Home » Author »tony bekkal
వచ్చే వారం సెలవులపై విద్యాశాఖ అధికారులకు సెలవులను నిషేధిస్తూ బీహార్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారులు, జిల్లా ప్రోగ్రాం అధికారులు, ఇతర అధికారుల లీవ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న
BG ఎలక్ట్రిక్ స్కూటర్స్ వద్ద, EV ఎకో సిస్టమ్ను మెరుగుపరచడానికి ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క ఉత్తమ నాణ్యత, అమ్మకాల తర్వాత సేవను అందించడం లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు
ఈ బస్సులు పునరుత్పత్తి బ్రేకింగ్, ఉష్ణోగ్రత సెన్సార్లు, CCTV నిఘా, మెడికల్ కిట్లు, అగ్నిమాపక యంత్రాలు, మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన పింక్ సీట్ ఫీచర్ వంటి అధునాతన భద్రతా చర్యలను కలిగి ఉంటాయి
తమ గ్రామాల రక్షణకు బంకర్లు అవసరమని చురచంద్పూర్లోని గ్రామ రక్షణ వాలంటీర్ జూలియన్ అన్నారు. బంకర్లను కూల్చివేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, బంకర్లన్నీ ధ్వంసం చేస్తే తమ గ్రామాలను ఎలా కాపాడుకుంటామని, తమ రక్షణకు ఇది మంచిది కాదని జూలియన్ �
యూసీసీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో ప్రచారం చేస్తున్న ఆయన తన ప్రయాణాన్ని ఒక్కసారిగా జిమ్ వైపుకు మరల్చారు. ఈ వీడియోను ఎంఐఎం నేత ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అజిత్ పవార్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం పాలక బీజేపీ-శివసేన కూటమిలో చేరిన అనంతరం, జూలై 2న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికీ తమ పార్టీ చీఫ్ శరద్ పవారేనని, ఇప్పటికీ పార్టీ అత్యున్నత నాయకుడిగా ఉన్నారన
సోనూ ఫిర్యాదులపై ప్రేమ్చంద్ 2016 నుంచి 2018 వరకు ప్రతి ఏడాది అరెస్ట్ అవుతూనే ఉన్నాడు. గృహహింస ఆరోపణలతో అరెస్ట్ అవుతున్న అతడికి ప్రతిసారీ అతని భార్యనే బెయిల్ ఇప్పించి విడిపిస్తోంది. 2019, 2020లో కూడా ప్రేమ్చంద్ జైలుకు వెళ్లవలసి వచ్చింది
అగంతకులు ఉపయోగించిన వాహనాలను సమీప గ్రామంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నేత క్రిపాల్ జఘిన హత్యకు ప్రతీకారంగానే కుల్దీప్ను ప్రత్యర్థి వర్గం మట్టుబెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.
వాట్సాప్ స్టేటస్లో "చెడు వ్యక్తులను" మాత్రమే బాధపెడతాడని రాయడం చూస్తుంటే.. పరిశ్రమ పద్ధతులపై ఫెలిక్స్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన ఫణీంద్ర గురించి ప్రస్తావించాడని అంటున్నారు. ఫెలిక్స్ కూడా ఫణీంద్ర లాంటి వ్యాపారాన్నే నడిపాడు
వరదలు, కొండచరియలు విరిగిపడటంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు మంగళవారం కులు సందర్శించారు. పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని, అయితే ఇంకా చాలా పనులు చేయాల్సి ఉందని ఆయన అన్నారు
గ్రామ పంచాయతీల్లో 63,229 వార్డులు ఉండగా.. ఇప్పటి వరకు విడుదలైన స్థానాల్లో టీఎంసీ 16,436 స్థానాలు గెలుచుకుని మరో 5,380 స్థానాల్లో లీడింగులో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కేవలం 3,665 స్థానాలు మాత్రమే గెలుచుకుని, మరో 1,597 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది
న్యూరోసైన్స్లో అద్భుతమైన నైపుణ్యాన్ని లక్ష్మికి ఉందని యూనివర్సిటీ హర్షం వ్యక్తం చేసింది. న్యూరోడీజెనరేటివ్ బ్రెయిన్ ( మెదడులో కణాల క్షీణత వ్యాధి)లోని B-Z ఆకృతి నుంచి DNA నిర్మాణంలో మార్పుకు సంబంధించి మార్గదర్శక అధ్యయనంపై ఆమె ప్రెజెంటేషన్ ద�
రెండు కేసుల్లో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 354, 354ఏ, 354డీ ప్రకారం కేసులు నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో ఐపీసీ సెక్షన్లు 354, 354ఏ ప్రకారం ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులు రుజువైతే ఆయనకు సుమారు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది
గత నెల 23వ తేదీన బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్నాయి. అనంతరం హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో తదుపరి సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది
ముందు టొమాటో ధరల పెరుగుదల గురించి రాఖీ సావంత్ మాట్లాడింది. టమాటా ధరలు పెరుగుతున్న తీరును దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు తన ఇంట్లో టమాటా మొక్కను తానే పెంచుకోవాలని, వాటి నుంచి టమోటాలు తెంపుకుని తినాలని రాఖీ చెప్పింది.
బాధితుడు, అతని సహచరులు కర్జాత్లో పిక్నిక్ ప్లాన్ చేశారు. ప్రయాణానికి సమోసాలు ఆర్డర్ చేశారు. అతను ఆన్లైన్లో తినుబండారాల నంబర్ను గుర్తించిన తర్వాత ఆర్డర్ చేసాడు. అతను నంబర్కు కాల్ చేసినప్పుడు, సమాధానం ఇచ్చిన వ్యక్తి ముందుగా 1,500 రూపాయలు చ�
పోలింగ్ జరిగిన శనివారమే వివిధ హింసాత్మక ఘర్షణల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక జూన్ 9న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మరణించినవారి సంఖ్య మొత్తంగా 38కి చేరింది. శనివారం పోలింగ్ సందర్భంగా తీవ్రమైన హింస జరిగింది
మొత్తంగా 32 సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసి.. దాదాపు 1100 మందిని క్షేమంగా, సురక్షితంగా అరుణాచలం గిరి ప్రదర్శనకు తీసుకెళ్లడం జరిగింది. వారంతా కాణిపాకం విఘ్నేశ్వరునితో పాటు వెల్లూరులోని గొల్డెన్ టెంపుల్నూ దర్శించుకోవడం జరిగింది.
గ్రామ పంచాయతీల్లో 63,229 వార్డులు ఉండగా.. ఇప్పటి వరకు విడుదలైన స్థానాల్లో టీఎంసీ 6,158 స్థానాలు గెలుచుకుని మరో 3,168 స్థానాల్లో లీడింగులో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కేవలం 1,155 స్థానాలు మాత్రమే గెలుచుకుని, మరో 776 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది. బెంగాల్ రాష
స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటోలో ఉన్న ప్రయాణికులను రక్షించి జిల్లా ఆసుపత్రికి తరలించగా, వారిలో ముగ్గురు మృతి చెందారు. మరికొందరిని ప్రయాగ్రాజ్లోని ఎస్ఆర్ఎన్ ఆస్పత్రికి తరలించారు.