలనే ప్రతిపాదన ఉంది. అయితే 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావే�
చంద్రబాబుకు చెప్పుకోనేందుకు ఒక పథకకమైన ఉందా? బాబు హయాంలో రైతులు ఆత్మ హత్యలు చేసుకోలేదా? వ్యవసాయం దండగని చెప్పింది చంద్రబాబు కాదా? దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని అన్నది చంద్రబాబు కాదా? చంద్రబాబు హయాంలో 22 స్థానంలో ఉన్న జేడీపీ నేడు మొద�
విభజన అధ్యయనాలు, హిందూ అధ్యయనాలు, గిరిజన అధ్యయనాల కోసం కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను కౌన్సిల్ ఆమోదించింది. అయితే ఐదుగురు కౌన్సిల్ సభ్యులు విభజన అధ్యయనాల ప్రతిపాదనను వ్యతిరేకించారు.
మా బంజారా సంఘం నాయకుడు రుద్రప్ప లమాని పేరు నిన్న రాత్రి వరకు లిస్ట్లో ఉంది. కానీ ఈ రోజు అతని పేరు కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ మేము మా 75% ఓట్లు ఇచ్చాము. మా నాయకుడికి మంత్రి పదవి రాకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాము. మా తరపున ఒక నాయకుడు మంత�
కర్ణాటకను స్వర్గధామంగా మారుస్తామని హామీ ఇచ్చాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే అది బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ అని ఏదీ చూడము. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా వెంటనే నిషేధం విధిస్తాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం భజరంగ్దళ్, ఆర్ఎస్ఎస
ఇది పాఠశాలలో వండిన అన్నం కాదట. మధ్యాహ్న భోజనం సమయంలో ఒక ఎన్జీవో (ఎన్జీవో పేరును పోలీసులు వెల్లడించలేదు) తయారుచేసిన ‘ఖిచ్డీ’ని పిల్లలకు వడ్డిస్తున్నప్పుడు ఒక ప్లేటులో పాము కనిపించింది. పాఠశాలలో ఈ వార్త తెలియగానే భోజన పంపిణీని నిలిపివేశారు
అదానీ అభివృద్దే దేశ అభివృద్ధి అనుకుంటున్నారు. రైతులు నిజంగానే అభివృద్ధి అవుతుంటే అమిత్ షా తన కొడుకుని రైతుగా ఎందుకు చేయలేదు? మేక్ ఇన్ ఇండియా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మోదీ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడుతోంది
పాతవి ఎప్పడికైనా కొత్తవారికి చోటు ఇవ్వాల్సిందేనని ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ ఓ సందర్భంలో అన్నట్లు, మరో నాలుగు రోజుల్లో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఇక పాత భవనంలో జ్ణాపకాలు మాత్రమే మిగలనున్నాయి. 75 ఏళ్ల ప్రజాస్వామ్య, రాజకీయం ఇ�
ప్రధానమంత్రి పార్లమెంటును ప్రారంభిండం ఏంటి? ఆయన శాసన సభకు కాదు కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. రాజ్యంగం ప్రకారం.. మనకు అధికారాల విభజన స్పష్టంగా ఉంది. పార్లమెంట్కు అధిపతులు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. వారిచేత ప్రారంభించవచ్చు
హిజాబ్, హలాల్, గోహత్య వంటి చట్టాలపై ప్రభుత్వం నిషేధాన్ని ఉపసంహరించుకుంటుంది అని ఆయన అన్నారు. “కొన్ని అంశాలు సమాజంలో చట్టానికి, పోలీసులకు భయపడకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. మూడేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. వాటికి బ్రేక్ వేయాలి’’ అని �
ఆ సమయంలో అక్కడే ఉన్న మంజునాథ్ సహచరుడు ఘటనను కెమెరాలో రికార్డు చేశాడు. హిరేమత్ మంజునాథ్ను చెంపదెబ్బ కొట్టడం, అతనిపై నిరంతరం దెబ్బలు వేయడం, బెదిరించడం వీడియోలో చూడొచ్చు. మరో అధికారిపై కూడా హిరేమత్ చెప్పు విసిరాడు
ఖాన్ అసెంబ్లీకి అనర్హత వేటు పడటంతో, రాంపూర్ సదర్ స్థానంలో ఉప ఎన్నిక జరిగింది. అయితే ఈ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆకాష్ సక్సేనా విజయం సాధించారు. ఖాన్ సన్నిహితుడు, ఎస్పీ అభ్యర్థి అసిమ్ రాజాపై పరాభవం పొందారు
అనేక దేవాలయాల్లో ఆరెస్సెస్ శాఖలు జరుగుతున్నాయి. కవాతులు చేస్తున్నారు. అందుకే మేము ఈ ఆదేశాలను జారీ చేశాము. దేవాలయాలు ఉన్నది భక్తుల కోసం. వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకూడదు. బోర్డు వైఖరి ఇదే. మేము ఏ దేవాలయంలోనూ ఎటువంటి దర్యాప్తును నిర్వహించలేద
నగరంలో ఎలక్ట్రిక్ మోటార్సైకిల్పై పెరుగుతున్న ఆసక్తిని తీర్చడానికి గుంటూరులో మా మొదటి ఎక్స్పీరియన్స్ జోన్ను ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా లక్ష్యం మా అధిక-పనితీరు గల ఎలక్ట్రిక్ మోటార్సైకిల్తో లీనమయ్యే, తొలి అనుభవాలను అందిం
సింపుల్ వన్ ఇప్పుడు ఫిక్స్ డ్, రిమూవబుల్ (పోర్టబుల్) బ్యాటరీలతో అమర్చబడి ఉంటుంది. ఇది 212 కి.మీల గరిష్ఠ రేంజ్ను కలిగి ఉంది. భారతదేశంలో ఈ్ద అత్యంత అధిక రేంజ్. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహన విభాగంలో ఈ కొత్త, తాజా ఆఫర్ పూర్తిగా మేడ్-ఇన్-ఇండియా (భారత ప్రభ�