Home » Author »tony bekkal
లేక్రిడ్జ్ లో సంపన్నమైన 3, 4, 5 BHK రెసిడెన్సీలు 2,100 నుంచి 5,500 చదరపు అడుగుల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ 6 టవర్లతో కూడి ఉంటుంది. సత్త్వ సస్టైనబుల్ అభివృద్ధికి IGBC, గోల్డ్ రేటింగ్తో గౌరవం పొందింది.
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు సమయంలో అన్ని పార్టీలు మౌనంగా ఉన్నాయని, అందుకే తామే ఎన్నికల ముందు పొత్తుకు దూరంగా ఉంటామని ఖరాఖండీగా తేల్చి చెప్పారు. జమ్మూ కశ్మీర్లో పొత్తు విషయమై కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు.
ఈ అల్లర్లు ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తున్నాయి. అయినప్పటికీ ఏ వర్గమూ ఎంతమాత్రం తగ్గడం లేదు. వీరిని అదుపు చేయలేక అక్కడి పోలీసు యంత్రాంగం తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ఇక పార్టీ అధినేతలు వీటిని తగ్గుముఖం పట్టించే విధంగా వ్యవహరించకపోగా, అల్లర�
ఈ పథకం కింద రాష్ట్రమంతా ప్రయాణించే వీలు ఉండదు. కేవలం 20 కిలోమీటర్ల పరిమితి మేరకే ప్రయాణించాల్సి ఉంటుంది. అనంతరం సాగే ప్రయాణానికి డబ్బులు చెల్లించాల్సిందేనట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం స్వయంగా వెల్లడించారు.
2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో 3 హత్య కేసులకు సంబంధించిన అభియోగపత్రాలను ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ దాఖలు చేసింది. ఈశాన్య ఢిల్లీలోని కర్దంపురి, మౌజ్పూర్ చౌక్ ప్రాంతాల్లో జరిగిన అల్లర్లకు సంబంధించి అనేక కేసులు నమోదయ్�
అటు ఇటుగా ఏడాది కాలం పాటు (370 రోజులు), ఆరు దేశాల గుండా ప్రయాణించి ఎట్టకేలకు గత నెలలో మక్కా చేరుకున్నాడు. స్వయానా యూట్యూబర్ అయిన షిహబ్ తన ప్రయాణంలోని విశేషాన్ని ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నెటిజెన్లతో పంచుకున్నాడు
ఈ ప్రకటన పార్టీ ముఖ్య నేత అయిన అజిత్ పవార్ ముందే జరిగింది. వీరికే కాకుండా.. మరింత మంది నేతలకు వివిధ బాధ్యతలు అప్పగించారు. ఎన్సీపీ జాతీయ జనరల్ సెక్రెటరీ అయిన సునీల్ తత్కారేకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, రైతులు, మైనారిటీ విభాగాన్ని అప్పగించారు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం హిజాబ్ నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని చూస్తున్న నివేదికల మధ్య “రాష్ట్ర ప్రతిష్టకు తిరోగమనం” కలిగించే అన్ని ఉత్తర్వులు, బిల్లులను సమీక్షిస్తుందని మంత్రి ప్రియాంక్ ఖర్గే చెప్పిన కొద్ది రోజుల తరువాత మంత
నూతనంగా నియామకైన వారు తక్షణమే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు విడుదల చేశారు.
ఉచిత బస్సు పథకం కర్ణాటకలో 50 శాతం జనాభాకు ఉపయోగపడుతుంది. ఈ పథకంలోకి ట్రాన్స్జెండర్లను కూడా తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. BMTC, KSRTC, KKRTC, NWKRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 చివరిలోనే జాబితాలోనే ఈ విషయాల్ని చేర్చారు. అయితే అలాంటి కంటెంట్ను హోస్ట్ చేయడానికి ప్లాట్ఫారమ్లను జవాబుదారీగా ఉంచడానికి డిజిటల్ ఇండియా బిల్లు ప్రభుత్వానికి చట్టపరమైన బాలన్ని ఇస్తుందని ఆయన అన్నారు
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నారు. వాస్తవానికి ఈ సమావేశంపై ఈ ముగ్గురు నేతల నుంచి ఎలాంటి కామెంట్ కూడా రాలేదు.
మణిపూర్ అల్లర్ల కేసును హైకోర్టు రిటైర్డ్జ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బృందం విచారిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల ఒకటవ తేదీన ప్రకటించారు. అంతకు ముందు ఆయన మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి పరిస్థి�
గతంలో సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆ పార్టీ అప్పట్లో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తామనా ఆ పార్టీ స్పష్టం చేయడంతో ఆయన అటు వైపు వెళ్లలేదు. ఇక అప్పటి నుంచి పార్టీ మారే యోచన లేకుండా కాంగ్రెస్ పార్టీలోనే �
"ప్రధానమంత్రి గత ప్రభుత్వాలను ఎగతాళి చేశారు. దేశంలోని 70 ఏళ్ల రాజకీయ చరిత్రపై విదేశాల్లో ప్రసంగాలు చేశారు. రాహుల్ గాంధీ చెప్పింది కేవలం మన రాజ్యాంగ సంస్థలపై ప్రణాళికాబద్ధమైన దాడి జరుగుతోందని మాత్రమే" అని సుర్జేవాలా అన్నారు.
ఔరంగజేబ్ను కీర్తిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్పై రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఔరంగజేబును కీర్తిస్తూ పోస్ట్ పెట్టిన యువకుడిని రైట్ వింగుకు చెందిన కొందరు విపరీతంగా కొట్టారు. అనంతరం ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెద్దగా మార�
టాటా ఈవీ కమ్యూనిటీకి స్నేహితులు, కుటుంబ సభ్యులను దగ్గర చేసే విధంగా వారిని మచు పిచ్చు, ఐస్లాండ్ వంటి అద్భుతమైన ప్రదేశాలకు క్యూ రేటెడ్ ట్రావెల్ ప్యాకేజీలు లేదా గ్రాండ్స్లామ్ లైవ్ చూసే అవకాశం వంటి బహుమతులు ఇవ్వనున్నారు.
మేడ్చల్- మల్కాజ్గిరిలో అరుందతి ట్రస్ట్, మేడ్చల్లో సిఎంఆర్ ట్రస్ట్, వరంగల్లో ఫాదర్ కొలంబో ట్రస్ట్, హైదరాబాద్లో నీలిమా ట్రస్ట్ల ఆధ్వర్యంలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానుండగా.. మిగిలిన అన్ని జిల్లాల్లోని కాలేజీలు ప్రభుత్వమే �
శ్రీ దర్బార్ సాహిబ్పై దాడి చేసినందుకు ప్రతీకారంగానే ఆమెను హత్య చేసినట్లు ఈ పెరేడ్ నిర్వాహకులు ఓ సందేశాన్ని ఇచ్చారు. కెనడాలోని బ్రాంప్టన్లో ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన పెరేడ్పై భారత ప్రభుత్వం బుధవారం తీవ్ర అసంతృప్తి, విచారం వ్య
జూన్ 10 (శనివారం) రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ మెగా డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి కలిగిన వారు 9611319156, 8169712373 నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆ సంస్థ సూచించింది.