Home » Author »tony bekkal
Akash Baijus: దేశంలో టెస్ట్ ప్రిపరేటరీ సేవలలో అగ్రగామి సంస్థ ఆకాష్ బైజూస్ నేడు తమ నూతన క్లాస్రూమ్ సెంటర్ను హైదరాబాద్లోని హబ్సిగూడా వద్ద ప్రారంభించింది. నగరంలో ఎనిమిదివ తరగతి నుంచి నీట్, జెఈఈ, ఐఐటీ, ఒలింపియాడ్ కోచింగ్, ఫౌండేషన్ కోర్సులకు
ప్రైమ్బుక్ 4జీలో 4జీ వైర్లెస్ సిమ్ కనెక్టివిటీ ఉంది. ఇది ప్రైమ్ ఓఎస్పై నడుస్తుంది. ఈ బ్రాండ్ యొక్క వినూత్న ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 11 వెర్షన్. దాదాపు 200కు పైగా అభ్యాస, విద్యా కేంద్రీకృత అప్లికేషన్లను పరిశీలించడం వల్ల ఇది పలు ఆ�
శ్రీరామ నవమి శోభాయాత్రలు దేశవ్యాప్తంగా ముగిశాయి. అయితే హనుమాన్ జయంతి ఉత్సవాలు లక్షంగా మరో విడత అల్లర్లు జరగవచ్చనే భయాలను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం వ్యక్తం చేశారు. పండుగ ముగిసిన ఐదు రోజుల తర్వాత కూడా మైనారిటీలు అధికంగ�
హంగ్ ఏర్పడే అవకాశమూ లేకపోలేదు. నిజానికి కర్ణాటకలో హంగ్ అనేది తరుచూ ఎదరుయ్యే పరిణామమే. కాంగ్రెస్, బీజేపీలకు గట్టి పోటీగా జేడీఎస్ ఎప్పటి నుంచో ఉంది. రెండు జాతీయ పార్టీలకు పూర్తిస్థాయి మెజారిటీ రాకుండా ఈ పార్టీ అడ్డుకుంటోంది. 2018 అసెంబ్లీ ఎన్ని�
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) డేటాను ఊటంకిస్తూ శిశు మరణాల రేటు, పిల్లల మరణాల రేటు వంటి కీలక ఆరోగ్య సూచికల్లో కూడా గత కొన్ని దశాబ్దాలుగా పురోగతిని సాధించాయని కేంద్ర మంత్రి ఇందర్జిత్ సింగ్ పేర్కొన్నారు. ఎస్సీలు, ఎస్టీల్లో శిశుమరణాల రేటు 2016లో భ�
బామ్ (లెఫ్ట్)' 'రామ్ (బీజేపీ)' మాకు వ్యతిరేకంగా చేతులు కలిపారు. నా క్యారెక్టర్ని దుర్మార్గంగా చూపేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ వారికి నా గురించి తెలియదు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు నా వెంట ఉన్నారు. ‘ఖేలా హోబే’ నినాదంతో వారిని (బీజేపీ) అడ్డు
అగ్నిమాపక సేవ అధికారి రషీద్ బిన్ ఖలీద్ మాట్లాడుతూ 50 అగ్నిమాపక యూనిట్లు మంటలను ఆర్పడానికి పని చేస్తున్నాయని, అయితే మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంక తెలియలేదని అన్నారు. ‘‘చాలా దుకాణాలు మంటల్లో బూడిదయ్యాయి. అయితే లోపల ఎవరైనా చిక్కుకున్నారా అ
‘‘బీజేపీ లాగే టీఎంసీ ప్రవర్తిస్తోంది. బీజేపీ కార్యకర్తలు శాంతి భద్రతల్ని భగ్నం చేస్తే, టీఎంసీ కార్యకర్తలు కూడా అదే చేస్తున్నారు. ప్రజల రక్షణ గురించి ఎవరికీ ఆలోచన లేదు’’ అని అన్నారు. పశ్చిమబెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, కర్ణాటకలో పశువుల వ్
ప్రజలు చెల్లించే టాక్సులు ప్రభుత్వానికి కాకుండా అదానీకి వెళ్తున్నాయనే అర్థంలో కాంగ్రెస్ ఇలా రూపొందించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బలం, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలం వేరు వేరు. కర్ణాటకలో ముందు నుంచి బలమైన ప�
మార్చి 26న బెంగళూరు నుంచి ప్రయాణం ప్రారంభించారట. కోరపుట్కు ఏప్రిల్ 2న చేరుకున్నారు. చేతిలో డబ్బులు లేవు, తినడానికి తిండిలేదు. ఇంటిని చేరితే అదే పదివేలన్న ఆకరి ఆశతో వెయ్యి కిలోమీటర్లు కాలినడకనే వచ్చారు. కోరపుట్ ప్రాంతంలోని పొట్టంగి స్థానిక�
Sids milk: ప్రీమియం డీ2సీ డెయిరీ బ్రాండ్, తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిద్స్ ఫార్మ్, తమ ఏ2 గేదె పాలుm ఏ2 డబుల్ టోన్డ్ గేదె (బఫెలో) పాల ధరలను స్వల్పంగా పెంచినట్లు వెల్లడించింది. ఈ నూతన ధరలు అరలీటర్ పౌచ్లకు వర్తిస్తాయి. సవరించ�
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా స్థానికులతో మమేకమై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలు వారికి అందాయా అని ప్రశ్నించారు. ఆ సమయంలోనే ఆమెను మహిళలు చుట్టుముట్టారు. మహిళలు ప్రశ్నలకు సమాధానమిస్తూ... వంటగ్యాస్ ధర�
సామాజిక న్యాయంపై జరుగుతున్న రెండో జాతీయ సదస్సుకు ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, హేమంత్ సోరెన్.. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్.. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, తృణమూల్ డెరెక్ ఓబ్రెయిన్, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి �
అఖిలేష్ యాదవ్ మీద బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో జరిగిన గెస్ట్ హౌజ్ ఘటనను గుర్తు చేస్తూ.. అది జరక్కుండా ఉండుంటే ఎస్పీ, బీఎస్పీ కూటమి కొనసాగి ఈ దేశాన్ని పాలించి ఉండేదని అన్నారు. అంబేద్కర్, కాన్షీరాం, దళితు�
దారుణం జరిగిన సమయంలో బ్రహంపూర్-శంకర్పూర్ మధ్య మ్యాచ్ జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్
రాత్నిష్ అనే ట్విట్టర్ యూజర్ ఈ ఫొటోలను తన వాల్ మీద షేర్ చేస్తూ ‘అంబానీ ఇంట్లో పార్టీ అంటే టిష్యూ పేపర్ల స్థానంలో 500 రూపాయల నోట్లు ఉంటాయి మరి’ అని రాసుకొచ్చాడు. కొందరేమో గుడ్డిగా ఇది నిజమే అనుకుని అంబానీ ఆస్తి అలాంటిదని వ్యాఖ్యానిస్తుండగా.. మర�
ధనామంత్రి నరేంద్రమోదీని 2024లో మరోసారి అఖండ మెజారిటీతో అధికారంలోకి తీసుకువద్దాం. బిహార్లో ఉన్న 40 సీట్లకు 40 సీట్లు బీజేపీనే గెలవాలి. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (2025) కూడా బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలి. రాష్ట్రంలో అల్లర్లు చాలా పెద్ద
కోర్టు తీర్పు అనంతరం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించిన నిరసనలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ�
కోర్టులు వీటి మీద చర్యలు తీసుకోవాలని చాలా మంది అంటుంటారని, అయితే దేశ ప్రజలు ఎందుకు ఒక మతాన్ని కానీ ఒక వర్గాన్ని కానీ విమర్శించబోమని ప్రతిజ్ణ చేయరని కోర్టు ప్రశ్నించింది. టీవీల్లో, ఇతర వేదికల ద్వారా కొన్ని అతీత శక్తులు అనేక విధ్వేష వ్యాఖ్యలు
గత కొద్ది కాలంగా నరిష్యు ఉత్పత్తులను తింటుండటం వల్ల ఆ సంస్ధలో పెట్టుబడులు పెట్టాను. క్వినోవా, చియా సీడ్స్ వంటి సూపర్ ఫుడ్స్ను ఇండియాకు తీసుకురావడంలో వారు పోషించిన పాత్ర, స్థానికంగా వారు ఎదిగిన తీరు, తృణధాన్యాల ఆధారిత క్లీన్ లేబుల్ వ�