Home » Author »tony bekkal
మావుంకల్తో సంబంధాలు ఉన్నట్లు ఆయన అంగీకరించారు. కానీ, పోలీసులు తనపై నమోదు చేసిన కేసులతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇదిలావుండగా, కేరళలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుధాకరన్ అరెస్టుపై మండిపడ్డారు. ఇది రాజకీయ కుట్రగా వారు అభివర్ణించా�
బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మెగా సమావేశం ముగిసింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హెమంత్ సోరెన్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) చీఫ్ సీతారం ఏచూరి సైతం పాట్నాకు చేరుకున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ సైతం పాట్నాకి చేరుకున్నార�
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట ప్రాంతీయ పార్టీలు పైచేయిగా ఉండాలని, అక్కడ కాంగ్రెస్ పెద్దన్నలా వ్యవహరించకూడదని అన్నారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాన్ని వదిలేస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామన
అగ్రరాజ్యమైన అమెరికా అధినేత జో బైడెన్ 8వ స్థానంలో నిలిచారు. ఈయనకు అనుకూలంగా 40 శాతం ఓట్లు వేయగా, వ్యతిరేకంగా 52 శాతం ఓట్లు వేయడం గమనార్హం. అలాగే 13వ స్థానం దక్కించికున్న బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్ పరిస్థితి ఇలాగే ఉంది.
అమెరికా కాంగ్రెస్లో ప్రధాని మోదీకి మీడియా ఇదే ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానమిస్తూ ప్రతి పౌరుడి గౌరవాన్ని భారతీయులు విశ్వసిస్తారని, ఇది భారత డీఎన్ఏలోనే ఉందని అన్నారు. కులం, మతం, లింగం వంటి వివక్షకు అసలు తావే లేదని ప్రధాని మోదీ తేల్చి చెప�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, జనతాదళ్ సెక్యూలర్ కీలక నేత కుమారస్వామి, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్లకు ఆహ్వానం పంపలేదని జనతాదళ్ యూనియన్ అధికార ప్రతినిధి క
కోనసీమలో అడుగు పెట్టినప్పుడు కోనసీమ వాడి వేడి తట్టుకోవడం నాకు కూడా కష్టం అయ్యిందని పవన్ అన్నారు. తాను ఓడిపోయిన రాజకీయాల్లో ఉండిపోవడానికి అభిమానుల ప్రేమ కవచంలా పని చేసిందని అన్నారు. గత ఎన్నికల్లో 35వేల పైచిలుకు ఓట్లు ఈ ప్రాంతం నుండి వేసి తనక�
సన్స్టోన్ విలువైన శిక్షణ, జ్ఞానాన్ని అందించడం ద్వారా నా కలల ఉద్యోగాన్ని సాధించడంలో నాకు సహాయపడింది. వారందించిన MBA కోర్స్వర్క్ నా సాంకేతిక, సాఫ్ట్ స్కిల్స్ను మెరుగుపరచడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది
వేడుకలో భాగంగా "GIFI అవార్డ్స్" వేడుక ఉంటుంది. ఈ GIFI అవార్డు కోసం పరిశ్రమవ్యాప్తంగా ఉన్న హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు తమ పేర్లు నామినేట్ చేసుకోవచ్చు. ఈ ఈవెంట్ జూలై 3, 2023న పూణేలో జరుగుతుంది.
పరిమ్యాచ్ స్పోర్ట్స్ దుస్తులు చాలా ఆసక్తిగా, స్టైలిష్గా ఉన్నాయని.. మంచి స్టైల్ని మెచ్చుకునే వ్యక్తిగా, తాను వీటిని విపరీతంగా అభిమానిస్తున్నానని వెల్లడించారు. దీనితో పాటుగా, తన అభిమానులతో సందేశాలను పంచుకోటంతో పాటుగా ఔత్సాహిక అథ్లెట్లకు �
మునుపటి EOSSని మిస్ అయినా సందర్శకులు లేదా దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందిన వారు ఇనార్బిట్ మాల్ హైదరాబాద్లో మరోసారి అత్యుత్తమ బ్రాండ్లు, ఆకర్షణీయమైన ఆఫర్లు, ఉల్లాసకరమైన షాపింగ్ అనుభవాన్ని అనుభవించే అవకాశం కోసం మరోసారి పొందవచ్చు.
అందుకు తగినట్టుగానే పన్నుల వసూళ్ల లక్ష్యం పూర్తి చేసేందుకు ఆర్థికశాఖ క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యమిస్తోంది. వాణిజ్య పన్నుల ద్వారా రూ.9,311 కోట్లు వసూలయింది. అబ్కారీ శాఖ ద్వారా రెండు నెలల్లో రూ.4,484 కోట్లు ఆదాయం సమకూరింది
మీడియాతో మమతా బెనర్జీ మాట్లాడుతూ శుక్రవారం జరగనున్న సమావేశంలో నిర్మాణాత్మ నిర్ణయాలు తీసుకుంటామని ఆశిస్తున్నట్లు మమతా బెనర్జీ చెప్పారు. విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందేనని అన్నారు. ప్రజల�
బహుశా కోర్టు ఆర్డర్లను ముందే ఊహించిన ఇమ్రాన్ ఖాన్.. ప్రభుత్వం తనను జైలులో పెట్టినా వెనుకాడనని, తాను లొంగిపోనని, పాకిస్తాన్లో చట్టబద్ధమైన పాలన కోసం పోరాడుతూనే ఉంటానని శపథం చేశారు. గతంలోని కేసులపైనే బెయిల్ తెచ్చుకోగా, తాజాగా అది గడువు ముగుస్
వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిహార్ రాష్ట్రంలో ఉన్న 40 లోక్సభ స్థానాల్లోనూ బీజేపీయే గెలుస్తుందని ఆయన అన్నారు. కాగా, విపక్షాల మీటింగ్ మార్పు తీసుకువస్తుందని గురువారం తేజశ్వీ యాదవ్ అన్నారు.
వాస్తవానికి మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన నితీశ్ కేబినెట్లో ఎస్సీ, ఎస్ట సంక్షేమ శాఖా మంత్రి. అయితే మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ తాను మాత్రం మహా కూటమిలో భాగమై ఉన్నట్లే భావిస్తున్నానని మాంఝీ అ
ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ విపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్.. తనను మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతల నుంచి తప్పించాలని బహిరంగంగా కోరారు. అంతటితో ఆగక, పార్టీలో తనకు ఎలాంటి పాత్రనైనా కేటాయించాలని బుధవారం పార్టీ నాయకత్వానికి అజ
ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, వెనుకబాటుతనం, నిరక్షరాస్యత, కుల విద్వేషం, మత ఉన్మాదం/హింస తదితర సమస్యలతో బాధపడుతున్న బహుజనుల పరిస్థితిని బట్టి చూస్తే, బాబాసాహేబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం స్పష్టంగా క�
ముంబైలో జరిగిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 24వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పవార్ ఈ డిమాండ్ను ముందుకు తెచ్చారు. "ప్రతిపక్ష నాయకుడిగా కఠినంగా వ్యవహరించనని నాకు చెప్పారు. కానీ నాకు ఈ పదవిపై ఎప్పుడూ ఆసక్తి లేదు. కానీ పార్టీ ఎమ్మెల్యేల డిమ�