Home » Author »tony bekkal
దీని మీద లైవ్ టీవీలో విచారణ కోరుతున్నాను. దీంతో ఏమి జరిగిందో దేశానికి చెప్పే అవకాశం నాకు మరింత సులువుగా దొరుకుతుంది. నేను ఎలా ద్రోహం చేశాను? నేను ఏం అబద్ధం చెప్పాను? పాకిస్తాన్ భవిష్యత్తు నిర్ణయాలు దుబాయ్లోని అవినీతిపరులు తీసుకుంటున్నారు
ఖురాన్ వ్యతిరేక ప్రదర్శనల కోసం ఇటీవల వచ్చిన అనేక దరఖాస్తులను స్వీడిష్ పోలీసులు తిరస్కరించారు. అయితే వారిని నిర్ణయాన్ని ఆ దేశ న్యాయస్థానాలు తోసిపుచ్చాయి. వాక్ స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘించడమేనని కోర్టులు అభిప్రాయపడ్డాయి.
వీర్ సావర్కర్ పేరుతో కొంత కాలంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున రాజకీయాలు చెలరేగాయి. మోదీ ఇంటి పేరు కారణంగా పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఒక సందర్భంలో స్పందిస్తూ "నా పేరు సావర్కర్ కాదు, నా పేరు గాంధీ, గాంధీ ఎవరికీ క్షమ�
DK and Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక సందర్భంలో భయపడ్డారని, తానైతే అలా భయపడేవాడిని కాదంటూ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. 2017లో కాంగ్రెస్ హయాంలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప�
ఇదే సమయంలో రూపాయి కాస్త బలపడింది. డాలర్తో పోల్చితే రూపాయి విలువ 4 పైసలు బలపడింది. మంగళవారం డాలర్ విలువతో 82.04 రూపాయలుగా ఉన్న రూపాయి విలువ, బుధవారం 4 పెసలు బలపడి 82 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దీని కోసం ప్రత్యేకంగా ఒక ప్రటనలో నటించారు. ఈ రోజులలో అందరు ఆరోగ్య-చేతన జీవనశైలిని అవలంబించే దిశగా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, ప్రజలు అనారోగ్యం పాలైతే, వైద్య నిపుణుల సలహాలను తీసుకోవడములోని ప్రాముఖ్యతను
ఈ MSMEల భద్రత, సహాయక సిబ్బంది ఎక్కువగా నిరాడంబరమైన నేపథ్యాల నుంచి వస్తారు. వీరు మంచి జీవనోపాధి అవకాశాలను కోరుకుంటారు. సుదీర్ఘ పని గంటలు, అంతగా స్నేహపూర్వకంగా లేని ఉద్యోగ విధి విధానాలు కొన్నిసార్లు వారిని నిరుత్సాహపరుస్తాయి
మంగళవారం భోపాల్లో ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ ఒకే కుటుంబంలోని సభ్యులకు రెండు చట్టాలు సాధ్యం కాదని, ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని బలమైన వాదన వినిపించారు
భారతదేశంలో దాదాపు 64 లక్షల కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఉంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్దది. ఇక జాతీయ రహదారుల విషయంలో కూడా చాలా పెద్ద మార్పే వచ్చింది. 2013-14లో 91,287 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉండగా.. ప్రస్తుతం అవి 1,45,240 కిలోమీటర్లకు పెరింది
నగరంలోని ప్రగతి మైదాన్ టన్నెల్లో ఇలాంటి చోరీనే ఒకటి వెలుగు చూసింది. డెలివరీ ఏజెంట్ సహా అతని సహచరుడిని టన్నెల్లో ఆపి దోపిడీకి పాల్పడ్డారు కొందరు. ఇతర కార్లు అక్కడ ఆగవని వారు భావించారని స్పెషల్ సీపీ క్రైమ్ బ్రాంచ్ రవీంద్ర సింగ్ యాదవ్ మంగళవ�
బీసీల మీద ఈటల ప్రేమ అనేది అబద్ధం. ఆయనకు బీసీలపై ప్రేమ ఉంటే అల్లుడు, కొడళ్లు ముదిరాజ్లలో దొరకలేదా?2004 కంటే ముందు సరైన ఇల్లు కూడా లేదు....ఈ రోజు ఐదేకరాల్లో గడి ఎలా వచ్చిందో చెప్పాలి. ఈటల వాహనాల విలువ 15 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.
మునవ్వర్ షా తన స్కూటర్పై ఇద్దరు పిల్లలను ముందు నిల్చోబెట్టాడు, మరో ముగ్గురు పిలియన్ రైడ్ చేస్తున్నారు. మరో ఇద్దరు వాహనం క్రాష్ గార్డ్పై నిలబడి ఉన్నట్లు చూడవచ్చు. ఈ వీడియోను రికార్డ్ చేసిన స్థానికుడు ట్విట్టర్లో షేర్ చేసి ముంబై పోలీసులక�
ఈ అడవులు స్థానిక, ప్రాంతీయ వాతావరణాలను నియంత్రిస్తాయి, అధిక మొత్తంలో నీటిని నిల్వ చేస్తాయి, వర్షపాతాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. అడవులను నరికివేయడం వల్ల స్థానిక ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, కరువు తీవ్రతరం అవుతుంది, పెద్ద మొత్తంలో కార్బన్ �
కాబోయే ముఖ్యమంత్రి విజయ్ అని అభిమానులు పోస్టర్లు అతికించడం తప్పుకాదని, రాజకీయాల్లో సినీ రంగ ప్రముఖులేకాక ఎవరైనా రావచ్చునని అన్నారు. రాజకీయ ప్రవేశం చేసిన తర్వాతే ఎవరికి ఎంత ప్రజా బలం ఉందో తెలుస్తుందని చెప్పారు.
రష్యా దేశంలో శక్తివంతమైన కిరాయి గుంపు వాగ్నర్ శనివారం సాయుధ తిరుగుబాటుకు పాల్పడింది. రోస్టోవ్లోని సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ భవనాన్ని వాగ్నర్ కిరాయి సైన్య దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ తిరుగుబాటుతో మాస్కోలోని భద్రతా దళాలు హైఅలర్ట్
రాజ్యాంగం రద్దు అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది రెండుసార్లు విలేకరుల సమావేశంలో లేవనెత్తారు. దీని వల్లే ఇదంతా జరుగుతోంది. బీజేపీ-బీఆర్ఎస్ కూటమి రాజ్యాంగ విరుద్ధం. ప్రజలకు చూపించడం కోసమే బాబాసాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశార�
సమావేశం అనంతరం విపక్ష పార్టీలన్నీ కలిసి నిర్వహించిన జాయింట్ మీడియా సమావేశానికి ఆప్ డుమ్మా కొట్టింది. ఇక పాట్నా సమావేశం జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఆప్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తైనా చాలా క్లిష్టంగా ఉంటుందంటూ పేర్కొన్నారు
పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకే ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టేందుకు అంగీకరించాయి. ఇంత క్లారిటీ వచ్చాకి సీట్ల పంపకాలు కూడా జరిగిపోతే వచ్చే ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చని హస్తం పార్టీ ఆలోచిస్తుందట. అందుకే రాహుల్ వెంటనే సీట్ల పంపకాలక�
విపక్షాల సమావేశాన్ని ఆయన డ్రామాగా అభివర్ణించారు. మూడోసారి నరేంద్రమోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయునన్న విషయం విపక్షాలకు కూడా తెలుసని అయితే తమ అసమర్థతను ప్రజల ముందు చూపించుకోలేక చేస్తున్న హడావిడే ఇదని ఆయన ఎద్దేవా చేశారు
వాస్తవానికి బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అంతటి ప్రాధాన్యత లేకుండా, మొత్తంగా స్థానిక పార్టీల ఒప్పందంతోనే ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. కారణం, కూటమి ప్రయత్నాల్లో ఉన్న