Home » Author »tony bekkal
కొత్త హీరో ఎక్స్ట్రీమ్ 200S 4V పవర్-ప్యాక్డ్ రైడింగ్ డైనమిక్స్, అత్యున్నత భద్రత, రోజువారీ పనితీరుతో కూడిన స్పోర్టీ క్యారెక్టర్ను అందిస్తుంది. కచ్చితమైన అంచులతో పాటు థ్రిల్లింగ్ డిజైన్ మోటార్సైకిల్ అథ్లెటిక్ స్వభావాన్ని ప్రేరేపిస్తుంది
జెనెక్స్ సెంటర్, ప్లాట్నెంబర్ 4, అయ్యప్ప సొసైటీ మెయిన్ రోడ్ మాదాపూర్ వద్ద ఉండగా, ఎక్స్ప్లోడర్ కేంద్రం కేపీహెచ్బీ కాలనీ 5వ ఫేస్, ఇండియన్ డెకార్స్- ఇంటి నెంబర్ 8-2-270, రోడ్ నెంబర్ ౩, బంజారా హిల్స్ వద్ద ఉంది
ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో అజిత్ పవార్ చేసిన తర్వాత ఆయనను ఉద్ధవ్ థాకరే కలుసుకోవడం ఇదే మొదటిసారి. శాసన సభా మండలి సభ్యుడైన ఉద్ధవ్ థాకరే బుధవారం కొద్దిసేపు సభాకార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు
పాకిస్తాన్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ(ISI)తో సీమా హైదర్కు సంబంధాలు ఉండొచ్చనే అనుమానంతో ఆమెపై ఏటీఎస్, ఐబీ నిఘా వేశాయి. ఆమె ఇండియాలో ప్రవేశించిన అనంతరమే.. ఆమెతో సహా ప్రియుడు సచిన్, అతడి తండ్రి నేత్రపాల్ను విదేశీయుల చట్టం కింద యూపీ పోలీసు
అంతకు ముందు సభలో తీవ్ర ఆందోళన కొనసాగింది. ఈ గందరగోళం మధ్యే ప్రభుత్వం ఐదు బిల్లును ఆమోదించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు బిల్లులు సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో స్థానిక పార్టీలతో బీఎస్పీ పొత్తు పెట్టుకుందని, ఆ పార్టీలేవీ అటు ఎన్డీయే కూటమిలో కానీ, ఇటు కొత్తగా ఏర్పడ్డ ‘ఇండియా’ కూటమిలో కానీ లేవని మాయావతి అన్నారు
2012 నిర్భయ కేసులో నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన నలుగురు వ్యక్తులు దోషులుగా నిర్ధారించబడి, మార్చి 2020లో ఉరితీశారు. ఈ విషాద సంఘటన దేశవ్యాప్తంగా భారీ నిరసనలను రేకెత్తించింది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాల కోసం డిమాం�
కూటమి పేరును ఇండియాగా మార్చిన ఘనత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి దక్కింది. బెంగళూరులో ఆయనకు (నితీశ్) వ్యతిరేకంగా పోస్టర్లు ఏర్పాటు చేశారు. మొత్తానికి బెంగళూరు సమావేశం నితీశ్ అవమానానికి వేదికైంది
అలకనంద నది తీరంలో జరిగిన ఈ పేలుడు కారణంగా 15 మంది చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని ఎయిర్ లిఫ్ట్ ద్వారా రిషికేష్ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రికి తరలించాము
ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీయే. కానీ, ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనేది అంత తొందరగా కొలిచ్చి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అసలు ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం జరిగే అవకాశాలు కూడా లేవనే అనిపిస్తోంది
మన నాగరికత వివాదం ఇండియా, భారత్ చుట్టూ తిరుగుతోంది. బ్రిటిష్ వారు మన దేశానికి ఇండియా అని పేరు పెట్టారు. వలస వారసత్వాల నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి
బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల సమావేశం బాగా జరిగిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. తమ కూటమిని ఇక నుంచి ఇండియా అని పిలుస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇంగ్లిష్లో ఇండియా, భారత్ అని పిలవొచ్చు అని అన్�
ప్రధాని నరేంద్రమోదీకి హిందుస్తాన్ ఆవామ్ మోర్చా అధినేత జితన్ రాం మాంఝీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఏఐడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి స్వాగతం పలికారు
విధానసభ రోడ్డులో విద్యార్థులు వివస్త్ర ప్రదర్శన చేస్తున్న సమయంలో రాష్ట్ర నాయకులు సభకు హాజరయ్యేందుకు ఆ రోడ్డు గుండా వెళుతున్నారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు విధానసభ రోడ్డులో బట్టలు విప్పి విధానసభ వైపు పరుగులు తీశారు
కోర్టు లోపల బ్రిజ్ భూషణ్ ఛార్జిషీట్ను పదజాలంగా నివేదించడాన్ని మినహాయించారు. మీడియా సిబ్బంది తమ రిపోర్టింగ్కు బాధ్యత వహించాలని, న్యాయమూర్తులను తప్పుగా చూపించవద్దని కోర్టు కోరింది
బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశానికి సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తదితరు
ఈ కారణంగానే చాలా పార్టీలు కలవలేకపోతున్నాయి. ఇక దేశంలో పెద్ద సంఖ్యలో ఓట్ బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ పార్టీతో చాలా పార్టీలు దూరంగా ఉండడానికి కారణం కూడా ఇదే
హైదరాబాద్లోని సర్వీస్నౌ ఇన్నోవేషన్ సెంటర్ భారతీయ సంస్థలు పనిచేసే విధానాన్ని, డిజిటల్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవటంలో తోడ్పడటం పట్ల వారి నిబద్ధతను సూచిస్తుంది
భారతదేశం నుంచి ఇన్బౌండ్ ప్రయాణాన్ని మరింత పెంచడానికి, ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో వాణిజ్య వర్క్షాప్లను నిర్వహించింది
అధికారిక ట్విట్టర్ ఖాతాను 50,000 ఫాలోవర్లు ఉండగా, అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 29,000, అధికారిక ఫేస్బుక్ ఖాతాకు 15,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. మూడు ఖాతాల్లో కలిసి సుమారు 1,000 వరకు చేసి ఉంటారు