Home » Author »tony bekkal
కుటుంబ సంబంధాలు కాలక్రమేణా ఎలా మారతాయో తెలుసుకోవటానికి హౌస్ హెల్ప్స్ సర్వే సహాయపడింది. ఇంటి పనులు 'అతడు' లేదా 'ఆమె' ఉద్యోగం కాదు. అది ఇద్దరి బాధ్యత. పని పంచుకోవడం ద్వారా భర్తలు తమ భార్యలపై భారాన్ని తగ్గించవచ్చు.
ప్రమాదం తరువాత పరిస్థితిని చక్కదిద్దేందుకు రైల్వే మంత్రి చేయాల్సిందంతా చేశారు. ఆయన అవిశ్రాంతంగా కష్టపడ్డారు. 55 గంటలుగా ఆయన శ్రమించడం నేను కూడా చూశాను. రైల్వే మంత్రిగా ఆయన ఎంతవరకూ చేయగలరో అంతా చేశారు. ముందు దర్యాప్తు పూర్తికానివ్వండి.
2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 25 స్థానాల్లో ఎన్సీపీ 23 స్థానాల్లో పోటీ చేశాయి. అయితే ఎన్సీపీ నాలుగు స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచింది. ఇక పోతే ఎంవీఏ కూటమిలో ఉన్న శివస
ఆదివారం జిల్లాలోని కకోషి గ్రామంలో స్థానిక పాఠశాల ప్లేగ్రౌండ్లో కొంత మంది క్రికెట్ ఆడుతుండగా ఒక పిల్లాడు (దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి) బంతి తీసుకెళ్లాడని ఆరోపిస్తూ తీవ్రంగా బెదిరించారు. అతడిపై సామాజికపరమైన దూషణలు తీవ్రంగా చేశా�
రెండు రోజుల ముందు ఈ బిల్లుపై మంత్రి కే.వెంకటేశ్ స్పందిస్తూ వ్యవసాయం చేసుకునే ప్రజలు.. ముసలివైపోయిన ఆవులను వధకు పంపలేక, అవి చనిపోయినప్పుడు అదనపు ఖర్చు, శ్రమ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. అవసరమైతే రైతుల కోసం ఈ విషయమై చట్టం చేస్�
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నట్టు తెలిపారు. కూలిపోయిన బ్రిడ్జీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలల ప్రాజెక్టని అన్న తేజశ్వీ.. నిర్ణీత గడువులోగా వంతెన నిర్మాణం జరు�
బెర్హంపూర్ స్టేషన్ రాకముందే కోచ్లోని ఎయిర్ కండిషనింగ్ యూనిట్ నుంచి పొగలు వెలువడుతున్నాయని ప్రయాణికులు రైల్వే అధికారులను అప్రమత్తం చేయడంతో సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్ప్రెస్ రైలును మంగళవారం మధ్యాహ్నం ఒడిశాలోని బ్రహ్మపూర్ రైల్వే స్టే�
మృతుల సంఖ్య తగ్గడానికి గల కారణాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా తెలిపారు. "బాలాసోర్ జిల్లా కలెక్టర్ వివరణాత్మక నివేదిక అనంతరం 275గా మరణించారని స్పష్టమైంది. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించినట్లు వెల్లడైంది. ఆ తప్పిదాన్ని సరి
ఈ ఘోరప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కీలక ప్రకటన చేసింది. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో కొన్ని మినహాయింపులు కల్పించనున్నట్టు తెలిపింది. బాధితుల బంధువులకు ఈ ప్రత్యేక రిలీఫ్ ఇవ్వనున్న
ఉదయం వ్యాయామ సెషన్కు ముందు ఏదైనా తినడం ద్వారా మీ రోజును ప్రారంభించడం చాలా అవసరం. నేను బాదంపప్పులను తింటాను. పోషకాలు-సమృద్ధిగా వీటిలో ఉంటాయి. బాదంపప్పుల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. బాదంపప్పులో విటమిన్ బి2, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫాస్పరస్ కూడ
సంగీతం ప్లే చేయడానికి, క్రికెట్ స్కోర్లను ట్రాక్ చేయడానికి, స్మార్ట్ లైట్లు, ప్లగ్లను నియంత్రించడానికి, అలారాలు, రిమైండర్లను సెట్ చేయమని వినియోగదారులు ఆంగ్లం, హిందీ భాషల్లో Alexaని అడగవచ్చు. Eco popలోని Amazon AZ2 న్యూరల్ ఎడ్జ్ ప్రాసెసర్ Alexaకు వచ్చే అభ్
MATTER AERA అనుభవం కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, వాహనాన్ని విజయవంతంగా ముందస్తుగా బుక్ చేసుకునే వ్యక్తులకు జూన్లో ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ రైడ్లను అందిస్తుంది. ఈ పరిమిత-సమయ అవకాశం పర్యావరణ స్పృహ కలిగిన వ్యక్తులను ఆకర్షించడానికి
ఇప్పటి వరకు TMCకి నుంచి లభించిన అతిపెద్ద సహకారం ఇదే. ICICI బ్యాంక్ CSR విభాగం ICICI ఫౌండేషన్ ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్ (ICICI ఫౌండేషన్) దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతలు చూసుకుంటాయి. మొత్తం వ్యయాన్ని 2027 నాటికి పూర్తిగా ఖర్చు చేయనున్నట్లు తెలిపాయి
రైల్వే ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వానికి మమతా బెనర్జీ పలు ప్రశ్నలు సంధించారు. బాలాసోర్ మార్గంలో యాంటీ-కాల్షన్ సిస్టమ్ పనిచేస్తూ ఉంటే ప్రమాదాన్ని నివారించవచ్చని ఆమె అన్నారు. లాలూ యాదవ్ కూడా పాలక ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు
కర్ణాటకలోని క్రితం బీజేపీ నేతృత్వంలోని బొమ్మై ప్రభుత్వం కఠినమైన కర్ణాటక గోహత్య నిరోధకం, పశువుల సంరక్షణ (సవరణ) 2020 బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లును 2021లో రాష్ట్ర శాసనసభలో అప్పటి అధికార బీజేపీ ఆమోదించింది. అయితే కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ ప�
ఎందుకు డీకే ముఖ్యమంత్రి అవ్వలేదనే చర్చ చాలా రోజుల నుంచే కొనసాగుతోంది. అయితే తాజాగా దీనిపై ఆయనే సమాధానం చెప్పారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేయడానికి గల కారణాన్ని ఆయన వెల్లడించలేదు కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల..
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటికే 300కి పైగా మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. మూడు రైళ్లు ఢీకొనడం తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది.
దేశంలో ఎక్కడ వందేభారత్ రైలు ప్రారంభోత్సవం జరిగినా అక్కడికి వెళ్లి జెండా ఊపే మోదీ, ఒడిశా ప్రమాదంపై ప్రకటన చేసి ఊరుకున్నారని మండిపడుతున్నారు. ప్రజా సంక్షేమం విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని విమర్శిస్తున్నారు.
కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ. ప్రమాదాల నుంచి రైళ్లను కాపాడే కవడం అని అర్థం. ఒకే ట్రాక్ మీద వస్తున్న రెండు రైళ్లు ఢీకొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థ. 2012లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TCAS) పేరుతో ప్రారంభమైంది. అయితే 2017 నుంచి దీన్ని తొలిసార�
ఈ దారుణం ఇంతటితో ఆగలేదు. అప్పటికే రెండు రైళ్లు ప్రమాదంలో ఉండగా.. పక్కనున్న ట్రాక్ మీద నుంచి దూసుకువచ్చిన గూడ్స్ రైలు ఒకటి ట్రాక్ మీద ఉన్న కోరమాండల్ కోచ్లను ఢీకొట్టింది. అప్పటికే ప్రమాదానికి గురైన రెండు ప్యాసింజర్ రైళ్లను గూడ్స్ రైలు సైతం ఢ�