Home » Author »tony bekkal
దివంగత మాజీ కేంద్ర మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ తనయుడైన చిరాగ్ పాశ్వాన్ను కేంద్ర కేబినెట్లోకి బీజేపీ చేర్చుకునే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. అతని ప్రాణాలకు హాని ఉందని ఇటీవల, ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో వెల్లడి కావడంతో జె
మే 9న ఇమ్రాన్ అరెస్ట్ సందర్భంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లపై పూర్తి బాధ్యత ఇమ్రాన్ పార్టీపై వేసే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణల వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం దీనిని బూచీగా చూపిస్తూ ఐటీ దాడులు చేయడం, కేసులు వేయడం లాం�
మేమిద్దరం బర్ధమాన్ సెంట్రల్ కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్లో నిర్బంధించబడ్డాము. అదే రోజు మా హౌస్మేట్స్ మమ్మల్ని కలవడానికి వచ్చారు. మేము అక్కడ నుంచి ఒకరినొకరు తెలుసుకున్నాము. కొద్ది కొద్దిగా మా మధ్య మాటలు పెరిగాయి
AOI హైదరాబాద్ గత 6 నెలల్లో సుమారు 10 తలసేమియాకేసులను నమోదు చేసింది. వాటిలో 5 క్లాస్ III (7 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) కేసులు ఉన్నాయి.
మరాఠా పార్టీలైన శివసేన, ఎన్సీపీలు సహాయ పార్టీలుగానే మిగిలిపోతున్నాయి. వాస్తవానికి మహారాష్ట్రలో తమ ఆధిపత్యం కోసం శివసేన, ఎన్సీపీలు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించడం లేదు. అయితే తాజా పరిస్థితులు మాత్రం వారికి సరిగ్గా కలిసొచ్చాయని అం�
తనకు అదే శాఖ కావాలని అజిత్ పట్టుబట్టి ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. క్యాబినెట్లో కీలకమైన ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖను అజిత్కు కేటాయించారు. వెంటనే ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు.
మోదీ ప్రధాని అయిన తర్వాత ఒక సందర్భంలో తాను పెద్దగా చదువుకోలేదని, కేవలం 10 వరకు మాత్రమే చదివానని మోదీ అన్నారు. అనంతరం, మోదీ మాస్టర్స్ చేశారని అమిత్ షా ఒక సందర్భంలో సర్టిఫికెట్ చూపించారు.
జూన్ 30న చిసినావు విమానాశ్రయంలో జరిగిన కాల్పుల ఘటనపై అంతర్గత మంత్రి అన రెవెన్కో రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్లో అడుగుపెట్టిన ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ స్వయం విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వ�
ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్ రోవర్ చంద్రయాన్-3లో ఉన్నాయని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
చంద్రయాన్ -3ని భూమి చుట్టూఉన్న 170 X 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో రాకెట్ ప్రవేశపెడుతుంది. అది 24 రోజులు భూమి చుట్టూ తిరుగుతుంది. క్రమంగా కక్ష్యను పెంచుతారు. ఈ విన్యాసాలను ట్రాన్స్లూనాల్ ఇంజెక్షన్స్ (టీఎల్ఐ)గా పేర్కొంటారు
1983 నుంచి శాసనసభ సభ్యుడిగా తాను ఉన్నానని, అప్పటి నుంచి రాజకీయాల్లో విలువలు కాపాడుకుంటూ వస్తున్నానని అన్నారు. జేడీఎస్ నుంచి బయటపడటానికి కారణాలు వేరే ఉన్నాయని అన్నారు
పామాయిల్ పరిశ్రమలో కీలకమైన తోడ్పాటుదారునిగా ఉండటమే ఈ కేంద్రాల లక్ష్యమని, తాజా వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా వారి ఉత్పాదకతను పెంచడంతో పాటుగా రైతులు
ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ మీటర్లు మెరుగ్గా విద్యుత్ వినియోగించటం, అతి తక్కువ విద్యుత్ బిల్లుల ఆవశ్యకత పెరుగుతుండటంతో ఇవి ప్రజాదరణ పొందాయి
అయితే ఈ ఘటన అక్కడి వీధిలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.
శుక్రవారం జరగనున్న ఫ్రాన్స్ బస్టీల్ డే వేడుకల్లో గౌరవ అతిథిగా ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే మిలటరీ పరేడ్లో ఫ్రాన్స్ దేశ బలగాలతో కలిసి భారత దళాలు కూడా పాల్గొనబోతున్నాయి.
40 సీట్లు ఉన్న షిండే వర్గానికి ముఖ్యమంత్రి పదవితో పాటు ఎనిమిది మందికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇక కేవలం 30 స్థానాలే ఉన్న అజిత్ పవార్ వర్గానికి ఉప ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంత్రి పదవులు ఇచ్చారు.
వీలైనంత త్వరగా నాటోలో ఉక్రెయిన్ చేరాలని కోరుకుంటుంది. అయితే ఆ చర్యపై వివిధ దేశాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. నాటోలో ఉక్రెయిన్ కనుక చేరితో రష్యాతో యుద్ధానికి కారణం అవుతుందని కొన్ని సభ్య దేశాలు భయపడుతున్నాయి
హత్యలకు ముందు నేరస్తుడు శబరీష్ అలియాస్ ఫెలిక్స్ జంట హత్యకు ముందు వాట్సాప్లో పెట్టిన స్టేటస్ ఆసక్తికరంగా మారింది. ‘‘లోకమంతా చెడ్డవాళ్లు, మోసగాళ్లతో నిండిపోయింది. నేను చెడు వ్యక్తులను మాత్రమే ఇబ్బంది పెడతాను’’ అంటూ నిందితుడు ఫెలిక్స్ �
ఈ వారం ప్రారంభంలో ప్రిగోజిన్, అతని వ్యక్తులు వ్లాదిమిర్ పుతిన్ను కలిశారని, సాయుధ తిరుగుబాటు జరిగిన ఐదు రోజుల తర్వాత ప్రభుత్వానికి విధేయత చూపారని రష్యా తెలిపింది