Home » Author »tony bekkal
ఆఫ్రికన్-అమెరికన్లు సహా ఇతర మైనారిటీ వర్గాలకు విద్యావకాశాలను పెంపొందించే ఉద్దేశంతో యూనివర్సిటీల్లో రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. 1960 వ సంవత్సరం నుంచి ఇవి అమలు అవుతున్నాయి. ఈ అడ్మిషన్లలో జాతి, తెగ లాంటి పదాలను రిజర్వేషన్ కేటగిరీ కింద ప్ర�
ప్రధాని పాల్గొనబోయే యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారని, ప్రధాని కార్యక్రమం జరిగే సమయంలో 10 గంటల నుంచి 12 గంటల మధ్య తరగతులు నిలిపివేస్తారని యాజమాన్యం చెప్పింది
లోకేష్ సిల్లీ బచ్చా, ఆఫ్ టికెట్ లోకేష్కి మాట్లాడటం కూడా రాదు. మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనీ చేసిన వారందరూ బేసిక్ నాలెడ్జ్ లేని లోకేష్ వెంట తిరుగుతున్నారు. తన కొడుకు అక్షరాబ్యాసం రోజు కూడా తప్పులు రాసే సిల్లీ ఫెలో లోకేష్
ఈ నెల 23న బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మహా సమావేశం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని 15 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మినహా.. మిగిలిన అన్ని పార్టీలు కాంగ్రెస్ వెంట న�
తమిళనాడు రాష్ట్రాన్ని ఐదు దశాబ్దాలుగా ద్రావిడ పార్టీలే పరిపాలిస్తున్నాయని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విషయాన్ని బీజేపీ వంటి ప్రత్యర్థులు నేటికీ గుర్తించకపోవడం గర్హనీయమని స్టాలిన్ అన్నారు.
బుధవారం ఆమె ఆరోగ్యం మెరుగయిందని, మందుల వాడకం కొనసాగించాలని డాక్టర్లు చెప్పారని తెలిపారు. అయితే ఈ ప్రకటనలపై అధిర్ రంజన్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ, సామాన్యులను తప్పుదోవ పట్టిస్తారనే ఖ్యాతి మమత బెనర్జీకి ఉందన్నారు
డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ కార్యాలయానికి మధ్య నెలల తరబడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అనేక విషయాలపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన చట్టానికి గవర్నర్ ఆమోదం నిరాకరించడం ఈ పరిస్థితిని మరింత వ�
ఈ నెల 23న బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మహా సమావేశం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని 15 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మినహా.. మిగిలిన అన్ని పార్టీలు కాంగ్రెస్ వెంట న�
కాంగ్రెస్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. చురాచాంద్పూర్ జిల్లాలో తలదాచుకున్న ప్రజలతో రాహుల్ గాంధీ మాట్లాడతారు. అనంతరం శుక్రవారం రాజధాని ఇంఫాల్ నగరంలోని శిబిరాల్లో ఉన్న ప్రజలను పరామర్శిస్తారు. అలాగే మణిపూర్ పౌర సమాజ నేతలతో కూడా మాట్లాడ�
వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 10-12 తేదీల మధ్య జరిగే అవకాశం ఉందని వార్తలు అవచ్చాయి. అయితే ఆ సమావేశం నుంచి హిమాచల్ ప్రదేశ్ నుంచి కర్ణాటకకు మారింది. జూలై 13 లేదంటే 14వ తేదీన బెంగళూరలో జరుగుతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్
ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 11 మంది గవర్నర్లు, 100 మంది కాంగ్రెస్ సభ్యులు బానిస హోల్డర్ల ప్రత్యక్ష వారసులని దర్యాప్తులో వెల్లడైంది. బానిస యజమానులతో అనుసంధానించబడిన కాంగ్రెస్ సిట్టింగ్ సభ్యులలో కనీసం 28 శాతం రిపబ్లికన్లు, 8 శాతం డెమొక్ర�
ప్రస్తుతం మెట్రో సొరంగ మార్గం పలు చోట్ల ఉంది. అదే తరహాలో రోడ్డు మార్గాలకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు జార్కహోళి పేర్కొన్నారు. పీణ్యా-హెబ్బాళ, కేఆర్ పురం - హోసూరు మార్గాల్లో సొరంగం ఏర్పాటు చేయాల్సి ఉందని సూచించారు.
కాంగ్రెస్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. చురాచాంద్పూర్ జిల్లాలో తలదాచుకున్న ప్రజలతో రాహుల్ గాంధీ మాట్లాడాల్సి ఉంది. అనంతరం శుక్రవారం రాజధాని ఇంఫాల్ నగరంలోని శిబిరాల్లో ఉన్న ప్రజలను పరామర్శిస్తారు. అలాగే మణిపూర్ పౌర సమాజ నేతలతో కూడా మా
ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు రైల్వేశాఖ కసరత్తు ప్రారంభించింది. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ సర్వేకు కేంద్రం సిద్ధంగా ఉందని, తొలిసారి దేశంలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఏర్పడబోతోందని అధికారులు తెలిపారు
మొత్తం 1,500 కంటే ఎక్కువ బ్యాంకు శాఖలను కలిగి ఉంది. బ్యాంక్ ఇప్పటికే కలిగి ఉన్న మరో 4,500 బ్యాంకింగ్ యూనిట్ల నెట్వర్క్తో, మొత్తం బ్యాంకింగ్ అవుట్లెట్ల సంఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా 6,000ను అధిగమించాయి.
వంద కంటే ఎక్కువ జాతీయ, ప్రాంతీయ సెక్టార్ కౌన్సిల్లతో, అసోచామ్ భారతీయ పరిశ్రమ యొక్క ప్రభావవంతమైన ప్రతినిధిగా వెలుగొందుతూ వస్తోంది. ఈ కౌన్సిల్లకు ప్రసిద్ధ పరిశ్రమ నాయకులు, విద్యావేత్తలు, ఆర్థికవేత్తలు, స్వతంత్ర నిపుణులు నాయకత్వం వహిస్తార�
అమెరికా-భారతీయ పరిశ్రమ, ప్రభుత్వం, విద్యాసంస్థల మధ్య ఎక్కువ సాంకేతికత భాగస్వామ్యం, సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తి అవకాశాలను సులభతరం చేసే విధానాలను ప్రోత్సహించడానికి, నిబంధనలను అనుసరించడానికి భారతదేశం కట్టుబడి ఉంది
అజిత్ పవార్ను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారనే విమర్శలు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి. ఇందుకు తగ్గట్టు కొద్ది రోజుల క్రితం తనకు అసెంబ్లీ ప్రతిపక్ష హోదా ఒద్దని, పార్టీలో ఏదైనా పదవి ఇవ్వాలంటూ స్వయంగా అజిత్ పవారే మీడియా ముందు చెప్పడం చ
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి ప్రయత్నించాలని భారత రాజ్యాంగంలోని 44 వ అధికరణ చెప్తోంది. దీనితో మేము (ఆప్) ఏకీభవిస్తున్నాం. అయితే, అన్ని మతాలు, రాజకీయ పార్టీలు, సంస్థలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయం తీసుకురావాల�
నందిని ఈ సంవత్సరం కొచ్చిలోని మామల్లపురంలో తన పార్లర్లను ప్రారంభించింది. సమీప భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక కేరళలో నందిని ఉనికిని కేరళ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ సైతం వ్యతిర