Home » Author »tony bekkal
ప్రతి ప్రీ-బుకింగ్తో భారతదేశంలో త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అసలైన పర్యావరణ అనుకూల మోటర్బైకింగ్ను వేగవంతం చేయాలనే అచంచలమైన నిబద్ధతను MATTER చూపుతుంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అతి ఎక్కువ దేశాలు పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించింది. దీంతో గిన్నీస్ ప్రపంచ రికార్డు వారు.. ఐక్య రాజ్య సమితిలో భారత ప్రతినిధికి ఈ విషయమై గుర్తింపు పత్రాన్ని అందజేశారు. యోగా డేకి వచ్చిన అతిథులతో కలిసి ప
కోడెర్మ నుంచి అప్పటి జేవీఎం అధినేత బాబూలాల్ మరాండీ, గొడ్డ నుంచి ప్రదీప్ యాదవ్ పోటీ చేసినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ సారి ఈ రెండు స్థానాలను తనతోనే ఉంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాగా, 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 13 స్థానాల్లో పోటీ చేసి 11
ఉగ్రవాదం విభజిస్తుంది, కానీ పర్యాటకం అందరినీ కలుపుతుంది. నిజానికి, పర్యాటకం అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి, సామరస్యపూర్వకమైన సమాజాన్ని సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. UNWTO భాగస్వామ్యంతో G20 టూరిజం డ్యాష్బోర్డ్ అభివృద్ధి చేయడంపై సంతోషిస్త�
విద్యలో గుణాత్మకత, నైపుణ్యత విషయంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని భావించిన ఆయన.. బోధనలతోపాటు విద్యార్థులకు నైపుణ్యత ముఖ్యమని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఎంసీ సుధాకర్ స్పష్టం చేశారు.
జూన్ 23న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలో విపక్షాల భేటీ జరుగుతోంది. దేశంలోని అనేక పార్టీల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ ప్�
అమెరికా అగ్రశ్రేణి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్, చైనా పర్యటనలో భాగంగా జిన్పింగ్ను కలిశారు. ఇది జరిగిన ఒక రోజు అనంతరం బైడెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా గగనతలంలో అనుమానాస్పద చైనీస్ గూఢచారి బెలూ�
షిండే వర్గం తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా తలకిందులు అయ్యాయి. ఆ తిరుగుబాటు గురించి దీపక్ ప్రస్తావిస్తూ.. షిండే నిజమైన శివసైనికుడని అన్నారు. అయితే షిండేను ద్రోహి అంటూ ఎన్సీపీ, శివసేన (యూబీటీ) విమర్శలు గుప్పించడాన్ని దీపక్ తప్ప�
మోదీ ప్రభుత్వ హయాంలో భారతీయ మహిళల ఎత్తు పెరిగిందని హర్యాన మంత్రి ఓ బహిరంగ కార్యక్రమంలో విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే మహిళలు ఎత్తు పెరగాడానికి ఆయన అద్భుతమైన కారణాన్ని చెప్పారు
ఎన్సీపీ నేత శరద్ పవార్ రాజీనామా ప్రకటనపై జయంత్ పాటిల్ ఏడవడాన్ని శిర్సత్ డ్రామా అని కొట్టిపారేశారు. ఎన్సీపీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, అయితే అది ఒక బూటకమని ఆయన అన్నారు.
H1 2023 సమయంలో వివిధ స్పెషాలిటీలలో రోజుకు సగటున 2300+ కంటే ఎక్కువ వైద్యుల సంప్రదింపులతో, నెలకు 70,000+కి పైగా సంప్రదింపులతో హెల్త్ప్లిక్స్ EMR ప్లాట్ఫారమ్ అగ్రగామిగా నిలిచింది
UN సెక్రటేరియట్తో ECOSOC ఇచ్చిన హోదాతో NSEFIకి సంప్రదింపులు చేయడానికి అధికారం ఇస్తుంది. అలాగే, ఇది సంస్థకు ఐక్యరాజ్యసమితి సమావేశాలను యాక్సెస్ చేయడానికి, ECOSOCకి లిఖితపూర్వక, మౌఖిక ప్రకటనలను అందించడానికి ఉపయోగపడుతుంది.
రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తాను చాలాసార్లు మాట్లాడానని అన్న ఆయన.. ఘర్షణలను పరిష్కరించి ఇరుదేశాల మధ్య శాంతి, స్థిరత్వాన్ని తీసుకు వచ్చేందుకు నిబద్ధతతో జరిగే అన్ని ప్రయత్నాలను భారత్ సమర్ధిస్తుంద
లాహోర్లోని జమాన్ పార్క్ నివాసంలో ఖాన్ను కలవడానికి ప్రయత్నించిన మాజీ ఫుట్బాల్ స్టార్ షుమైలా సత్తార్తో సహా 30 మంది పీటీఐ కార్యకర్తలను లాహోర్లోని పోలీసులు ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి సోమవారం తెలిపారు. సత్తార్ జాతీయ మహిళా ఫు
నామినేషన్ ప్రక్రియలో హింసాకాండ చెలరేగడం, దీనిపై గవర్నర్ సీపీ ఆనంద బోస్కు, మమతాబెనర్జీకి మధ్య మాటలయుద్ధం చోటుచేసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇకపోతే బెంగాల్లో పంచాయతీ ఎన్నికల కోసం కేంద్ర బలగా�
ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. రానున్న కొన్ని రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో తీవ్రమైన, అతి తీవ్రమైన వేడిగాలులు ఉంటాయని వాతావరణ శా
అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ తీరికలేని సమావేశాలతో బిజీగా ఉంటారు. భారతీయ అమెరికన్ల సీఈవోలతో కూడా ప్రధాని సమావేశం కానున్నారు. ఆ తర్వాత బుధవారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన నాయకత్వ�
గుర్బానీ అనేది పంజాబీలకు ఒక పవిత్రమైన శ్లోకం. స్వర్ణ దేవాలయంలో పఠించే ఈ శ్లోకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఎంతో భక్తితో వింటుంటారు. అయితే గుర్బానీ ప్రసార హక్కులు పీటీసీ అనే ప్రైవేట్ ఛానల్కు అప్పట్లో కట్టబెట్టారు. అయితే గుర్బానీని
ఈ కార్యాలయం మూడు రాష్ట్రాల్లో వివిధ ఛానెల్లు, లైన్స్ ఆఫ్ బిజినెస్ (LoBs)కి కేంద్ర బిందువుగా పనిచేస్తూ, సజావు సమన్వయం, మెరుగైన కస్టమర్ సేవను అందిస్తుందని తెలిపారు
అండ్ జీ విస్పర్తో కలిసి యునెస్కో ఇండియా అభివృద్ధి చేసిన ఐదు టీచింగ్-లెర్నింగ్ మాడ్యూల్లను పరిచయం చేశారు. "స్పాట్లైట్ రెడ్" అనే శీర్షికతో, విడుదల చేసిన ఈ టీచింగ్-లెర్నింగ్ మాడ్యూల్స్ అభ్యాసకులు, అధ్యాపకులు మరియు కమ్యూనిటీ నాయకుల కోసం సమగ్