Home » Author »tony bekkal
మాక్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) బ్లాస్ట్ను కూడా నిర్వహించినట్లు ఎన్ఐఏ ఆరోపించింది. సమూహానికి వారి హ్యాండ్లర్ల ద్వారా క్రిప్టోకరెన్సీతో నిధులు సమకూరుతున్నట్లు పేర్కొంది. ఒక పెద్ద కుట్రలో భాగంగా, నిందితుడు మొహమ్మద్ షరీక్ న�
530 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేపట్టిన ఈ విద్యుదీకరణ ప్రాజెక్ట్ విద్యుత్ ట్రాక్షన్పై ఇబ్బందులు లేని రైల్వే ప్రయాణాల్ని అందిస్తుంది. పునరాభివృద్ధి చేయబడిన హోసపేట స్టేషన్ ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ఆధునిక సౌకర్యాలను అందిస్తుంది. హంపి
కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్చార్జి లోకేంద్ర పరాశర్ వివరణ ఇచ్చారు. కార్యక్రమం చివర్లో పార్టీ అధ్యక్షుడు ప్రసంగించడం సంప్రదాయమని అన్నారు. బీజేపీలో పార్టీ అధ్యక్షుడికి అత్యున్నత గౌరవం ఇస్తారని, చివర్లోనే ఆయన ప్రసంగం ఉంటుం
ఆనంద్ శరీరంపై జంతువులు భీకరంగా దాడి చేసిన గాయాలు ఉన్నాయి. అతడి శరీరం మొత్తం తూట్లు పొడిచినట్టుగా కొరికేశాయి. కుక్కలతో పాటు పందులు, మేకల దాడి కూడా జరిగి ఉంటుందని స్థానికులు పోలీసులతో అన్నారు. మృతదేహాన్ని సఫ్దార్గంజ్ ఆసుపత్రికి తరలించి పోస�
మోదీ కాన్వాయ్ ముందుకు కదిలే పరిస్థితి లేకపోయింది. సుమారు 20 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ రోడ్డుపైనే అగిపోయింది. అనంతరం మోదీ ఢిల్లీకి వెనుదిరిగారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. భద్రతా లోపంపై వివరణ ఇవ్వాలని అప్పటి పంజాబ్ సీఎం చరణజిత్ సిం�
కొద్ది రోజుల క్రితం అమృతపాల్ సింగ్ అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేయగా.. అమృతపాల్ సింగ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆయుధాలతో వచ్చి అజ్నాలా పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ఈ చర్యతో ప్రభుత్వం అతడికి లొంగిపోయిందనే విమర్శలు వచ్చాయి. గతేడాది మేలో మ�
ఫిబ్రవరి 14న ఈరోడ్లో జరిగిన కార్యక్రమంలో సీమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన మీద కంగల్ పోలీస్ స్టేషనులో కేసు నమోదు అయింది. ఈ విషయమై ఈరోడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శశి మోహన్ మాట్లాడుతూ ‘‘ఈ ప్రసంగం అనంతరం ఫిబ్రవరి 22, 2023న సీమాన్పై కేసు నమోదు అయి�
ముస్లింలు, ఇస్లాం మతాల వారిని మోదీ ప్రభుత్వం శత్రువులుగా చూస్తోందని, తమను నిత్యం కాల్చి వేస్తూ తమ శరీరాలను తూట్లు పొడుస్తున్నారని తౌకీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ధృతరాష్ట్రుడు అని తౌకీర్ దుయ్యబట్టారు. తమ మాటల్ని మ�
దానికి కన్నడ ఆటో డ్రైవర్ కాస్త కఠినంగానే సమాధానం ఇచ్చాడు. తన ప్రాంతంలో ఉండి తన భాష మాట్లాడాలని అంటూనే ‘మీ నార్త్ ఇండియా అడుక్కు తినేవాళ్లు’ అంటూ తిట్టాడు. అయితే వీరి సంభాషణ అటు హిందీలో కాకుండా, ఇటు కన్నడలో కాకుండా ఇంగ్లీషులో కొనసాగడం గమనార్�
మోదీ వస్తుండగా ఆయన కాన్వాయ్ మీద పూలు చల్లుతూ, ‘మోదీ.. మోదీ.. మోదీ..’ అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. రెండు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే మైసూరు ప్రాంతంలో పార్టీ బలహీనంగా ఉంది. అందుకే మైసూరు మీద ప్రత్యేక దృష్టి పెట్�
ప్రధాన మంత్రి ఆశించిన విధంగా డిజిటల్ ఇండియాకు ఇండియన్ ఆయిల్ కట్టుబడి ఉంది. ఈ భాగస్వామ్యంతో ఇండియన్ ఆయిల్ ఇంధన స్టేషన్లన్నింటిలో డిజిటల్ ఇంటరాక్షన్స్ ను నిర్ధారించే దిశగా మరో నిర్దిష్ట అడుగు వేస్తున్నాం. మా కస్టమర్ విలువ ప్రతిపాదనలు మరియు
ఈ రీ బ్రాండింగ్తో పేరు, లోగో మారనుంది. బంధన్ మ్యూచువల్ ఫండ్ ఈ ఫండ్ హౌస్ ప్రయాణంలో నూతన అధ్యాయానికి ప్రతీకగా నిలువడంతో పాటుగా తమ వ్యాపారాలకు నూతన శక్తిని తీసుకురానుంది. సోమవారం నుంచి, మదుపరులు ఈ ఫండ్ హౌస్ వెబ్సైట్ ను చూడవచ్చు.
ఈ కేసుకు సంబంధించి శనివారం దేశంలోని 24 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో అవినీతి బయటపడిందని ఈడీ పేర్కొంది. కోటి రూపాయల నగదు లభించగా.. సుమారు 600 కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలు వెల్
భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత విచారణ ముగిసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆమెను సుమారు ఎనిమిది గంటల పాటు విచారించింది. ఉదయం 11:00 గంటలకు ప్రారంభమైన ఈడీ విచారణ రాత్రి 8:00 గంటల వరకు కొనసాగింది. అయితే రూల్స్ ప్రకా
ఈ విషయమై వధువు బంధువులు మాట్లాడుతూ ‘‘పెళ్లి అనుకున్న విధంగా ఘనంగా జరుగుతోంది. దాదాపు అన్ని రకాల పూజలు, కార్యక్రమాలు నిర్వహించాం. ఈ పెళ్లిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా మా కుటుంబం ప్రయత్నిస్తోంది. కానీ ఇంతలో పరిస్థితి మరో మలుపు తిరిగింది. పెళ్�
ఢిల్లీ, పాట్నా, రాంచీ, ముంబై ప్రాంతాల్లో సోదాలు ప్రముఖంగా నిర్వహించారు. ఇక శుక్రవారం నిర్వహించిన సోదాల్లో 70 లక్షల రూపాయల నగదు, 1.5 కిలోల బంగారం నగలు, 540 గ్రాముల బంగారు వస్తువులు, 900 అమెరికా డాలర్లు లభించాయట. ఇవన్నీ లెక్కలో లేనట్లు ఈడీ పేర్కొంది.
224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో 36 స్థానాలు ఎస్సీ రిజర్వుడు కాగా 15 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. ఇక రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్లు ఓటర్లు ఉండగా ఇందులో 2.59 ఓటర్లు మహిళలు. ఇక 16,976 మంది ఓటర్లు వందేళ్లకు పైబడినవారు, 4,699 మంది ఓటర్లు థర్డ్ జెండర్
నిజానికి రోడ్డు ఖాళీగానే ఉంది. ఒకవైపు నుంచి ఆర్టీసీ బస్సు వేగంగా వస్తోంది. వస్త ఒక కారును ఓవర్ టేక్ చేసింది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. కారు అటు పక్కకు పడిపోగా, బస్సు మాత్రం ఇటు వైపు ఉన్న చర్చి ఆర్చ్ని ఢీకొట్టింది. ఆ వెంట
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అతని సహచరులకు తక్కువ ధరలకు భూములు విక్రయించినందుకు బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
ఫిబ్రవరి 28 నుంచి పుల్వామా వితంతువులు నిరసన చేస్తున్నారు. పిల్లలే కాకుండా వారి బంధువులు కూడా కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా నిబంధనలను మార్చాలని డిమాండ్ చేశారు. తమ గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, అమరవీరుల విగ్రహాల ఏర్పాటు తదితర డ�