Home » Author »tony bekkal
భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య బంధాన్ని క్రికెట్ పెంచిందని అన్నారు. క్రికెట్తో పాటు మస్టర్ చెఫ్ సైతం రెండు దేశాల మద్య సంబంధాల ఏర్పాటుకు దోహదం చేసిందన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలకు ప్రవాస భారతీయులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు
ప్రధానమంత్రి పార్లమెంటును ప్రారంభిండం ఏంటి? ఆయన శాసన సభకు కాదు కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. రాజ్యంగం ప్రకారం.. మనకు అధికారాల విభజన స్పష్టంగా ఉంది. పార్లమెంట్కు అధిపతులు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. వారిచేత ప్రారంభించవచ్చు
సదరు వ్యక్తి ఆమె రెండున్నరేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. చాలా ఆటంకాలను దాటుకుని ఇరు వైపుల కుటుంబాల వారిని ఒప్పించారు. భూతేశ్వర్ నాథ్ గుడిలో ఆదివారం పెళ్లి నిశ్చయించుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. తీరా పెళ్లి సమయం రానే వచ్చింది
ఈ వాస్తవాలు తెలిస్తే వయనాడ్ నుంచి కూడా ప్రజలు ఆయనను పంపిస్తారని స్మృతి అన్నారు. తాను ఢిల్లీలో ఉన్నా అమేథీలో ఉన్నా వాయనాడ్ గురించి చాలా ఆందోళన చెందుతున్నానని అన్నా ఆమె.. అక్కడి 250 అంగన్వాడీలను 'సాక్షం' (సామర్థ్యం గల) అంగన్వాడీలుగా మార్చాలని న
మన జీవనశైలి భిన్నంగా ఉండవచ్చు. కానీ ఇప్పుడు యోగా కూడా మనల్ని కలుపుతుంది. క్రికెట్ కారణంగా చాలా కాలంగా మన మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు టెన్నిస్, సినిమాలు కూడా మనల్ని ఏకం చేస్తున్నాయి. మా ఆహార పద్దతులు కూడా భిన్నంగా ఉండవచ్చు.
గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆదివారం రాత్రి స్థానిక నుంగంబాక్కంలోని ఓ ప్రైవేటు ప్రివ్యూ థియేటర్లో భార్యతో కలసి ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. అవినీతి, ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోర�
అమెజాన్ ఫ్రెష్, కస్టమర్లకు విస్తృతమైన శ్రేణిని, సాటిలేని విలువను, సౌకర్యాన్ని అందించే వన్ స్టాప్ ఆన్లైన్ డెస్టినేషన్. మా కస్టమర్లకు సేవలు అందించేందుకు మేము నిబద్దులమైన ఉన్నాము. అంతే కాక, ‘ప్రతిరోజు’, ‘ప్రతీది’ అందించే స్టోర్ కావాలన్న సంకల�
Altroz iCNG వాయిస్-అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్రూఫ్, వైర్లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తుంది. టియాగో, టిగోర్లలో iCNG విజయం సాధించిన తర్వాత, Altroz iCNG అనేది వ్యక్తిగత విభాగంలో మూడవ CNG ఉత్పాదనగా ఉంది
బాలికను పరీక్షించేందుకు 15 మందితో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు పరిశీలించిన అనంతరం 32 వారాలకు పైగా గర్భం దాల్చడం వల్ల మానసిక ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా జస్టిస్ జియాద్ రెహమాన్తో కూడి�
కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ను ‘రాజ్యాంగ వ్యతిరేకం’గా అభివర్ణించారు. ‘‘ఎన్నికైన ప్రభుత్వానికి ఇచ్చిన అధికారాలను ఎలా లాక్కోవాలి? ఇది రాజ్యాంగ విరుద్ధం. అరవింద్ కేజ్రీవాల్కు అండగా నిలుస్తాం. దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిప�
మణిపూర్లో భిన్న సమూహాల మధ్య తలెత్తిన ఘర్షణ ఇటీవల పెద్దఎత్తున హింసాకాండకు దారితీసింది. షెడ్యూల్డ్ ట్రైబుల్లోకి తమను చేర్చాలనే మైతీల డిమాండ్కు వ్యతిరేకంగా మే 3న గిరిజనులు చేపట్టిన సంఘాభావ యాత్ర హింసాకాండకు దారితీసింది.
వాస్తవానికి తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు రావాలని నితీశ్ కుమార్ అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రధాని అభ్యర్థిత్వం దక్కకపోవచ్చు. కారణం.. ఆ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థని భావిస్తోంది.
విమానాలను జూన్ 4 నుంచి 22వ తేదీ వరకు కోజికోడ్, కన్నూర్ నుంచి నడపనుంది. ఇది కోజికోడ్ నుంచి జెడ్డాకు 44 విమానాలను, కన్నూర్, జెడ్డా మధ్య 13 విమానాలను నడపనున్నట్లు పేర్కొంది. రెండవ దశలో 13 జూలై నుంచి ఆగస్టు 2 మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యాత్రికులను మద�
కర్ణాటక 24వ సీఎంగా సిద్ధరామయ్య గత శనివారంనాడు బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన భారీ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు గంటల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ప్రధాన హామీల ఫైలుపై సిద్ధరామయ్య సంతక
అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనవరిలో బీజేపీపై డీకే శివకుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సువర్ణ విధానసౌధను గోమూత్రంతో శుద్ధి చేస్తామని ఆయన చెప్పారు. బీజేపీ అవినీతి వల్ల విధానసభ భవన్ కలుషితమైందన్నారు. అన్నట్
ఎస్ఎం కృష్ణ సీఎంగా ఉన్నప్పుడు 3,590 కోట్ల రూపాయలు అప్పులు ఉండేవి. ధరమ్ సింగ్, హెచ్డీ కుమారస్వామి, బిఎస్ యడ్యూరప్ప, సదానంద గౌడ, జగదీష్ షెట్టర్ హయాంలో అప్పులు వరుసగా రూ.15,635, రూ.3,545, రూ.25,653, రూ.9,464, రూ.13, 464 కోట్లు అయ్యాయి.
మోదీ ప్రభుత్వం పదే పదే రాజ్యాంగ ఔచిత్యాన్ని అగౌరవపరుస్తోంది. బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ హయాంలో భారత రాష్ట్రపతి కార్యాలయం టోకెనిజంగా కుదించబడింది. కేవలం ఎన్నికల కోసం దళిత, గిరిజన వర్గాల నుంచి భారత రాష్ట్రపతిని కేంద్రం ఎన్నుకున్నట్లు కని�
ఆదివారం తమిళనాడులోని కారైకుడిలో చిదంబరం మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రూ.1,000 నోట్లను తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెడుతుందని తాను అనుకుంటున్నట్టు చెప్పారు. గతంలో 500 రూపాయలు, 1000 రూపాయలు నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద ప
పాలు, పెరుగు తీసుకున్నవారు భయంతో వణికిపోయారు. యాంటీ రేబిస్ వ్యాక్సీన్ కోసం పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామ పంచాయతీ కార్యాలయంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాధితుల్లో మండల అధికారులు కూడా ఉన్నారట.
కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు ఇది రెండవసారి. గతంలో 2013-18 మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పని చేశారు. మళ్లీ ఐదేళ్ల అనంతరం మరోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు.