Home » Author »tony bekkal
అవన్నీ సర్వసాధారణంగా జరిగేవే. ఇప్పులు అలాంటిది ఒకటి పత్రిక ప్రకటన ద్వారా వచ్చింది. అయితే పరిస్థితి బయటికి జరిగే ప్రచారంలా ఏమీ లేదు. మేము బాగానే ఉన్నాం. అంతే కాకుండా మేము ఈ చర్చను ఇంతటితో ముగిద్దామని అనుకుంటున్నామని మహారాష్ట్ర భారతీయ జనతా పా
అలాగే భారత పౌరుడిని తప్పుడు కేసులో అరెస్టు చేసిన కేసులో ఎలాంటి చర్యలు తీసుకున్నారో కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అన్నారు. మంగళూరు పోలీసులు కూడా సరైన విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంటూ విచారణను జ�
నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగడంతో విద్యార్థులు కిటికీ గుండా ఏర్పాటు చేసిన తాడు ద్వారా కిందకు దూకడం చూడవచ్చు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు
ఈ కేసు విషయంలో ఇప్పటి వరకు 180 మందికి పైగా ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. గోండాలోని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ నివాసానికి వెళ్లి అక్కడ ఆయన బంధువులు, సహచరులు, ఇంటి పనివాళ్ళు, అతని సహచరుల వాంగ్మూలాలను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు.
బ్రిజ్ భూషణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మైనర్ తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. తనను ఎంపిక చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్పై కేసు పెట్టినట్లు ఆమె వెల్లడించారట
కమ్యూనిటీని నిమగ్నం చేయడానికి, అవగాహన కల్పించడానికి, వెల్స్పన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యం చుట్టూ ఒక క్విజ్ పోటీని నిర్వహించింది. ఈ పోటీ పాల్గొనేవారికి పర్యావరణ సమస్యలపై వారి జ్ఞానాన్ని, అవగాహనను ప్రదర్శించడానికి వేదికగా ఉపయోగపడి
ఈ స్టోర్ లో భారతదేశంలోని టెక్ హబ్లోని టెక్ అవగాహన కలిగిన వినియోగదారుల కోసం, ముఖ్యంగా Gen Z, మిలీనియల్స్ కోసం ‘లెర్న్ @ శాంసంగ్ ’ కింద వివిధ రకాల గెలాక్సీ వర్క్షాప్లను శాంసంగ్ నిర్వహిస్తుంది
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైంది. కానీ సమావేశం ప్రారంభం కాగానే అన్నామలై తీరు పట్ల సీనియర్లంతా తీవ్రంగా స్పందించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని పట్టుబట్టారు. గంటకు ప
300 కంటే ఎక్కువ జపనీస్ మునిసిపాలిటీలు ఇప్పుడు స్వలింగ జంటలు భాగస్వామ్య ఒప్పందాలలో ప్రవేశించడానికి అనుమతిస్తున్నాయి. జపాన్ జనాభాలో వీరు 65 శాతం మంది ఉన్నారు. అయినప్పటికీ స్వలింగ వివాహాలపై హక్కులను సాధించడంలో వెనకబడి ఉన్నారు
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. నెటిజెన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో ఒకవైపు బుల్లెట్ ట్రైన్ పనులు కొనసాగుతున్నాయి, మరొక వైపు సాధారణ రైళ్లలో ఇదీ దుస్థితి అం
‘‘తమిళనాడులో చాలా పరిపాలనలు అవినీతిమయమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడ్డాయి. అందుకే తమిళనాడు అత్యంత అవినీతి రాష్ట్రంగా మారింది’’ అని అన్నారు. ఇక 1991-96 మధ్య కాలం (జయలలిత అధికారంలో ఉన్నప్పుడు) గురించి ప్రశ్నించగా, ఆ సమయం అ
ముఖ్యమంత్రి ఆదేశాల అనుసారం పాఠశాలలకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, దానితో పాటు వడగాలు సైతం విపరీతంగా ఉంటాయని రాష్ట్ర రాజధాని రాయ్పూర�
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మంగళవారం అనేక వార్తాపత్రికలలో “దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్రకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే” అనే శీర్షికతో పూర్తి పేజీ ప్రకటనను ఇచ్చింది. రాష్ట్రంలో నిర్వహించిన �
మణిపూర్ రాష్ట్రంలో మైతీ, కుకి వర్గాలకు మధ్య జరుగుతున్న ఘర్షణలో ఇప్పటి వరకు 100 మంది ప్రాణాలు కోల్పోగా 310 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో శాంతిని స్థాపించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున పారా మిలిటరీ, ఆర్మీ బలగాలను రంగంలోకి దింపింది.
జేడీఎస్ అవసరాన్ని బట్టి అటు కాంగ్రెస్ పార్టీతో ఇటు భారతీయ జనతా పార్టీతో పొత్తు ఏర్పరుచుకుంటోంది. ఇలాగే ఆ పార్టీ రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో త్రిముఖ పోటీ వల్ల జేడీఎస్ పార్టీకి ఇలాంటి అవకాశాలు కలిసి వస్తున్నాయి
సీజన్లో వేడిగా ఉండే సమయంలో, మధుమేహం ఉన్న వ్యక్తులు రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్ప కుండా తనిఖీ చేయడం, ఆ రోజుల్లో అధిక భాగానికి వాటిని నిర్దేశిత లక్ష్య పరిధిలో (సాధారణంగా 70 - 180 mg/dl) ఉంచడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం.
ప్రజలు ఒకరికొకరు, వారు చేయగలిగిన రూపంలో సహాయం చేయటానికి ముందుకు రావటం చాలా సంతోషాన్నిస్తుంది. క్యాన్సర్ అనేది ఒక దీర్ఘకాలిక పరిస్థితి, దీనికి ప్రియమైనవారి నుంచి నిరంతర మద్దతు, ప్రేరణ అవసరం, వీటన్నిటికీ మించి కఠినమైన వైద్య చికిత్స కూడా అవసర�
సంజయ్ రౌత్ స్పందిస్తూ "ఇది గతంలో బాలాసాహెబ్ శివసేన. కానీ తాజా ప్రకటన అసలు విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు అది నరేంద్రమోదీ-అమిత్ షాల శివసేనగా మారింది. ప్రకటనలో దివంగత బాలాసాహెబ్ థాకరే చిత్రమే లేదు" అని అన్నారు. రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఫడ్నవ�
ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక ప్రయోజనాలతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ గా ఉద్యోగుల ఖాతాలను యాజమాన్యం మార్చడం జరిగిందని చెప్పారు. సంస్థలోని ప్రతి ఉద్యోగి సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్కు ఖాతాను మార్చుకోవాల�
టీఎంసీ కార్యకర్తలే ఈ దాడులకు పాల్పడినట్టు ఐఎస్ఎఫ్ ఆరోపించగా, ఐఎస్ఎఫ్నే హింసకు దిగినట్టు టీఎంసీ ఆరోపిస్తోంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ తీవ్ర హింసాత్మక పరిస్థితి ఏర్పడడంతో నామినేషన్ కేంద్రాలకు కిలోమీటర్ పరిధి వరకూ 144 నిషేధాజ్ఞ�