Home » Author »tony bekkal
మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడమే కాకుండా, వివాదాస్పద వ్యాఖ్యలతో అశాంతికి కారణమవుతున్నారనే విమర్శలు బాబా ధీరేంద్ర కృష్ణ శాస్త్రిపై అనేకం ఉన్నాయి. గత కొంత కాలంగా ఆయన మీద నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన అనంతరం.. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఈ ఎన్నికల్లో కూడా అలాంటిదేమైనా జరిగి�
తనను ఎన్కౌంటర్ చేస్తారని గుజరాత్లోని సబర్మతి జైలు నుంచి తీసుకువచ్చే సమక్షంలోనే మీడియా ముందు అతీక్ అహ్మద్ వాపోయాడు. అతీక్ అహ్మద్ హత్యకు ముందు కుమారుడు అసద్ సహా కొందరు అనుచరులు ఎన్కౌంటర్లో చనిపోయారు.
ఆమెను హతమార్చిన అనంతరం, వివరాలు దొరక్కుండా ఉండడానికి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వివిధ ప్రదేశాల్లో వాటిని పడేశాడు. ఇంట్లో మిగిలిన కొన్ని భాగాల్ని తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు మొదటగా చనిపోయిన మహిళ కాళ్లు లభించాయి
‘‘ఎన్కౌంటర్లలో బీజేపీ, యోగి ఆదిత్యనాథ్ల పాత్ర ఎంత ఉందో అఖిలేష్ యాదవ్ది కూడా అంతే పాత్ర ఉంది. మా నాన్న, మామ, అన్నయ్యల ఎన్కౌంటర్లో ఇద్దరి పాత్ర సమానంగా ఉంది. మీ హృదయాల్లో మా నాన్నగారికి ఏమాత్రం కాస్తంత చోటు ఉన్నా కూడా బీజేపీకి, ఎస్పీకి ఓట�
ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలను తన వెంట తీసుకుని వెళ్లి తిరుగుబాటుకు దిగారు ఏక్నాథ్ షిండే. అనంతరం ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోగానే దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి అయ్
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకునేందుకే ప్రభుత్వంపై సహాయ నిరాకరణోద్యమాన్ని చేపట్టాల్సి వచ్చిందని గిరిజన ఫోరం తెలిపింది. ఇక శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి జిల్లాలో ఎనిమిది గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చింది.
నేపాల్ కాలమానం అర్థరాత్రి 1.23 గంటల సమయంలో ముందుగా మొదటిసారి భూమి కంపించింది. బాగ్లుంగ్ జిల్లా అధికారి చౌర్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ తర్వాత గంట కూడా గడవకముందే మరింత ఎక్కువ తీవ్రతతో మరో భూకంపం నేపాల్లో వచ్చింది
లధాఖ్ ప్రాంతంలో వివాదాస్పద సరిహద్దు వెంబడి 3 సంవత్సరాల నాటి ప్రతిష్టంభనను భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రస్తావిస్తూ, ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించడం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు ఒడిదుడులకు గురయ్యాయని, వాటికి వీలైనంత తొందరగా ముగింపు పలక�
శరద్ పవార్ గురించి అజిత్ పవార్ తాజాగా స్పందిస్తూ ఆయనంటే తనకు అమితమైన గౌరవమని, బాల్ థాకరే పట్ల రాజ్ థాకరే ఎంతటి విధేయత, గౌరవంతో ఉన్నారో తాను కూడా శరద్ పవార్ పట్ల అలాగే ఉంటానని అన్నారు. అయితే ఈ మాట తనకు తానుగా ఊరికే అనలేదు.
హామీలు నెరవేర్చరని కాంగ్రెస్ పార్టీని నరేంద్రమోదీ నిందిస్తున్నారు. మీకు ఇంతకు ముందే ఇచ్చిన నాలుగు హామీలను అధికారంలోకి వచ్చిన మొదటి రోజే నెరవేరుస్తానని మాటిస్తున్నాను. మొదటి క్యాబినెట్ మీటింగులోనే వాటికి అధికారిక గుర్తింపు లభిస్తుంది
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఖర్గే మనసులో విషం ఉందని అందుకే ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై విమర్శించారు. కాంగ్రెస్ పెద్దల మెప్పుకోసం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్�
పుల్వామా ప్రమాదం ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో సత్యపాల్ మాలిక్కు తెలుసు. అయినప్పటికీ ఆయన దీని గురించి మాట్లాడలేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో మోదీని గెలిపించాలని ఆయన కోరుకున్నారు. అంతే కాకుండా తన గవర్నర్ పదవిని కాపాడుకోవాలనుకున్నారు.
గతంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-బహుజన్ సమాజ్ పార్టీ కలిసి పోటీ చేశాయి. ఇక అప్పటి నుంచి ఇరు మళ్లీ ఇరుపార్టీల మధ్య ఎలాంటి పొత్తు పొడవలేదు. అయితే 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం జేడీఎస్-కాంగ్రెస్ కూటమిలో బీఎస్పీ కూడా ఉంది
ఈ అంశంపై దాఖలైన వ్యాజ్యలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎస్.ఆర్.భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పి.ఎస్.నరసింహలతో కూడిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేస్తోంది
డీకే శివకుమార్, సిద్ధరామయ్య సైతం పీఎఫ్ఐ బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారని, అయితే ముఖ్యమంత్రి బసరాజు బొమ్మై చర్యలు తీసుకోలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ 40 సీట్ల కంటే దిగువకు పడిపోతుందని ఆ పార్టీ నేతలు ఆలస్యంగా రియలైజ్ అయ్యారు. తీవ్ర నిరాశలో.. ఇప్పుడు బ�
ఆనంద్ మోహన్ సహా మరో 27 మంది ఖైదీలను విడుదల చేసేందుకు ఏప్రిల్ 24 సాయంత్రం బీహార్ ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. తన కుమారుడి నిశ్చితార్థం రోజున (ఏప్రిల్ 24) పెరోల్పై బయటకు వచ్చిన రోజే విడుదలకు సంబంధించిన వార్త వచ్చింది.
గత నెలలో నార్త్వెస్ట్ మిస్సౌరీ స్టేట్ యూనివర్శిటీలో చదువున్న సాహితీ అనే భార విద్యార్థి అమెరికాలోని హైవే 71లో ప్రయాణిస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. సాహితీని మిస్సౌరీలోని సెయింట్ జోసెఫ్లోని మొజాయిక్ లైఫ్ కేర్కు తరలించారు.
ఆరోగ్యం పట్ల అవగాహన మెరుగుపరచడంతోపాటుగా సమాజానికి వైద్యఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలనే యాక్సిస్ బ్యాంక్ లక్ష్యంలో ఈ కార్యక్రమం ఓ భాగం. ఈ ఆరోగ్య శిబిరాలలో రోజుకు 200 మందికి పైగా ఖాతాదారులు ఈ సేవలను వినియోగించుకుంటారని అంచనా.
SIP వసూళ్లు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొట్టమొదట, పరిశ్రమగా, మేము SIP పెట్టుబడి ప్రయోజనాలను ప్రోత్సహించడానికి అనేక ప్రయత్నాలు చేసాము. పెట్టుబడిదారులకు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం, దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడం..