Home » Author »tony bekkal
కర్ణాటక 10వ తరగతి పుస్తకాల్లో స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పాఠాన్ని తొలగించిన ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ ప్రసంగాన్ని చేర్చారు. ఇక డార్విన్ పాఠాన్ని తొలగించి, ఆ స్థానంలో సావర్కర్ పాఠాన్ని చేర్చారు. ఈ రెండు సందర్భా�
మోదీ పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తోంది. మోదీ పాలనను సేవ, సుశాసన్, గరీబ్ కళ్యాణ్గా అభివర్ణిస్తున్న నేటి నుంచి జూన్ 30 వరకు ‘విశేష్ జన సంపర్క్ అభియాన్’ అనే కార్యక్రమంతో బీజే�
ఇందులో ఆరుగురు మంత్రులు 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మాత్రమే పేర్కొన్నారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో మొత్తం 34 మంత్రులు ఉన్నారు. ఇందులో సుమారు సగం మందిపై క్రిమినల్ కేసులు ఉండడం గమానర్హం. మంత్రుల్లో బి.నాగేంద్రపై అత్యధికంగా 42 క్రిమినల్ కేసులు
గతంలో రూపాయి పంపిస్తే లబ్దిదారులకు 15 పైసలే అందేవి. అవినీతి జరుగుతోందని రాజీవ్ గాంధీ స్వయంగా అంగీకరించారు. అందుకే అవినీతికి తావులేకుండా డీబీటీ విధానంతో లబ్దిదారుడికి పథకాలను అందిస్తోంది మోదీ ప్రభుత్వం. మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో దేశ ప్�
ప్రజలే తమ వివరాలను సెన్సన్ దరఖాస్తులో స్వయంగా నింపేలా జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్) హక్కును కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. సెన్సస్ జరిగినప్పుడు మాత్రం అందులో కొత్తగా 31 ప్రశ్నలకు సమాధానాల్ని సేకరించనున్నారని అధికారులు స్పష�
రాకెట్ బయల్దేరిన 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని 251 కిలోమీటర్ల ఎత్తులో జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపెడుతుంది. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో 2,232 కిలోల ఎన్వీఎస్–01 ఉపగ్రహాన్ని ప్రయోగ�
ఆర్బీఐ, ఎస్బీఐకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్ వేశారు. 2,000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఐడీ ప్రూఫ్ను తప్పనిసరి చేసేలా ఆర్బీఐ, ఎస్బీఐలను ఆదేశించాలని అశ్విని ఉపాధ్యాయ్ కోరారు
గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ సహా అక్రమంగా నగదు నిల్వలు చేసిన వారి అనుచరులు కూడా డాక్యుమెంటేషన్ అవసరాలు లేకపోవడాన్ని ఉపయోగించుకుంటారని, బ్యాంకులో 2,000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి వెళతారని ఉపాధ్యాయ్ అన్నారు.
నిజానికి అంత గొప్ప స్నేహం దొరకడం చాలా అరుదు కూడా. ప్రాణ స్నేహానికి నిర్వచనం చెప్పిన ఇద్దరు స్నేహితుల విషాద గాథ చోటు చేసుకుంది. తన ప్రాణ స్నేహితుడి మరణం తట్టుకోలేని ఒక వ్యక్తి తాను కూడా తనువు చాలించాడు. స్నేహితుడి చితి మంటల్లోనే దూకి చావులో క�
ఇప్పటికే ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నా పత్రాల లీక్ అంశంలో రవికిషోర్ను సిట్ విచారిస్తోంది. ఇక తాజాగా అరెస్ట్ చేసిన రమేష్ను సిట్ అధికారులు రిమాండుకు తరలించారు.
సోమవారం సాయంత్రం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు రాహుల్ బయలుదేరనున్నారు. వారం రోజుల పాటు అమెరికాలోని మూడు నగరాల్లో ఆయన పర్యటించనున్నారు. తొలుత శాన్ఫ్రాన్సిస్కోలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటిస్తారు.
రాకెట్ బయల్దేరిన 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని 251 కిలోమీటర్ల ఎత్తులో జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపెడుతుంది. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో 2,232 కిలోల ఎన్వీఎస్–01 ఉపగ్రహాన్ని ప్రయోగ�
కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రదేశానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదేశంలో గందరగోళం ఏర్పడింది. పార్లమెంట్ భవనం వైపుకు ర్యాలీకి ప్రయత్నించారు రెజ్లర్లు. ఆ సందర్భంలోనే పోలీసులకు రెజ్లర�
తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు సమాజం పట్ల ఉన్న దృక్కోణానికి పూర్తి భిన్నంగా ఈరోజు కార్యక్రమం జరిగిందని పవార్ అన్నారు. మోడ్రన్ సైన్స్ ఆధారిత సమాజాన్ని ఆవిష్కరించాలనే నెహ్రూ ఆలోచనగా ఉండేదన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఆహ్వానించడం అన�
మరో ఆకర్షనీయమైన అంశంగా అపూర్వమైన 'ఎక్స్పీరియన్షియల్ జోన్' నిలిచింది. రికార్డ్-బ్రేకింగ్ ఆభరణాల యొక్క లీనమయ్యే అనుభవాలను ఇది అందించింది. ప్రతి క్రియేషన్ కు తగినట్లుగా అంకితమైన నాలుగు జోన్లు, ఆభరణాల ప్రేరణలు, ఆవిష్కరణలు, సూక్ష్మ నైపుణ్యాల�
గతంలో మెడల్స్ సాధించినప్పుడు రెజ్లర్లతో మోదీ సరదాగా ముచ్చటిస్తున్న వీడియోను షేర్ చేసిన ఆప్ ‘‘సిగ్గు తెచ్చుకోండి మోదీ. దేశం కోసం ప్రాణాలర్పించి పతకాలు సాధించిన క్రీడాకారులతో కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా?’’ అని ట్వీట్ చేశారు.
ప్రభుత్వానికి ఇమ్రాన్ ఖాన్ పార్టీకి మధ్య పరిస్థితులు ఉప్పునిప్పుగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్ను భద్రతా దళాలు అరెస్ట్ చేయడంతో పాకిస్తాన్ దద్దరిల్లింది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. అయితే కోర్టు కూడా ఈ చర్యలన�
ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ఇంఫాల్ లోయ, చుట్టుపక్కల ఐదు ప్రాంతాలపై తిరుగుబాటుదారులు ఏకకాలంలో దాడి చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. సెక్మై, సుగ్ను, కుంబి, ఫాయెంగ్, సెరౌ సహా మరిన్ని ప్రాంతాల్లో కాల్పులు జరుగుతున్నాయని, వీధుల్లో గుర్తు త�
ఆర్జేడీకి నిర్దిష్ట వైఖరి అనేదే లేదు. అప్పుడప్పుడు వారు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. మళ్లీ బీజేపీ నుంచి వచ్చిన నితీష్ కుమార్ను తమ సీఎంగా చేసుకుంటారు. పాత పార్లమెటు భవనానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్ నుంచి క్లియరెన్స్ లేదనే విషయం గుర్తు పె�
సాక్షి మాలిక్ సహా మరికొంత మంది రెజ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, రెజ్లర్లను అరెస్ట్ చేసిన తీరు, వారితో పోలీసులు వ్యవహరించిన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఛాంపియన్లను ప్రభుత్వం అవమానిస్తోందని, ఇబ్బందులకు గురి చేస్తోందంట�