Home » Author »tony bekkal
బ్రిజ్భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏడుగురు మహిళా రెజ్లర్లు ఆయనపై ఫిర్యాదు చేశారు
రాష్ట్రంలో మూడు రోజులు పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. హింసాత్మక అల్లర్లపై గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును హైకోర్టు రిటైర్డ్జ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బృందం విచారిస్తుందని తెలిపారు. �
మేక్ ఇన్ ఇండియా వెబ్సైట్ ప్రకారం, దాదాపు 63.32 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్వర్క్తో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ను కలిగి ఉంది. సాంప్రదాయిక రహదారి నిర్మాణంలో, మన్నికను నిర్ధారించడానికి కంకర, ఇసుక, కుదించబడిన మట్టి మిశ
ఆర్టీసీ ఉద్యోగులు 2011, సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 17 వరకు 29 రోజులపాటు సకల జనుల సమ్మెను కొనసాగించారు. ఈ సమ్మెలో పెద్ద ఎత్తున 56,604 మంది ఉద్యోగులు పాల్గొని స్వరాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషి చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని బస్సు చక్రాలను ఆప�
ఐపీసీ సెక్షన్ 124ఏ అమలును నిలిపివేస్తూ 2022 మే 11న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఐపీసీ సెక్షన్ 124ఏను కొనసాగించాలా? వద్దా? అనే అంశాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం అంతకు�
కులవ్యవస్థపైనే కాకుండా మతాల గురించి కూడా భగవత్ మాట్లాడారు. విదేశీ మతాలతో దేశంలో ఘర్షణలు జరిగాయని, అయితే ఇప్పుడు వారు వెళ్లిపోయారని, ప్రస్తుతం ఇక్కడున్న వారంతా భారతీయులేనని అన్నారు. ముస్లింలైనా, క్రైస్తవులైనా ఈ దేశంలో అంతర్భాగమని, ఏవైనా లో�
ప్రజాప్రయోజనాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో విఫలమైన రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలలో తమ ప్రభుత్వాన్ని కాపాడుక
ఈ ఘటనపై నెట్టింట్లో చాలా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ధ్రువ్ చౌహాన్ అనే వైద్యుడు దీనికి సంబంధించిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘20 పోస్టులు, 500లకు పైగా అభ్యర్థులు.. ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత ఉద్యోగం పొందాలనుకుంటే ఇదీ పరిస్థితి. ఢిల�
ఈ ఘటనపై బైడెన్ నవ్వులు పూయించేందుకు ప్రయత్నించారు. పడిపోయిన వెంటనే తనకు ఏదో తగిలిందని, తాను అందులో పడిపయినట్లు నవ్వుతూ చెప్పారు. ఇక సాయంత్రం వైట్ హౌస్కి తిరిగి వచ్చినప్పుడు జాగింగ్ చేస్తున్నట్లు నటించి, పడిపోయిన ఘటనకు సంబంధించిన అవమానాన్
దాదాపు 500 మంది విద్యార్థులకు పలు బ్యాచ్లుగా బోధన చేసే సౌకర్యాలు కలిగిన ఈ మ్యూజిక్ అకాడమీలో పియానో, కీబోర్డ్, గిటార్, డ్రమ్స్, కర్నాటిక్ వోకల్స్, హిందుస్తానీ వోకల్స్, వెస్ట్రన్ వోకల్స్ లో బోధన చేస్తారు. ఈ మ్యూజిక్ అకాడమీ ప్రారంభం తరువాత, తొలి న�
స్వార్థ ప్రయోజనాలతో కొన్ని సంస్థలు, పొగాకు సాగు స్థానంలో ఇతర పంటల ప్రయోజనాలను (తప్పుగా మార్చిన) ప్రచారం చేస్తున్నాయని ఫైఫా నొక్కి చెప్పింది. అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఎఫ్ఏ) అధ్యక్షుడు జవరే గౌడ మాట్లాడుతూ “ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార�
15 రోజుల క్రితం ఇలియాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ఆమెకు అత్తింటి వారి నుంచి ఎదురైన వ్యతిరేకతను ఇంట్లో చెప్పింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన సబా సోదరుడు.. ఇలియాస్పై రివాల్వర్తో గురిపెట్టి బెదిరించాడు. అనంతరం ఇలియాన్ ఇచ్చిన ఫిర�
యూనిఫాం, పాఠశాల గుర్తింపుకార్డుతో వచ్చే విద్యార్థులను ఎంటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిచేందుకు అనుతించాలని స్పష్టం చేసింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే కండక్టర్లపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ కార్పొర
భారతదేశంలో 365 ఖాప్లు ఉన్నాయి, మేము వారందరికీ ఫోన్, ఫేస్బుక్ ద్వారా తెలియజేశాము. పశ్చిమ యూపీ నుంచి మొత్తం 28 ఖాప్లు, అటువంటి బల్యాన్, దేశ్వాల్, రాఠీ, నిర్వాల్, పన్వర్, బెనివాల్ హుద్దా, లాటియన్, ఘాటియన్, అహ్లావత్ మొదలైనవారు ఈ పంచాయితీలో చేరతారు
బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసును హైకోర్టు రిటైర్డ్జ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బృందం విచారిస్తుందని తెలిపారు. అలాగే అల్లర్లలో నష్టపోయిన వారికి ఆర్థిక మద్దతుతో పాటు పునరావాసం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చ�
రాష్ట్రంలో వర్ష ప్రభావం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అల్మోరా, బాగేశ్వర్, చమోలి, చంపావత్, డెహ్రాడూన్, గర్వాల్, హర్ద్వార్, నైనిటాల్, పితోర్ఘర్, రుద్రప్రయాగ్, తెహ్రీ గర్వాల్, ఉధమ్ సింగ్ నగర్, ఉత్తరకాశీ జిల్లాల్లో దుమ్ము తు�
కలిసికట్టుగానే ఎన్నికల ప్రచారం చేసేందుకు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ అంగీకరించారు. సోమవారం ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీల�
ఒకే రోజులో ఎల్వీఎమ్హెచ్ 11 బిలియన్ డాలర్లు నష్టపోయిందని బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది. డిసెంబర్ 2022లో ప్రపంచంలో మస్క్ కంపెనీ టెస్లా విలువ బాగా పడిపోవడంతో లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ మాతృ సంస్థ అయిన ఎల్వీఎమ్హెచ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్న�
కర్ణాటకలోని బళ్లారిలో జన్మించిన, తెలుగు మూలాలున్న సునీల్ కనులోగు గతంలో ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీంలో పనిచేశారు. కాగా, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలే వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన క�
‘పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం’ పేరుతో రాష్ట్రంలో అధికార పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫెక్సీలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమగోదావరి, గుంటూరు, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ ఈ ఫ్లెక్సీలు ఏర్పాట�