Home » Author »tony bekkal
సీజీఐకి రాసిన లేఖలో వీఐపీలకు సంబంధించిన అంశాలు రాత్రికి రాత్రే విచారణకు తీసుకోవడాన్ని న్యాయవాద సంఘం ప్రధానంగా ప్రస్తావించింది. అందరికీ సమన్యాయం ఉండాలని, పదవులు ఇతర అంశాల ప్రాతిపదికన విచారణ చేయకూడదని పేర్కొంది. ఇక ఇదే సమయంలో ముందస్తు బెయి�
ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం దద్దరిల్లించింది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగడంతో బుధవారం పెద్దగా చర్చలు జరగకుండానే రద్దు అయింది. ఉద్ధవ్ పార్టీకి మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్�
కొంత కాలంగా భారతీయ జనతా పార్టీని పూర్తిగా శత్రువుగా మార్చేసుకున్న ఆయన.. బీజేపీయేతర పక్షాలకు కొన్నిసార్లు పెద్దన్నలా వ్యవహరిస్తూ వస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ విధానాల్ని ఎండగడుతున్న ఆయన.. ఇక స్వరాష్ట్రం మహారాష్ట్రలో అయితే ఢీ అంటే ఢీ అంటు
బుధవారం దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ దేశాల నుంచి భారతీయులకు హోలీ శుభాకాంక్షలు అందుతున్నాయి. ఇందులో భాగంగా నవాజ్ షరీఫ్ సైతం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హ్యాప్పీ హోలీ’’ అని ట్వీట్ చ�
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఒక భయానక ఘటన చోటు చేసుకుంది. నగరంలోని బంజారపుర ప్రాంతంలో విజయ పార్క్ సమీపంలో ఉన్న ఒక భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి వెళ్ల�
కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదకలపై ప్రస్తావించడం, భారత్ ప్రతిఘటన చవిచూడటం పాకిస్తాన్కు ఇది కొత్తేం కాదు. పుల్వామా దాడికి ప్రతిగా 2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్లోని బాలాకోట్లోనే జైషే ఉగ్రవాదుల శిబిరాలపై భారత యుద్ధవిమానాలు విరుచుకుపడినప్ప�
కొన్ని సంవత్సరాలుగా బీజేపీ కోసం పని చేశాను. నాకు పార్టీలో ఎలాంటి పదవి కావాలని నేనెప్పుడూ ఆశ పడలేదు. ఆ విషయం పార్టీలో ఉన్నవారికి కూడా బాగా తెలుసు. కానీ కొద్ది రోజులుగా పార్టీలో కొనసాగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినవే. అందుకే నేను పార్టీని వ�
సోలంకి ఆత్మహత్య మీద ఏర్పాటు చేసిన కమిటీ ముందు అంబేద్కర్ పెరియార్ ఫూలే స్టడీ సర్కిల్ సభ్యులు, అంబేద్కరైట్ స్టూడెంట్స్ కలెక్టివ్ సభ్యులు క్యాంపస్లో ఉన్న కుల వివక్షను ఎత్తిచూపారు. అయితే వారిలో ఎవరూ సోలంకిని కలవలేదని, అంతే కాకుండా దర్శన్ ఏ వి�
ఈ కాన్సెప్ట్ అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. మరీ ముఖ్యంగా యుఎస్ఏలో దీనికి అమితాదరణ ఉంది. దీనిలో వినియోగదారునికి వర్ట్యువల్ బాటిల్ అందుబాటులో ఉంటుంది. దీనితో పాటుగా సామాజిక మాధ్యమ వేదికలు మిళితమై ఉంటాయి. ఇక్కడ తమ అనుభవాలు చెప్పుకుం�
మన పెద్దలు వండిన వంటకాల రుచులను నేటి తరం ఆస్వాదించాలనుకుంటూ ఆ రుచులను పునః సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఈ సంవత్సరం ఎక్కవగానే ఇవి కనబడనున్నాయి. అతి సరళమైనప్పటికీ, ప్రయోగాత్మకమైనది. ఏదైనా చేసేయడమే – ఏమీ లేకుండా వేయించండి.. మిక్సీ చేయించండి, ఆ
దేశంలో విద్య, ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాల్సిన అంశాలని, ఇది వ్యాపారం కాకూడదని ఆయన అన్నారు. విద్య, ఉద్యోగాన్ని ప్రజలకు వీలైనంత తక్కువ ఖర్చుకు ప్రజలకు అత్యంత చేరువలో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. ఇక దేశంలోని మానవుల జీవితం
ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరు కానున్నారు. మాణిక్ సాహా.. కాంగ్రెస్ పార్టీ మాజీ నేత. ఆయన 2016లో బీజేపీలోకి వచ్చారు. అనంతరం కేవలం పది నెలలకే ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న విప్లవ్ దేవ్ని తొలగించిన ఈయన�
ఖాళీగా ఉన్న ప్రదేశం చూసి ఆనంద్ శర్మ కిందకు దూకాడు. తీవ్రంగా గాయాలపాలైన అతడిని ఎన్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరణించిన వ్యక్తి ఉత్తమ్ నగర్ నివాసి అని పోలీసులు తెలిపారు. ఉద్యోగాల పేరుతో అమా�
రద్దు చేసిన మద్యం ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి సిసోడియా రాజీనామా చేశారు. ఇక 2022 ఏప్రిల్లోనే జైన్ అరెస్టై జైలుకు వెళ్లారు
సంవర్ధినీ న్యాస్ అనేది ఆర్ఎస్ఎస్ మహిళా విభాగానికి చెందిన రాష్ట్ర సేవికా సమితికి చెందినది. కాగా, ఈ ప్రచారం కింద కనీసం 1,000 మంది మహిళలకు చేరువ కావాలని యోచిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ప్రచారంలో భాగంగా, న్యాస్ ఆదివారం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద�
కేవలం బ్లూ టిక్ ఉన్న యూజర్ల నుంచి మాత్రమే ఏమైనా ఆదాయం ఆర్జించగలమని మస్క్ మొదటి నుంచి భావిస్తున్నారు. అందుకే వారికి అనుకూలమైన విధంగా మార్పులు చేస్తున్నారు. అంతే కాకుండా బ్లూ టిక్ కోసం చార్జ్ కూడా వసూలు చేస్తున్నారు. దీని ద్వారా బ్లూ టిక్ యూజ�
మహారాష్ట్రలో ఈసారి ఉల్లి దిగుబడి పెరిగింది. అదే సమయంలో ఉల్లి ధర ఎన్నడూ లేని విధంగా తగ్గాయి. కొద్ది రోజుల క్రితం షోలాపూర్ మార్కెట్లో ఒక రైతు ఉల్లి అమ్మగా ఒక రూపాయికి కిలో అమ్ముడు పోయింది. 502 కిలోల ఉల్లి అమ్మితే రవాణా చార్జీలు 500 పోను.. ఆ రైతుకు 2 రూ
నిరంకుశ బీజేపీ పాలనలో భారతదేశ ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు. 2014 నుంచి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తున్న తీరుతో ప్రజల్లో వాటి ప్రతిష్ట దిగజారిందన్నారు. దర్యాప్తు సంస్థల స్వయం ప్రతిపత్తి, నిష్పాక్షికత గురించి ప్రశ్నలు త�
విదేశాల్లో ఎవరూ భారత్ పరువు తీయడం లేదు. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతతోనే ఉన్నారు. కానీ ఈ దేశ ప్రధానమంత్రి మాత్రమే ఈ దేశ పరువు తీశారు, ఇంకా తీస్తూనే ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏమీ చేయలేదని, ఈ దేశం కోసం ఎంతో చేసిన అందరి తల్లు�
ఇండియాలో ప్రతీ చిన్నారి ప్రతిరోజు స్కూళ్లలో ఆరు నుండి ఏడు గంటలు గడుపుతారు. అయినప్పటికీ వీరిలో కొందరికి మాత్రమే, మెట్రో నగరాల్లో ఉన్న అధిక ఫీజులు చెల్లించే స్కూల్లో చదువుతూ అంతర్జాతీయ స్థాయి నాణ్యత గల విద్యను పొందగలుగుతున్నారు. దేశవ్యాప్త�