Home » Author »tony bekkal
కాంగ్రెస్ పాలన అయినా, బీజేపీ పాలన అయినా ఒకటే. అవినీతి విషయంలో ఏ ఒక్కరినీ తక్కువ చేయలేము. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు. ఒక్క అవినీతే కాదు. అన్ని విషయాల్లోనూ వీరు ఒక్కటే. ఇద్దరూ అల్లర్లను ప్రోత్సహించారు.
బిల్లును బహిరంగ వేదకపై గవర్నర్ విమర్శించడం, తప్పుడు సమాచారం ఇవ్వడం మంచిది కాదని స్టాలిన్ అన్నారు. తాము గవర్నర్ చర్యలను మాత్రమే విమర్శిస్తున్నామని, అసెంబ్లీ కార్యక్రమాలకు ఆటంకం కలిగించేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు
సమాజ్వాదీ పార్టీకి చెందిన నేతగా అతిక్ అహ్మద్ అందరికీ తెలుసునని, ఆ పార్టీ నుంచే ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. గతంలో సమాజ్వాదీ పార్టీని విమర్శించిన రాజుపాల్ భార్య కూడా ఇప్పుడు బీఎస్పీ నుంచి ఎస్పీలోకి వెళ్లారని మాయావతి అన్నా
మొన్నా మధ్య మహారాష్ట్రకు వచ్చిన పెట్టుబడులు గుజరాత్కు తరలించడంపై మహా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇదే కాకుండా.. మిగతా రాష్ట్రాలను పక్కన పెట్టి గుజరాత్ రాష్ట్రానికి బీజేపీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందనే విమర్శ ఎలాగూ ఉంది. అమూల్ వర్స
అల్లర్లను నిలువరించడంలో జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అల్లర్ల అనంతరం సైతం బాధితులను పరామర్శించి, వారికి నష్టపరిహారం ఇవ్వడంలో కూడా ప్రభుత్వం ఏమాత్రం సముఖంగా లేదు. దీనికి బదులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇఫ్తార్ విందులకు వె�
తన కంఠంలో ప్రాణముండగా మద్యపాన నిషేధం కానివ్వను అని బల్ల గుద్వి మరీ స్పష్టం చేశారు. మద్యపానం చెడు అలవాటని అంటుంటారు. ప్రభుత్వాలు కూడా ఇలాంటి ప్రచారం చేస్తూనే ఉంటాయి. అయితే మంత్రి కవాసి దీనికి విరుద్ధంగా చెబుతున్నారు
హోటల్ గది బుక్ చేసుకుని, అదే రోజు బయటికి వెళ్లారు. అనంతరం శుక్రవారం రాత్రి హోటల్ కు రాగా, లగేజీ రిసెప్షన్ వద్ద కనిపించింది. హోటల్ నిర్వాహకులే ఆ లగేజీని గది నుంచి బయట పడేశారట. ఈ విషయమై మంత్రి తేజ్ ప్రతాప్ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసు�
పోయిన నెల దర్శన్ ఇంటికి వచ్చాడు. యూనివర్సిటీలో కులం పేరుతో చిత్రవధ చేస్తున్నారని అమ్మానాన్నల వద్ద ఏడ్చాడు. మొదట్లో అందరూ బాగానే ఉండేవారట. అయితే దర్శన్ కులం తెలుసుకున్నాక తనను దూరం పెట్టారని చెప్పాడు. దర్శన్ పట్ల వాళ్ల బిహేవియర్ పూర్తిగా మా�
సదరు మహిళ ఇన్స్టాగ్రామ్లో ఉద్యోగ ప్రకటనపై క్లిక్ చేసింది. అంతే ఆమె బ్యాంకు నుంచి 8.6 లక్షల రూపాయలకు పైగా సైబర్ కేటుగాళ్లకు చిక్కినట్లు ఆమె భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించాడు. అప్పుడెప్పుడో డిసెంబరులో చేసిన ఈ ఫిర్యాదు ఆలస్యంగా వ
Karnataka Polls: అమూల్ పాల వివాదాన్ని మరింత వేడెక్కించి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మరింత దెబ్బకొట్టాలని విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ వివాదాన్ని లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమ�
అవకాశం దొరికినప్పుడు ఇరు నేతలు ఏదో ఒక కాంట్రవర్సీకి తెరలేపుతూనే ఉన్నారు. ఇతర పార్టీల నేతలపై చేసే వ్యాఖ్యలు కూడా ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నట్లే కనిపిస్తుంటాయి. తాజాగా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అవినీతి అంశాన్ని పైలట్ లేవనెత
అమూల్ వ్యవహరాన్ని విపక్షాలు కావాలనే వివాదంగా మారుస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై విమర్శించారు. నందినిపై ఈగ వాలనీయబోమని ఆయన ప్రకటించారు. దక్షిణాదికి చెందిన పలు రాష్ట్రాల పాల ఉత్పత్తుల విక్రయం ఇక్కడ జరుగుతున్నా ఎవరూ నోరు మె
సెప్టెంబరులో మోరల్ పోలీసింగులో భాగంగా హిజాబ్ ధరించలేదనే కారణంతో అరెస్టైన మిస్సా ఆమినీ అనే 22 ఏళ్ల కుర్దిష్ మహిళ పోలీసు కస్టడీలో మరణించింది. అప్పటి నుంచి ఇరాన్ మహిళలు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. హిజాబ్ తొలగించి, జుట్టు కత్తిరించుకుని నిరస�
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జిఎడి) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రామ్ శంకర్ కొత్త జిల్లా మేజిస్ట్రేట్ ఆఫ్ షియోహర్గా నియామకం కాగా.. దినేష్ కుమార్ను పశ్చిమ చంపారన్ డిఎంగా నియమించారు. అగ్రికల్చర్ డైరెక్టర్గా అలోక్ రంజన్ ఘోష్ నియ�
దారిలో కారులో రోడ్డు ప్రయాణాన్ని వీడియో తీసి, దాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. ‘‘జమ్మూ కశ్మీర్ లోని ఉద్దాంపూర్ లో నిర్వహించే న్యాయ సేవల శిబిరానికి హాజరయ్యేందుకు వెళ్తున్నాను. ప్రయాణం అంతా అందమైన రహదారిని ఆనందించవచ్చు’’ అని రాసుకొచ్చారు.
లావాదేవీలు జరిగిన రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు ధరలు 2023 మార్చిలో 10 శాతం వైఓవై పెరిగాయి. సంగారెడ్డి జిల్లా మార్చి 2023లో 15 శాతం వైఓవై ఈ ఏటా అత్యధికంగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో ధర పెరుగుదల ఇటీవలి కాలంలో బలంగా ఉంది. మార్చి 2023లో అధిక విలువ కల�
మోదీ డిగ్రీపై విపక్షాలు హడావుడి చేయడాన్ని అజిత్ పవార్ కొద్ది రోజుల కింద తప్పు పట్టారు. ఇక దీనితో పాటు శరద్ పవార్ సైతం అదానీ అంశంలో విపక్షాలకు షాకిచ్చినట్టుగానే స్పందించారు. దీంతో బీజేపీకి ఎన్సీపీ సానుకూలంగా వ్యవహరిస్తోందంటూ మీడియాలో కథనా�
అన్నాడీఎంకేనే ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు కొనసాగుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇటీవల ఢిల్లీలో ప్రకటించారు. అమిత్ షా ప్రకటన అనంతరమే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎ�
ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్నారు. కొందరు బీజేపీలో చేరుతుండగా, మరికొందరు సొంత కుంపట్లు పెట్టుకుంటున్నారు. ఇందులో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఒకరు. ఈయన 2015 ఆగస్టులో పార్టీని వీడారు
ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి పెద్ద అవకాశంగా దొరికిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరుస ఢిల్లీ పర్యటనలతో బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో 40 నిమిషాలకు పైగా ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక