Home » Author »tony bekkal
ఈటల ఆరోపణలపై రేవంత్ అమ్మవారిపై ప్రమాణం చేస్తే స్పందించలేదు. కేసీఆర్ పన్నిన పన్నాగంతో ఈటలను బయటకు పంపించేందుకు బీజేపీ చేసిన పన్నాగం ఇది. కవితను, కేటీఆర్ను జైల్లో పెడతా.. జైల్లో పెడతానన్న బండి సంజయ్యే ఇప్పటికి రెండు సార్లు జైలుకు వెళ్లాడు
అమృత్పాల్ సింగ్ను ఆదివారం ఉదయం మోగా జిల్లాలోని రోడె గ్రామంలో పట్టుకున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎటూ పారిపోయే అవకాశం లేకుండా చేసి, అదుపులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు
అరెస్టుకు ముందు అతడు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. అందులో తాను విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ వెళ్లలేదని, తన మద్దతుదారులను హింసిస్తున్నారని, అరెస్టుకు తాను భయపడటం లేదని చెప్పాడు
పార్టీ పార్లమెంటరీ కమిటీలో యడియూరప్పకు స్థానం కల్పించడంపై సముఖంగానే ఉన్నారన్న ప్రశ్నపై ‘‘ఆయనపై చాలా ఒత్తిడి ఉంది. సొంత పార్టీ నుంచి, ఏజెన్సీల నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉంది. కనీసం ఆయనకు పార్టీని వీడే స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు’’ అని డీకే శివకుమ�
బ్లూటిక్ కోసం డబ్బులు చెల్లించినట్లు శనివారం అమితాబ్ బచ్చన్ ప్రకటించారు. ఇలా కొంత మంది బ్లూటిక్ తీసుకున్నారు. అయితే మిగిలిన వారిలో ఎంతమంది సబ్స్క్రిప్షన్ చేసుకున్నారనే విషయంపై స్పష్టత లేదు. అయితే ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు అయిన జాక్ డోర�
ఈ సమస్యను పరిష్కరింపజేసేలా ఈనెల 24న సోమవారం కార్మికుల సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాపనులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కార్మిక సంక్షేమ శాఖల మంత్రులు గుర్తింపు పొందిన కార్మి
ఉద్ధవ్ థాకరే తనను మోసం చేశాడని, అందుకు తిరిగి సమాధానం చెప్పాలనని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. తమకు కాకుండా కాంగ్రెస్, ఎన్సీపీల వంచన చేరినందుకు ప్రభుత్వాన్ని తామే కూల్చామనే పరోక్షంగా చెప్పారు.
కర్ణాటకలోని రాజకీయ నాయకులు మైసూర్ మాజీ పాలకుడైన టిప్పు సుల్తాన్ పేరును ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. చాలా రోజులుగా కర్ణాటక రాజకీయాలు టిప్పు సుల్తాన్ చుట్టే తిరుగుతున్నాయి. 2015లో టిప్పు సుల్తాన్ జయంతిని సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారికంగా
పేపర్ లీకేజీ తో చాలా పరీక్షలు రద్దు చేసినట్టు కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి టీఎస్పీఎస్సీ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టులు చేశారు. అనంతరం ఈ కేసును సిట్కు బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతున్న కారణంగా ఈ పి
భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహించడం, దేశంలోని భవిష్యత్తు యువత కోసం క్రీడా మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు మార్గాలను బలోపేతం చేయడంలో కోటక్ మహీంద్రా బ్యాంక్, పుల్లెల గోపీచంద్ తో కలిసి పని చేస్తుంది. మా CSR �
పోలీసుల సంకెళ్ల మధ్యలో ఉన్న అతీక్ అహ్మద్ సహా సోదరుడు అష్రఫ్ను ఏప్రిల్ 15న లైవ్ మీడియా సమక్షంలోనే దారుణ హత్య చేశారు. ఇక అతీక్ అహ్మద్ హత్య కేసు విచారణలో భాగంగా జ్యూడీషియల్ కమిషన్ గురువారం ‘సీన్ రీక్రియేట్’ చేసింది
తన బంగళాకు సంబంధించిన తాళాలను సోనియా గాంధీ , ప్రియాంక గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్ సమక్షంలో అధికారులకు రాహుల్ గాంధీ అప్పగించారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ తాను ఇక ఈ ఇంటిలో ఉండాలనుకోవడం లేదని స్పష్టం చేశారు
స్వతహాగా నాస్తికుడైన జావెద్ అఖ్తర్, శనివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘నాస్తికులకు ఒక సంవత్సరంలో కనీసం రెండు పండుగలైనా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అది కూడా ఈ సమయంలోనే నిర్ణయం జరగాలి.
ప్రతి గ్రామ సర్పంచ్కు తమ విలేజ్ బస్ ఆఫీసర్ వివరాలను లేఖ రూపంలో తెలియజేస్తారు. ఆ ఆఫీసర్ సేవలను వినియోగించుకోవాలని కోరుతారు. మంచిగా పనిచేసే విలేజ్ బస్ ఆఫీసర్లను ప్రోత్సహించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రతి మూడు నెలలకోసారి పని�
వచ్చే నెల 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే టికెట్ రాని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పార్టీ మారుతున్నారు. మాజీ సీఎం జగదీశ్ షెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది వంటి వారికి టికెట్ నిరాకరించారు. దీంతో వారు కాంగ�
ముఖ్యమంత్రి పదవిపై అజిత్ పవార్ మనసులోని మాటను వెల్లడించారు. తాను ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే అందుకోసం 2024 లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఎదురు చూసే సమయం తనకు లేదని ఆయన అనడం గమనార్హం. నూటికి నూరు శాతం తాను ముఖ�
2019 నాటి పరువు నష్టం కేసులో మోదీ ఇంటిపేరు ఉన్న వ్యక్తులు దొంగలు అంటూ ఎన్నికల ర్యాలీలో రాహుల్ వ్యాఖ్యానించడంపై నమోదైన కేసును విచారించిన గుజరాత్లోని సూరత్లోని కోర్టు, రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించబడింది. ఇక బంగళా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ�
రిలయెన్స్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత బీమా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత రామ్ మాధవ్ అప్పట్లో అనుకున్నారని, పేపర్ వర్క్ కూడా పూర్తయిన ఆ స్కీమ్ను రద్దు చేయడం ఆయనకు అసంతృప్తిని కలిగించిందని ఇంటర్వ్యూలో సత్యపాల్ వెల్లడి
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యుల్లోని ఐటం నెంబర్-11 ప్రకారం తెలంగాణ అభివృద్ధి చేయాలని బండి సంజయ్ గుర్తు చేశారు. దాదాపు 62 కి.మీల మేరకు పనులు సాగే కరీంనగర్-హసన్పర్తి రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లా
ఈమె పట్ల అధికారులు అత్యంత నిర్లక్ష్యంతో వ్యవహరించారన్నది మాత్రం వాస్తవం. ఇలాంటివి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినప్పుడు తప్పితే అధికారులకు మెలకువ రావడం లేదు. వీడియో చూసిన నెటిజెన్లు అధికారులు, ప్రభుత్వాలపై మండిపడుతున్నారు