Home » Author »tony bekkal
అన్నామలై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పళనిస్వామి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే జయలలితపై అన్నామలై విమర్శలు చేశారని పళనిస్వామి అన్నారు. "అతని ప్రకటనలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆయన వ్యాఖ్యలు ఏఐఏడీఎంకే కార్యకర్తలను బాధించింది" అని పళన
మహాపంచాయత్ నిర్వహించి సోమవారం మధ్యాహ్నం నుంచి ఢిల్లీ-చండీగఢ్ హైవే(NH-44)తో పాటు మరికొన్ని మార్గాలను రైతులు దిగ్బంధించారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ తికాయత్ మాట్లాడుతూ.. సోమవారం రాత్రి జిల్లా యంత్రాంగంతో రెండుసార్లు సమావే
దీంతో నలుగురు వ్యక్తులు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇదే ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారట. రోడ్డు పక్కన ఉన్న రాయిని ఢీకొట్టిన ట్యాంకర్ బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక ఈ ప్రమాదం అనంతరం ముంబై-పూణె ఎక్స్ప్�
రష్యన్ జాతీయవాద యూత్ మూవ్మెంట్ సభ్యులు మరియుపోల్ సిటీ సెంటర్లో పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో రష్యా జెండాలు రెపరెపలాడుతుండగా ‘మా గొప్ప మాతృభూమి’ అంటూ నినాదాలు వినిపించాయి. మరియూపోల్ నగరంలో రష్యన్ పరిపాలన కనిపించేలా కొన్ని ప
తెలంగాణ పర్యటనలో భాగంగా రేపు రాత్రికే హైదరాబాద్కి అమిత్ షా చేరుకోనున్నారు. వాస్తవానికి ఖమ్మంలో 15వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సమావేశానికి ఒకరోజు ముందే రాష్ట్�
వింద్యాచల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడి పేరు రాజేష్దర్ దూబే (50). బంధువు వివాహానికి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మిర్జాపూర్ వెళ్లాడు. అనంతరం సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బొలేరో కారు మాట్లాడుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయ�
మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ కుమారుడు సంతోష్. జితన్ రాం మాంజీ మాజీ జేడీయూ నేత. తనను నితీశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆగ్రహం చెంది జేడీయూ నుంచి బయటికి వచ్చి హెచ్ఏఏం పార్టీని స్థాపించారు. అనంతరం బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు
“హిందువులు డబ్బు సంపాదన గురించి మాత్రమే ఆలోచిస్తారు, అయితే భారతదేశాన్ని పాలించడం గురించి ఆలోచించే ఒక ప్రత్యేక సంఘం ఉంది. భారతదేశాన్ని పాలించాలనే వారి ఎజెండా వేల సంవత్సరాలుగా ఉంది’’ అని ముస్లింలను ఉద్దేశించి సాధ్వి అన్నారు
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి బాఘేల్ను కాంగ్రెస్కు అత్యంత ప్రజాదరణ కలిగిన నేతనా కాదా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సీఎం బాఘేల్ సమాధానమిస్తూ ఇద్దరు కాంగ్రెస్ నేతల పేర్లు చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కర్ణాటక ముఖ్యమంత్రి స�
లాలూ ఇంటికి పలువురు రాజకీయ ప్రముఖులు క్యూ కట్టారు. ఆర్జేడీ నుంచే కాకుండా జేడీయూ నుంచి కూడా అనేక మంది నేతలు ఇంటికి వచ్చి మరీ లాలూకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జేడీయూ చీఫ్ లాలన్ సింగ్, బీహార్ స్పీకర్ అవద్ బిహారీ చౌదరి తదితరులు లాలూ ప్ర�
మూడు రోజుల క్రితమే కంపెనీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో జూకర్బర్గ్ ప్రసంగించారు. కంపెనీకి ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తి రోడ్మ్యాప్ గురించి చర్చించారు. వాషింగ్టన్ పోస్ట్ తెలిపిన ప్రకారం.. ఉద్యోగులు వెంటనే ప్రయోగాలు చేయడం, కంపెనీ కృత్రిమ మే�
అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బందే 1984 అక్టోబరు 31న అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ను గుర్తు చేసుకుంటూ ఖలిస్థాన్ మద్దతుదారులు జూన్ 4న కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఈ పెరేడ్ను నిర్వహించారు
ప్రాంతానికో పథకాన్ని ప్రారంభించే ఆలోచన చేస్తున్నామని, అందులో భాగంగానే బెంగళూరు నుంచి శక్తి గ్యారెంటీ, అన్నభాగ్య గ్యారెంటీ మైసూరు నుంచి, బెళగావి నుంచి గృహలక్ష్మి గ్యారెంటీని ప్రారంభిస్తామన్నారు. ఇదే సందర్భంలోనే సిద్ధరామయ్య సొంత నియోజకవర�
ఫాక్స్ న్యూస్ ప్రచురించిన ఈ కథనం ఎఫ్బీఐ ఎఫ్డీ 1023 ఫాం ఆధారంగా ప్రచురించింది. రహస్యంగా మానవ వనరుల నుంచి అందింన వెరిఫై చేయని సమాచారన్ని సాధారణంగా ఎఫ్బీఐ ఈ ఫాంలో పొందుపరుస్తుంది. దీని ఆధారంగానే 2020 జూన్ నెలలో ఓ వ్యక్తి ఎఫ్బీఐకి పైన పేర్కొన్న ల
విద్యుత్ బోర్డ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 230 కేవీ హైటెన్షన్ సరఫరా లైన్ గ్రిడ్ నుంచి డిస్కనెక్ట్ అవ్వడం వల్ల కరెంట్ పోయిందని.. దాని కారణంగానే విమానాశ్రయం సహా పరిసర ప్రాంతాల్లో కరెంట్ లేదని తెలిపారు. శనివారం రాత్రి 9:30 గంటల నుంచి 10: 12 గంటల �
చాలా వీడియోల్లో తన భార్య తనకు కారం తినిపిస్తూ చంపేస్తోందంటూ కొంటెగా చెప్పుకొచ్చారు. తాను మాత్రం స్పైసీ లేని ఫుడ్ ఆర్డర్ చేస్తే.. తన భార్య మాత్రం కావాలని స్పైసీగా ఉన్న ఫుడ్ ఆర్డర్ చేసి తనకు తినిపిస్తోందంటూ నెటిజెన్లతో తన ఆనందాన్ని వ్యక్తం చే
రాజేశ్ పైలట్ 1996లో సోనియా గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆ ఎన్నికలో ఆయన దారుణ పరాభవం పాలైనప్పటికీ పార్టీలో కొనసాగారు. సచిన్ పైలట్కు కూడా ఇలాంటి అనుభవమే ఉంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మీద తిరుగుబ
రెస్టారెంటుకి వచ్చిన యువకుడు.. చుట్టు పక్కల ఎవరైనా వస్తున్నారా చూస్తూ అక్కడి కప్పులను నాకుతూ తిరిగి అక్కడే పెడుతున్నాడు. అంతే కాకుండా.. పక్కన ఉన్న ఆహార పదార్థాలను కూడా తన ఎంగిలిని అంటిస్తూ పాడు చర్యలకు పాల్పడ్డాడు
తాజా పదవి సైతం ఆమెను పార్టీలో కీలకం చేసేందుకు ఇచ్చారని అంటున్నారు. అజిత్ పవార్ ప్రాధాన్యం తగ్గించాలంటే సుప్రియాకు ఇప్పటి నుంచే కీలక పదవి ఉండాలని, పార్టీలో ఆమె ప్రాధాన్యం పెరిగిన అనంతరం అధ్యక్ష పదవికి మార్గం సులువు అవుతుందని శరద్ పవార్ స్ట�
ఈ నూతన స్మార్ట్ ఫోన్ ధర 8799 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. itel S23 తమ విభాగంలో అత్యుత్తమ పనితీరును కనబరుస్తుందని కంపెనీ పేర్కొంది. అద్భుతమైన సూపర్ క్లియర్ 50MP వెనుక కెమెరా, ఫ్లాష్తో కూడిన ఆకట్టుకునే 8MP గ్లోయింగ్ AI ఫ్రంట్ కెమెరాతో వస్తుంది