Home » Author »tony bekkal
ఎనిమిదేళ్ల క్రితం మా ప్రభుత్వంలో 162 కోట్ల రూపాయల ఖర్చుతో కులగణన సర్వే చేశాము. వాటిని ఇప్పుడు అమలు చేసే ప్రయత్నం చేస్తాము. ఇటీవల అధికారంలో కొనసాగిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపించిన వేళ హడావుడిగా రిజర్వేషన్లు పెంచి జిమ్మిక్కులు చేసింది
గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం తూర్పు ఢిల్లీ క్యాంపస్ ఆప్ నేతృత్వంలోని నగర ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు మధ్య కొత్త ఫ్లాష్ పాయింట్గా మారింది. ఈ క్యాంపస్ను తామే ప్రారంభిస్తామంటే తామే ప్రారంభిస్తామని ఇ�
వీరిలో 80 కుటుంబాలు షెడ్యూల్డ్ కులానికి చెందినవే. ఈ కుటుంబాలలో కొందరు తాము ఆలయంలో నిరంతరం కుల వివక్షను ఎదుర్కొంటున్నామని, ఇక వైకాసి పండుగ సమయంలో తమకు గుడిలో ప్రవేశించకుండా, సంబరాల్లో పాల్గొనకుండా అనుమతి నిరాకరించారని పేర్కొన్నారు
ఔరంగజేబ్ను కీర్తిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్పై రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఔరంగజేబును కీర్తిస్తూ పోస్ట్ పెట్టిన యువకుడిని రైట్ వింగుకు చెందిన కొందరు విపరీతంగా కొట్టారు. అనంతరం ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెద్దగా మార�
2018 నుంచి 2023 వరకు చూసుకున్నట్లైతే ఈ కరెన్సీ వినియోగం 46 శాతం తగ్గినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018లో 6.73 లక్షల కోట్ల రూపాయల రెండు వేల నోట్లు చెలామణిలో ఉండగా అది 2023 నాటికి 3.62 లక్షల కోట్ల రూపాయలకు తగ్గింది
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని కొల్హాపూర్ ఎస్పీ మహేంద్ర పండిట్ తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని, లక్ష్మీపుర పోలీస్ స్టేషన్లో వాట్సాప్ పోస్ట్కు సంబంధించి ఇద్దరు వ్యక్తు�
దీనిపై మా పార్టీ అధినేత చంద్రబాబు కోరిన విదంగా కేంధ్ర దర్యాప్తు సంస్థతో నిస్పక్షపాతంగా విచారన చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. మీ దర్యాప్తు పై మాకు నమ్మకం లేదు. చంపిన తర్వాత నిందితుడి కుటుంబ సభ్యులు మృతురాలి కూతురిపై దాడి చేసి నిందితున్ని �
తాజా అనుమతితో ఈ ఏడాది రాష్ట్రంలో 9 మెడికల్ కాలేజీలకు అనుమతులు సాధించి దేశ చరిత్రలోనే తెలంగాణ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది నుండి కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, జయశం�
మంత్రి అనురాగ్ ఠాకూర్ ముందు రెజ్లర్లు 5 డిమాండ్లను ఉంచారు. 1-బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయడం.. 2-భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించడం, 3-సమాఖ్యలో బ్రిజ్ భూషణ్, ఆయన కుటుంబ సభ్యులకు చోటు కల్పించకూడదు, 4-రెజ్లింగ్ సమాఖ్యలో అవినీతి ఆర�
రాష్ట్ర సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వారి చేత ఈ ప్రమాణం చేయించారు. బుధవారం రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపై ఉన్న కాంగ్రెస్ నేతలను రెండు చేతులు పైకెత్తించి ‘‘పార్టీ నుంచి నాకు టికెట్ రాకపోయినా పార్టీ వెంటే ఉంటాము. పార్టీ హైకమాండ్ తీస�
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రాలోని జైసల్మేర్లో ఒక యువతిని బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లి అక్కడే పెళ్లి చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యువతిని కిడ్నాప్ చేసిన వ్యక్తి.. అడవిలో నిప్పుపెట్టి, దాని చుట్టూ యువతిని �
అయితే ఈ ఆదేశాలపై నాగాలాండ్ ప్రభుత్వ తరపు న్యాయమూర్తి మార్లీ వాన్కుంగ్ గత శనివారమే కోర్టుకు వివరణ ఇచ్చారు. వాస్తవానికి చట్టం చేయకుండా కుక్క మాంసాన్ని నిషేధించలేదని, ప్రబుత్వం కేవలం ఆదేశాలు మాత్రమే ఇచ్చిందని పేర్కొన్నారు
కాంపౌండర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సంజీవ్ జీవా చివరికి అండర్ వరల్డ్లో మునిగిపోయాడు. బాగ్పత్ జైలులో శిక్ష అనుభవిస్తూ 2018లో హత్యకు గురైన మున్నా బజరంగీకి కూడా సంజీవ్ సన్నిహితుడని అంటారు. ఉత్తరప్రదేశ్లో ఈ మధ్య తరుచూ ఇలాంటి దాడులు జరుగ
ఔరంగజేబును పొగిడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఇలాంటి చర్యలను సహించబోమన్నారు. శాంతిభద్రతలను కాపాడాలని ఫడ్నవీస్ నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఔరంగజేబును కీర్తిస్తూ ఫొటో లేదా
ఈ ఏడాది జనవరి నెలలో, అమెరికాకు చెందిన ఒక షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ విడుదల చేసిన నివేదిక అనంతరం అదానీ గ్రూప్ షేర్లలో భారీ పతనమయ్యాయి. దీని కారణంగా అదానీ గ్రూప్ భారీ నష్టాలను చవిచూసింది. హిండెన్బర్గ్ నివేదికలో అదానీ గ్రూప్ షేర్ల ధ
జనజీవనం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. దాదాపు 80 అడుగుల ఎత్తున ఎగిసిపడిన ఇసుక తుపాను కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ నష్టం వాటిల్లింది. గ్రామీణ ప్రాంతాల్లో కచ్చా ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. డిస్కమ్లకు కూడా కోట్�
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను చూస్తే ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. పెళ్లి చాలా ఘనంగానే జరిగింది. అతిథులు కూడా వందల సంఖ్యలో వచ్చారు. అన్నీ అనుకున్నట్లే జరిగాయి. వధూవరులు చేతిలో చేయి వేసి జంట వీడలేదు
Leader of the Opposition: కర్ణాటక ఎన్నికల్లో దారుణ పరాభవం పొందిన భారతీయ జనతా పార్టీకి విపక్ష నేతను ఎన్నుకోలేని పరిస్థితి నెలకొంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 34 మంది మంత్రులను భర్తీ చేసింది. అనంతరం ప్రభుత్వ పనులు చకచకా జరి
సూక్ష్మ-చిన్న-మధ్యతరహా సంస్థలకు (MSMEలు) మద్దతు ఇవ్వడం, ఆదాయ ఉత్పత్తి, ఉద్యోగ కల్పన కోసం కొత్త అవకాశాలతో బలమైన సంఘాలను నిర్మిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని MSMEలకు కినారా ఇప్పటి వరకు 1,200 కోట్ల రూపాయలకు పైగా రుణాలను పంపిణీ చేసింది
ఆయిల్ పామ్ అభివృద్ధి, ప్రాసెసింగ్ పరిశ్రమ పట్ల వారి నిబద్ధతకు గుర్తింపుగా 3F ఆయిల్ పామ్ ఇప్పటికే డిసెంబర్ 2022లో అస్సాం ప్రభుత్వంతో MOU కుదుర్చుకుంది. NMEO-OPలో భాగంగా లఖింపూర్, చిరాంగ్ జిల్లాలలో సబ్-జోన్ 1-b, V-aలో ఆయిల్ పామ్ తోటలు, ప్రాసెసింగ్ సౌకర్యాలను