Home » Author »tony bekkal
రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ విరుచుకుపడ్డారు. మెడల్స్ను గంగలో విసిరేస్తామని వెళ్లిన వారు, వాటిని తికాయత్కు ఎందుకు ఇచ్చారని విమర్శించారు. మరో ఐదు రోజుల సమయంతో విరమణ తీసుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆటగాళ్లు తమ పథకాలను గంగలో విసిరేయాలనుకుంటే తా�
ఫడ్నవీసే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, ఆయన ఇతరులను సంతృప్తి పరచడం అసాధ్యమని రౌత్ అన్నారు. షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ మంగళవారం ఉద్ధవ్ థాకరే అధికారిక పత్రిక స�
మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ ‘గో బ్యాక్ మోదీ’ అంటూ నెట్టింట ట్రెండ్ అవుతోంది. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మోదీ పర్యటించినప్పుడు ఇలాంటివి జరగడం మామూలే అయిందని కానీ, మొదటిసారి ఉత్తర భారతంలోని ఒక రాష్ట్రంలో పర్యటనకు వెళ్లినప్పుడు నెట�
అమ్మఒడి పథకాన్ని ఎగతాళి చేసి, ఇప్పుడు మళ్లీ ఆ పథకం ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారో చంద్రబాబు చెప్పాలి. నాలుగు తరాలు గుర్తు పెట్టుకునే విధంగా జగన్ నాలుగేళ్ల పాలన సాగింది. 15 ఏళ్లు సీఎంగా కొనసాగి, తీరా ఇప్పుడు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తాను అంటే ట
ఓవైసీ, కేసీఆర్ మధ్య రహస్య అవగాహన కుదిరిందనే వాదనపై ఒవైసీ మండిపడ్డారు. ‘‘స్టీరింగ్ నా చేతిలో ఉందా? దేవాలయాలకు కోట్లాది రూపాయలు మంజూరయ్యాయని, స్టీరింగ్ నా చేతిలో ఉందని ఆయన (అమిత్ షా) అంటున్నారు. స్టీరింగ్ నా చేతిలో ఉంటే మీకేం బాధ?’’ అని అన్నారు.
మోదీ 9ఏళ్ల పాలన ముగించుకుని బీజేపీ పెద్ద ఎత్తున సంబరాలు చేసేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 51కి పైగా భారీ ర్యాలీలు, 500కు పైగా చోట్ల బహిరంగ సభలు, 500కి పైగా లోక్సభ, 4000 విధానసభ నియోజకవర్గాల్లో 600కి పైగా మీడియా సమావేశాలకు బీజేపీ సిద్ధమైంది.
భారత్ జోడో యాత్ర ప్రజల భావనల్ని, మానవత్వాన్ని, గౌరవాన్ని మోసుకెళ్లింది. చరిత్రను అధ్యయనం చేస్తే గురునానక్ దేవ్, గురు బసవన్న, నారాయణ గురు వంటి ఆధ్యాత్మిక నాయకులందరూ దేశాన్ని ఏకం చేసిన విషయాన్ని గుర్తించవచ్చు. మేము అదే చేస్తున్నాం
పుస్తకంలోని ఒక పేజీలో 1970లో అకాలీకి చెందిన ఒక వర్గం ఈ ప్రాంతానికి రాజకీయ స్వయంప్రతిపత్తిని కోరడం ప్రారంభించిందని, ప్రాంతీయ స్వయంప్రతిపత్తిపై ఉద్ఘాటన వ్యక్తం చేయబడిందని పేర్కొన్నారు. తర్వాతి పేరాలో పంజాబ్లో హింసాకాండ, సాయుధ తిరుగుబాటు గు�
దేశంలో క్యూనెట్ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా క్యూనెట్ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్న ప్రధాన నిందితుడు రాజేష్ కన్నాతో సహా ముగ్గురిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. స్వప్న లోక్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ క�
వాస్తవానికి 2024 ఆగస్టు నాటికి 74 వందేభారత్ రైళ్లను నడిపేందుకు ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. కానీ కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీ ఆలస్యం కారణంగా అది నెరవేరేలా లేదని అధికారులు అంటున్నారు. ఒక్క వందేభారత్ మాత్రమే కాదు, ఇతర రైల్వే కోచుల విషయంలో కూడా కపుర�
ఈ సంవత్సరం థీమ్ IGNITEను ఆవిష్కరిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. TEDxహైదరాబాద్తో చాలా కాలంగా అనుబంధమై ఉన్నాను. ఈ ఉత్సాహాన్ని మీతో పంచుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 17న జరిగే TEDxహైదరాబాద్ 9వ ఎడిషన్లో ఈ పరివర్తన శక్తిని చూసేందుకు సిద్దంగా ఉం
శిక్ష మరీ కఠినంగా ఉందని, కనికరం చూపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా, ఇలాంటి వాటిని క్షమించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దేవాలయానికి సంబంధించిన కేసులో తీర్పు చెప్పిన అదనపు జిల్లా జడ్జిపై ఆరోపణలు చేసినందుకు కృష్ణ కుమార్ రఘువంశి అన�
“వాళ్లు ఎందుకు ఇలా చేస్తున్నారో వారు మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరు. పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది. వారి అభ్యర్థనపై ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు విచారణ కొనసాగుతోంది. నేను తప్పు చేసినట్లు తేలితే, నన్ను అరెస్టు చేస్తారు. దానితో నాకు ఎలాంటి సమ�
రేషన్కార్డు పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే సమయంలో కుటుంబ పెద్ద, సభ్యులు అని ప్రతి ఒక్కరి ఆధార్ నెంబర్లు అప్లోడ్ చేయాలి. ఐదేళ్లలోపున్న పిల్లలకు ఆధార్ ఉంటే ఆ నెంబరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే జనన ధృవీకరణ పత్రం అప్లో
మమ్ హెల్గా మారియా హెంగ్బార్త్ అనే మహిళ ఆరు సంవత్సరాల క్రితం (86 సంవత్సరాల వయస్సులో) మరణించించినట్లు గుర్తించారు. గత ఆరేళ్లుగా హెల్గాకు సంబంధించిన ఏ వివరాలు సరిగా లేవు. కొవిడ్ మహమ్మారి సమయంలో కూడా ఆమె తన ఆరోగ్య బీమా కార్డుపై ఎటువంటి క్లెయిమ్ �
తినుబు చేత నైజీరియా ప్రధాన న్యాయమూర్తి ఒలుకయోడే అరివూలా ప్రమాణ స్వీకారం చేయించారు. మహ్మద్ బుహారీని టినుబు ఓడించారు. 2015 నుంచి అధికారంలో ఉన్న బుహారి.. మరో రెండేళ్లు అయితే పోటీకి అనర్హులు అవుతారు. పైగా ఈ ఇద్దరు నేతలూ ఆల్ ప్రోగ్రెసివ్స్ కాంగ్రెస�
300 కంటే ఎక్కువ జపనీస్ మునిసిపాలిటీలు ఇప్పుడు స్వలింగ జంటలు భాగస్వామ్య ఒప్పందాలలో ప్రవేశించడానికి అనుమతిస్తున్నాయి. జపాన్ జనాభాలో వీరు 65 శాతం మంది ఉన్నారు. అయినప్పటికీ స్వలింగ వివాహాలపై హక్కులను సాధించడంలో వెనకబడి ఉన్నారు
2016 నాటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 12.25 శాతం ఓట్లు వచ్చాయి. అయితే 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కుప్పకూలింది. లెఫ్ట్ పార్టీలతో కలిసి పొ�
మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన (యూబీటీ) పార్టీలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కూటమిలో భారతీయ జనతా పార్టీ, శివసేన (షిండే కూటమి) ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమిని ఓడించాలని
ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో సోమవారం ఈ సమావేశం జరిగింది. ఇందులో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ కాంగ్రెస్ ఇంచార్జి జితేంద్ర సింగ్ సైతం హాజరయ్యారు. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు సహ�