Home » Author »tony bekkal
తెలంగాణతో పాటు మరో 7 రాష్ట్రాల అధ్యక్షుల్ని మారుస్తూ మంగళవారం నూతన అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది. కొద్ది రోజులుగా దీనిపై పార్టీ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
అదేవిధంగా తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా అజిత్పవార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. ఈ సందర్భంగా సునీల్ తట్కరే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే, మరి జాతీయ అధ్యక్షుడు ఎవరని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ ఛార్జిషీట్పై విచారణకు ఇంకా తేదీని నిర్ణయించలేదు. తాజా చార్జిషీట్ విషయం పక్కన పెడితే.. కొంత కాలంగా ఈ కేసు మీద కొనసాగుతున్న విచారణ ఈ జూలై 12న మరోసారి విచారణకు రా�
తొలిసారి పాట్నాలో నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటి 16 పార్టీల
కొద్ది రోజుల క్రితమే తనకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు ఎదురు చూడలేనని అజిత్ పవార్ అన్నారు. ఆ తర్వాత పరిణామాలు ఒక్కొక్కటిగా మారాయి. పార్టీలో కొందరికి పదవు మార్చారు, మరికొందరికి కీలక పదవులు ఇచ్చారు
శరద్ పవార్ మీద ఆయన సోదరుడి కుమారుడు, ఆ పార్టీ కీలక నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. తన వర్గం నేతలతో కలిసి అజిత్ పవార్ మహారాష్ట్రలోని అధికార బీజేపీ-శివసేన షిండే వర్గంతో కలిశారు. అజిత్ పవార్ను బీజేపీ-శివసేన షిండే ప్రభుత్వం డిప్యూటీ సీఎ�
మోదీ ప్రభుత్వం వచ్చిన 9ఎండ్లలో ప్రజలకు ఎం చేశారో ప్రతి ఇంటికి వెళ్ళి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అవగాహన కల్పిస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా లక్షల కోట్ల అవినీతి జరిగింది. మోదీ తొమ్మిది ఎండ్ల ప్రభుత్వంలో నీతి నిజాయతీతో కూడిన పరి�
నెల్లూరు జిల్లాని వైసీపీ నేతలు నాశనం చేసారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేసారు. హాఫ్ నాలెడ్జ్ సిల్లీ బచ్చా ఇరిగేషన్ మంత్రి అయ్యాడు. అభివృద్ధి మీద చర్చ అనగానే తోకముడిచాడు. సిల్లీ బచ్చా సీటు గల్లంతు అ�
మీ ప్రయాణ సమయంలో ఒకవేళ రైల్వే స్టేషన్లో ఉండవలసి వస్తే, మీకు స్టేషన్లోనే గది లభిస్తుంది. దీని కోసం మీరు బయట హోటల్కు వెళ్లి గదికి డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీకు రైల్వే స్టేషన్లో చాలా తక్కువ గదులు లభిస్తాయి
భారత ప్రభుత్వంలో ఉంటూ జాతీయంగా, అంతర్జాతీయంగా ఆరోగ్య సేవలకు ఆమె చేసిన కృషికిగాను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మాజీ కేంద్ర కార్యదర్శి సుజాత రావు.. వైద్య పరిశోధన ద్వారా ప్రపంచానికి చేసిన కృషికి గాను భారత్ బయోటెక్ వైద్య శాస్త్రం సహ వ్య�
ప్రాథమిక నివేదికల ప్రకారం.. సిలికాన్ ఆయిల్లో మంటలు చెలరేగడంతో పేలుడు సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది ధైర్యంగా మంటలను అదుపు చేశారు. సమీపంలోని నివాసితులను ఆ ప్రాంతం నుండి దూరంగా ఉండాలని కోరారు
పర్వేజ్ను బాలిక తండ్రి గుర్తించాడు, ఆ వెంటనే అతడి మేనల్లుడితో కలిసి ఇనుప రాడ్లతో కొట్టారు. ఇక హత్య అనంతరం.. పర్వేజ్ తమ ఇంట్లోకి చొరబడ్డ దొంగ అని మొదట పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని, అయితే విచారణలో అసలు విషయం తెలిసిందని వివేక్ చంద్ర యాదవ్
జామ్నగర్ జిల్లాలోని జామ్నగర్ తాలూకా (269 మిమీ), వల్సాద్లోని కప్రద (247 మిమీ), కచ్లోని అంజర్ (239 మిమీ), నవ్సారిలోని ఖేర్గామ్ (222 మిమీ) ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌరాష్ట్ర-కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని �
పరిస్థితి మెరుగుపడుతుందనే నమ్మకంతో ప్రజలు ముఖ్యమంత్రికి మద్దతుగా నిలిచారు. ఈసారి పరిస్థితిని అదుపు చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి గత ప్రభుత్వ హయాం కారణంగానే ఏర్పడింద�
2002 నాటి అల్లర్ల తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే లక్ష్యంతో తీస్తాకు అహ్మద్ పటేల్ డబ్బులు ఇచ్చారని, గుజరాత్ను అపఖ్యాతిపాలు చేయాలనే లక్ష్యంతో ఓ రాజకీయ నేతకు పరికరంగా ఆమె వ్యవహరించారని ప్రభుత్వం కోర్టుల
ప్రధానమంత్రి మోదీ యూనిఫాం సివిల్ కోడ్ ప్రవేశపెట్టనున్నట్లు బలమైన సంకేతాలు ఇచ్చారు. ఈ అంశంపై విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేస్తున్నారు. ఇలాంటి బలమైన రాజకీయ ఎత్తుగడల మధ్య పార్లమెంటు సమావేశమవుతోంది.
నీతిగా ప్రజా క్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప.. నా బిడ్డను, అల్లుడిని ప్రేరేపించడం మంచిది కాదు. రాజ్యాంగబద్ధంగా నా బిడ్డను ఏమనే పరిస్థితి లేక తప్పని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించాను. ఆ స్థలంలో నా బిడ్డ నిర్మాణం చేసుకుంటానని చెప్పింది. కానీ అ
రమేష్ చంద్ర కుటుంబ సభ్యులు తీసుకున్న సెల్ఫీ వెంటనే సోషల్ మీడియాలోకి ఎక్కింది. 500 రూపాయల నోట్ల కట్టల పక్కన రమేష్ చంద్ర భార్య, పిల్లలు ఫోజులు ఇస్తూ తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దాని ప్రకారం.. 14 లక్షల రూపాయల విలువైన భారీ నగ�
భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలలో 80 శాతం మంది 'పస్మాండ, వెనుకబడిన, దోపిడీకి గురవుతున్న' ప్రజలేనని భోపాల్లో జరిగిన బీజేపీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగంగా చెప్పారు. అలాంటి ముస్లింల జీవితాలను మెరుగుపరచడానికి రిజర్వేషన్లు
9 యూనిఫాం రిసోర్స్ లొకేటర్స్ను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను ట్విటర్ కంపెనీ హైకోర్టులో సవాల్ చేసింది. ఏదైనా అకౌంట్ను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లయితే, సంబంధిత ఆదేశాల్లో అందుకు కారణాలను వివరించాలని