Home » Author »tony bekkal
రైలు భోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఆరు ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. కాగా, ముందు వరుసల్లో కూర్చున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ కేసు తర్వాత కూడా మరికొన్ని కేసులు ఆయనపై దాఖలయ్యాయి. వీర్ సావర్కర్ మనవడు కూడా ఒక కేసు ఫైల్ చేశారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు గుజరాత్ హైకోర్టు పేర్కొంది.
ఇది వ్యూహాత్మక ఆందోళనలకు సంబంధించిన అంశమని నేను అనుకోవడం లేదు. ఇది మానవ ఆందోళనలకు సంబంధించిన విషయం. ఈ విధమైన హింసలో పిల్లలు, వ్యక్తులు చనిపోయినప్పుడు పట్టించుకోవడానికి భారతీయులే కానవసరం లేదు
ట్విటర్ను సొంత చేసుకున్న అనంతరం.. వింత వింత నిర్ణయాలతో యూజర్లను మస్క్ గందరగోళానికి గురి చేస్తున్నారు. పెయిడ్ బ్లూటిక్, సబ్స్క్రిప్షన్, ఎడిట్ బటన్, ట్వీట్ వ్యూ లిమిట్ చేయడం వంటి నిర్ణయాలు వినియోగదారులను అయోమయానికి గురి చేశాయి.
వరంగల్ నగరంలో 27 కిలోమీటర్ల మేర ప్రధాని మోదీ కాన్వాయ్ సాగనుంది. మామునూరు ఎయిర్పోర్టు నుంచి బట్టల బజార్ ఫ్లైఓవర్, పాపయ్యపేట చమన్, భద్రకాళి ఆలయం, ములుగు రోడ్డు, అలంకార్ జంక్షన్, హనుమకొండ చౌరస్తా, పోలీస్ హెడ్క్వార్టర్స్, అంబేద్కర్ జంక
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలో విపక్షాలు ఏకమవుతున్నాయి. అయితే విపక్ష కూటమి నుంచి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీకి పెళ్లైనప్పటికీ.. కొద్ది రోజులకే వారు విడిపోయారు. చాలా కాలంగా ఆయన భా�
కోవూరుని అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీతో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ప్రజలు గెలిపించరని, అయితే ఆయన కోవూరుని శాండ్, ల్యాండ్, వైన్, మైన్, బెట్టింగ్, రియల్ ఎస్టేట్ మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రెస్గా మార్చేశారని లోకేష్ మండిపడ్డారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేము ఎల్లప్పుడూ తీవ్రమైన చర్యలు తీసుకున్నాం. ఇకపై కూడా అలాగే చేస్తాం. విభిన్న సంస్కృతులవారికి మా దేశం స్వాగతం పలుకుతుంది. మేము వాక్ స్వాతంత్ర్యాన్ని బలపరుస్తాం. తమది చాలా వైవిద్ధ్యభరితమైన దేశం.
పెన్షన్ స్కీమ్తో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా దాదాపు 240 కోట్ల రూపాయలను భరిస్తుందని సీఎం చెప్పారు. డేటా ప్రకారం, రాష్ట్రంలో 65,000 మంది అవివాహిత పురుషులు, మహిళలు ఉన్నారు. ఇక నిర్దిష్ట వయస్సుగల వితంతువులు/భార్య చనిపోయిన మగవారు 5,687 మంది ఉన్నారు. వీరికి �
పాతబస్తీ ఫలక్ నామా వరకు మెట్రోను ఎందుకు పొడిగించలేదో కేసీఆర్ చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం వలనే అనేక రైల్వే ప్రాజక్టులు ఆగిపోయాయి. ఎస్సీ విద్యార్ధులకు కేంద్రం స్కాలర్షిప్ లు ఇస్తామంటే కేసీఆర్ సర్కార్ అడ్డుకుంది
శరద్ పవార్ నిర్వహించిన ప్రదర్శనలో ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగింది. అయితే ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అజిత్ పవార్ సమావేశాన్ని చట్టవిరుద్ధమని విమర్శించారు
దుర్మార్గానికి పాల్పడ్డ నేరస్థుడితో పోలీసులు వ్యవహరించిన తీరు ఇదేనా అంటూ ట్రోల్స్ చేశారు. దీంతో సిద్ధి పోలీసులు గురువారం మరో వీడియోను విడుదల చేశారు. శుక్లాను కొడుతూ, తోసుకుంటూ తీసుకెళ్తున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. అయితే దీనిపై కూడా వి
జిల్లా అధికార యంత్రాంగం అధికారులపై రాజీవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బంజరీ మోర్ నుంచి అరర్ మోర్ వరకు ఎన్హెచ్-27 భూమిని ఆక్రమించుకున్న అనేక మంది పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉన్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు
సభ్యులపై అనర్హత పడితే వారు మంత్రి పదవులు సహా అప్పటికే ఉన్న ఇతర గౌరవమైన పదవులు కోల్పోతారు, ఆ పదవులు తీసుకునేందుకు అనర్హులు అవుతారు. అప్పట్లో శివసేన కూడా తిరుగుబాటు నేతలపై ఇదే చేయబోయింది. అయితే స్పీకర్ అధికార పార్టీ వ్యక్తే అయినప్పటికీ..
చికిత్స గదిలో, వీడియో సహాయాన్ని ఉపయోగించి, రోగి స్థితిని గైడ్ చేయడంలో IDENTIFY™ సహాయపడుతుంది
సోమవారం మీడియాతో మాట్లాడుతూ అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్పవారేనని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం ఎన్సీపీలోని అజిత్పవార్ వర్గం నాయకులు ముంబైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు
సిద్ధి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి నేత కేదార్ నాథ్ శుక్లా గెలుపొందారు. ఆ నియోజకవర్గంలో పబ్లిక్ ప్రదేశంలో జరిగిన ఉన్మాదపు ఘటనే ఇది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ తన ట్విటర్లో షేర్ చేస్తూ..
బ్రాహ్మణ, బనియా ప్రధానమంత్రులు పోయారని, ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఓబీసీలకు కూడా ప్రధాని పదవి దక్కినట్టైందని, ఇప్పుడు సమయం దళితులదని, మాయావతిని ప్రధానిగా ప్రకటించి, ఆమెకు మద్దతుగా విపక్షాలు నిలబడాలని ఆయన కొద్ది రోజుల క్రితం అన్నారు
2020 మార్చి 11న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా బండి సంజయ్ నియామకం అయ్యారు. మూడేళ్ల అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారు. అయితే బండి సంజయ్ కి కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వనున్నట్లు ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి