Home » Author »tony bekkal
బారాబంకీ జిల్లా ఫతేపూర్ ప్రాంతంలోని ఇస్రౌలి అనే గ్రామానికి చెందిన ఇర్ఫాన్, ఆసియా బానో దంపతులకు ఈ నెల 11న ఒక మగపిల్లాడు పుట్టాడు. ఫతేపూర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవం జరిగింది. చిన్నారి మొదటి మూడు, నాలుగు రోజులు ఆరోగ్యంగానే ఉంది. అయితే ఉన్�
మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరు ఉందని కేసులో పేర్కొన్న పోలీసులు.. పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్మెంట్ అధ్యక్షులు చంద్రమౌళి బెయిల్ పిటిషన్ సందర్భంగా కేసును బయటపెట్టారు.
ట్విట్టర్ ద్వారా చేసిన ఈ విమర్శలకు గాను సూర్యపై ఐపీసీ సెక్షన్లు 153(ఎ), 505 (1)(బి), 505 (1)(సి) ఐటి చట్టంలోని సెక్షన్ 66 (డి) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం రిమాండ్ కోసం మేజిస్ట్రేట్కు తరలించారు. అయితే సూర్య అరెస్టుపై తమిళనాడు బీజేపీ అధ్యక్�
ఆదిపురుష్ సినిమా విడుదల అనంతరం ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి. కొందరు అదే పాత్రను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో పోలుస్తూ వెకిలిగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొంత మంది నెటిజెన్లు అంటు�
ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందగా.. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్ష్యం, పరధ్యానం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ పై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ తరహా ప్రమాదాలకు కారణం
రాష్ట్రంలోని సౌత్ 24 పరగణాల జిల్లా బాంగర్లో ఈ బాంబుదాడుల ఘటన చోటుచేసుకుంది. నామినేషన్లు దాఖలు చేయాల్సిన బ్లాక్ డవలప్మెంట్ కార్యాలయానికి ఒక కిలోమీటరు దూరంలోనే గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడులకు పాల్పడ్డారు.
చర్చలను సిద్ధం చేయడంలో సహాయం చేసిన అధికారులు, ఆఫ్రికన్ నాయకులు శాంతి ప్రక్రియను ప్రారంభించడమే కాకుండా, భారీ అంతర్జాతీయ ఆంక్షలకు లోనవుతున్న రష్యా, ఆఫ్రికాకు అవసరమైన ఎరువుల ఎగుమతుల కోసం ఎలా చెల్లించవచ్చో కూడా అంచనా వేస్తున్నారు
రామచరితమానస్పై రిట్లాల్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యల్ని తెరపైకి తెచ్చాయి. ఈ ఏడాది జనవరిలో ఒక కళాశాల కార్యక్రమంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ రామచరితమానస్ను వెనుకబడిన కులాలను అవమానించ
ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో మంత్రి నివాసంలో 9 మంది సెక్యూరిటీ ఎస్కార్ట్ సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డులు, 8 మంది అదనపు గార్డులు ఉన్నారు. 1200 మంది ఆందోళనకారులు ఉండవచ్చని ఎస్కార్ట్ కమాండర్ తెలిపారు
పల్లె వెలుగు బస్సుల్లో ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో మహిళలు, సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఉన్నారు. వారికి ఆర్థికభారం తగ్గించాలనే ఉద్దేశంతోనే పల్లెవెలుగు బస్సుల్లో ‘టి-9 టికెట్’కు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చు�
స్వయంప్రతిపత్త సంస్థగా స్థాపించబడిన, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం & లైబ్రరీ 'ఆధునిక, సమకాలీన భారతదేశం'పై అధునాతన పరిశోధనలను ప్రోత్సహించడానికి జాతికి అంకితం చేశారు. ఇది దేశ రాజధానిలోని చారిత్రాత్మక తీన్ మూర్తి క్యాంపస్లో ఉంది
‘‘కుల రాజకీయాలకు మేము స్వస్తి చెప్తాం. సమస్యలు చెబుతున్నారు తప్ప ఎలక్షన్ టైంలో వదిలేస్తున్నారు. ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో జనసేనను గెలిపించండి. దేశం మొత్తం చూసేలా పిఠాపురంను అభివృద్ధి చేస్తాము. పదేళ్లు జనసేనకి అధికారం కట్టబెట్టండి
చారిత్రాత్మక యోగా కార్యక్రమానికి ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులు, రాయబారులు, సభ్య దేశాల ప్రతినిధులతో పాటు గ్లోబల్, డయాస్పోరా కమ్యూనిటీలోని ప్రముఖ సభ్యులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రత్యేక సెషన్ కోసం యోగాకు అనుకూలమైన దుస్తులు ధరించమని �
భావన తరుచూ పొరుగింటివారితో ఫోన్లో మాట్లాడుతుండడంపై సునీల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆమెను చాలాసార్లు వారించాడు. మాట్లాడకూడదంటూ నిషేధించాడు. అయినప్పటికీ భావన వారితో మాట్లాడుతూనే ఉంది. దీంతో భావన ఫోన్ లాక్కున్నాడు సునీల్.
ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా చేసిన నిరసనలో ఆప్కు మద్దతు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై భరద్వాజ్ విమర్శలు చేశారు. ఈ అంశంపై పార్టీ అధిష్టానం మాట్లాడవద్దని ఢిల్లీ కాంగ్రెస్ విభాగం సూచించిందని అన్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన చట్టం స్థానంలో వ్యవసాయ మార్కెట్ల (ఏపీఎంసీ)పై కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. గత నెలలో కర్ణాటకలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన తర్వాత.. గత బీజేపీ ప్రభుత్వ విధానాలను సమీక్షించనున్నట్ల
ఆధునిక సాంకేతికతతో ఉన్నప్పటికీ కస్టమర్లు 80, 90ల నాటి అనుభవాన్ని ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. Keeway SR 125 ఇప్పటికే విక్రయంలో ఉండగా, Keeway SR 250 డెలివరీలు జూన్ 17 నుండి ప్రారంభమవుతాయని ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా పేర్కొంది.
వాస్తవానికి గత బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టాలన్నీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ "గత సంవత్సరం వారు (గత బీజేపీ ప్రభుత్వం) మార్పులు చేశారు. గతంలో ఉన్నవాటినే మేము
దళిత నాయకులంతా కలసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందని పరమేశ్వర గుర్తు చేశారు. అప్పుడు పార్టీ కూడా ఆలోచిస్తుందని, రాష్ట్రంలో జరిగే పరిణామాలను జాగ్రత్తగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో దళితులు, బీసీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి అ�
డైమండ్ హార్బర్, జాయ్నగర్, క్యానింగ్, కక్ద్వీప్, వర్ధమాన్లో బీజేపీ నేతలను ఇనుప రాడ్లతో నిర్దాక్షిణ్యంగా కొడుతున్నారు. బాంబులు పేలడం చూస్తూనే ఉన్నాం. ఇది రష్యా-ఉక్రెయిన్? మనం యుద్ధం చేస్తున్నామా? రాష్ట్రంలో అరాచక పాలనపై ముఖ్యమంత్రి �