Home » Author »tony bekkal
మహిళల రద్దీ వల్ల విద్యార్థులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. మహిళలు బస్సుల్లో నిండిపోవడంతో విద్యార్థులకు చోటు దొరకడం లేదు, అలాగే స్టాపులు ఎక్కువ కావడంతో సరైన టైంకు విద్యాలయాలకు వెళ్లలేకపోతున్నారట.
పొలిటికల్ కార్టూనిస్టుగా జీవనం ప్రారంభించిన థాకరే.. పదేళ్లకు సొంతంగా పత్రిక ప్రారంభించారు. ముంబాయిలో మహ్రాష్ట్రేతరుల ఆధిపత్యాన్ని సహించక వారికి వ్యతిరేకంగా కార్టూన్లు వేసేవారు. చాలా వివాదాస్పమైన నాయకుడు థాకరే. ఎప్పుడూ చాలా కోపంగా మాట్లా
తన భూమిలో ఉన్న బాబూల్ చెట్టును నరికివేయడాన్ని అభ్యంతరం చెప్పినందుకు, ఆధిపత్య వర్గానికి చెందిన వ్యక్తులు తనను దుర్భాషలాడారని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరు నిందితులు తనను దారుణంగా కొట్టారని తెలిపాడు.
గాంధీ శాంతి బహుమతిని మహాత్మా గాంధీ 125వ జయంతి సందర్భంగా 1995లో స్థాపించారు. మహాత్మా గాంధీ ప్రతిపాదిస్తున్న ఆదర్శాలకు నివాళిగా ప్రతి ఏడాది ఈ అవార్డు ప్రకటిస్తారు. ఈ అవార్డు జాతీయత, జాతి, భాష, కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా అందరికీ ఇస్తారు
విద్యార్థి తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రిన్సిపాల్ వద్దకు వెళుతున్నప్పుడు నెమ్మదిగా డ్యాన్స్ చేయడం చూడవచ్చు. ఆమె స్పందన చూసి ప్రేక్షకులు నవ్వుకున్నారు. అప్పుడు ప్రిన్సిపాల్ తన సర్టిఫికేట్ ఇవ్వకుండా అమ్మాయిని తన సీటుకు �
భారత వాతావరణ శాఖ ప్రకారం శుక్రవారం బల్లియాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది సాధారణం కంటే 4.7 డిగ్రీలు ఎక్కువ. పాట్నా, నలందా పట్టణాల్లో ఎండవేడిమితో ఎక్కువమంది మరణించారు. బీహార్ రాజధాని పాట్నాలో గరిష్ఠంగా 44.7 డిగ్రీల సెల్�
భగవంతుడి ఆశీస్సులతో మేం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నాము. చాలా కాలంగా భక్తుల నుంచి వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా సిక్కు గురుద్వారా చట్టానికి కొత్తగా ఒక క్లాజ్ చేర్చబోతున్నాం. దీనిద్వారా స్వర్ణదేవాలయానికి చెందిన గుర్బానీ అందరికీ ఉ�
మణిపూర్ రాష్ట్రం అసలు ఈ దేశంలో భాగం కాదన్నట్లుగానే చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వెంటనే అఖిలపక్ష సమావేశం �
గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, నైపుణ్యాలు, పర్యాటక రంగంలో ఎంఎస్ఎంఈలు, టూరిజం డెస్టినేషన్ అనే ఐదు అంశాలపై ప్రధాన చర్చ జరగనుంది. 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో పర్యాటక రంగం ప్రాధాన్యతల గురించి కూడా చర్చ చేయనున్నారు
ఈ హత్యకు సర్వే నెంబర్ 174 గల భూ వివాదమే కారణమని పోలీసులు వెల్లడించారు. హత్యకు 8.50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి నిందితుడు అంజయ్య కిడ్నాప్ చేయించాడు. ఇక తాజాగా పట్టుకున్న ముగ్గురు నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగ
G-20 యొక్క అగ్రికల్చరల్ వర్కింగ్ గ్రూప్ (AWG) ఆధ్వర్యంలో వ్యవసాయ మంత్రుల 3-రోజుల సమావేశం గురువారం ప్రారంభమైంది. ఇందులో సభ్య దేశాలు, ఆహ్వానించబడిన దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎలాన్ ప్రకటనపై ధన్యవాదాలు తెలిపిన ఒక నెటిజెన్.. తాను ఈ క్షణమే యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. కారణం అక్కడ కేవలం వీడియోలు మాత్రమే ఉంటాయి. కానీ ట్విటర్లో కంటెంట్తో పాటు వీడియోలు కూడా అందుబాటులో ఉండడంతో ఎక్కువ
ఒక్క బైడెనే కాదు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఎదుర్కొంటున్నారు. ఈ ఇద్దరి అభ్యర్థిత్వం పట్ల అమెరికన్లు సముఖంగా లేరట. ఏప్రిల్ నెలలో నిర్వహించిన ఒపీనియన్ పోల్లో ఈ ఇద్దరు అభ్యర్థులు రెండోసారి అధ్యక్ష పోటీకి దిగడంపై అభ్యంతరం వ్యక్తం �
వసుధైక కుటుంబం కోసం యోగా అనేది ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాల ఇతివృత్తమని మోదీ అన్నారు. వాస్తవానికి ఈ యేడాది యోగాడేను ఆయన ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో జరుపుకోనున్నారు. అక్కడి నుంచే యోగా డే సందేశాన్ని ప్రపంచానికి మోదీ ఇవ్వనున్నారు
తి సంక్షోభం నుంచి దేశాన్ని పంజాబ్ రక్షించింది. పంజాబీలు తమ ప్రాణాలను లెక్క చేయకుండా దేశానికి భద్రత కల్పించారు. మా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పంజాబ్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చాను. విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను నరేంద్�
ఇప్పటికీ అనేక తండాలలో రోడ్లు లేకపోతే, రూ.11 కోట్లతో రోడ్లకు మంజూరు ఇప్పించాను. గ్రామపంచాయతీగా అభివృద్ధి చెందిన తండాలకు నిధులు మంజూరు చేయిస్తాను. రాబోయే రోజుల్లో నియోజవర్గంలోని ప్రతి తండాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని హామీ ఇస్తున్నాను. మీ �
ఔరంగాబాద్ పేరు మార్చిన వారికి కూడా తెలుసు, ఈ దేశాన్ని 50 ఏళ్లు ఔరంగాజేబే పాలించాడని. చరిత్రలోని నిజాల్ని ఎవరూ చెరిపివేయలేరు. జైచంద్ లాంటి కొంతమంది కుట్రదారుల వల్ల ఔరంగాజేబ్ పాలన వచ్చిందని బాబాసాహేబ్ అంబేద్కర్ చెప్పారు. మరి ఆ జయచందులను ఎందుక�
దాడికి పాల్పడిన వారు ఇస్లామిక్ స్టేట్కు విధేయత చూపుతున్న తిరుగుబాటు గ్రూపు అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎడిఎఫ్) సభ్యులని తెలిపిన అధికారులు దాడి చేసినవారు ఎంత మందిని అపహరించారనే వివరాలు వెల్లడించలేదు.
పాత విషయాన్నే గడ్కరి ప్రస్తావించినప్పటికీ తనకు కాంగ్రెస్ పార్టీలో చేరమని సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నేత శ్రీకాంత్ జిఖార్ (మరణించారు) తనకు ఈ సలహా ఇచ్చారట. నేను చాలా మంచి నాయకుడిని, పార్టీ కార్యకర్తనని జిఖర్ నాతో �
విద్యకు ఉన్న శక్తి గురించి ఈ మద్య ఒక డైలాగ్ విన్నాను. ‘మిగతావన్నీ మీ నుంచి దొంగిలిస్తారు, కానీ మీ దగ్గర ఉన్న విద్యను ఎవరూ దొంగింలించలేరు’ అన్న ఆ డైలాగ్ నన్ను కదిలించింది. ఇది వాస్తవం. అందుకే చదువు కోసం ఏదైనా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను