Home » Author »tony bekkal
Assembly Elections Results: రెండు దశాబ్దాలకు పైగా త్రిపురను ఏకచత్రాధిపత్యంగా పాలించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఎం) గత కొంత కాలంగా ప్రజాధారణ బాగా కోల్పోయింది. 2018లో అధికారం కోల్పోయిన సీపీఎం.. ఆ ఎన్నికల్లో 16 సీట్లే గెలిచినప్పటికీ 42.22 శాతం ఓ�
నాగాలాండ్ రాష్ట్ర గత ఎన్నికల్లో 26 స్థానాలు గెలిచిన అతిపెద్ద పార్టీగా అవతరించిన నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ఈసారి కేవలం రెండు స్థానాలకే పరిమితం అయింది. అధికార పార్టీ ఎన్డీపీపీ గతంలో 18 స్థానాలు సాధించగా ఈసారి కాస్త పుంజుకుని 25 స్థానాల్న�
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం విడుదల అవుతున్నాయి. కాగా, దీమాపూర్-3 నియోజకవర్గంలో లోక్ జనశక్తి పార్టీ(రాం విలాస్)కి చెందిన అజెటో జిమోమిని హెకాని ఓడించినట్లు ఫలితాలు వెల్లడించాయి. కాగా, అదే పార్టీకి చెందిన అంగామి స్థానం నుంచి పోటీ చేసిన మర�
నివారణ ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంతో పాటుగా అందుబాటు ధరలలో ఉంచడానికి లుపిన్ డయాగ్నోస్టిక్స్ కట్టుబడి ఉందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ లేబరేటరీ ప్రారంభంతో, లుపిన్ డయాగ్నోస్టిక్స్ అత్యధిక నాణ్యత కలిగిన, ఆధారపడతగిన డయ�
మనీశ్ సిసోడియాకు తొందరలోనే న్యాయస్థానం ద్వారా జైలు శిక్ష పడొచ్చని అంటున్నారు. ఇప్పటికే ఒక మంత్రి సుదీర్ఘ కాలంగా జైలు జీవతం గడుపుతున్నారు. ఇక తాజాగా కేజ్రీవాల్ తర్వాత పార్టీ, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సిసోడియాకు జైలు ఖరారైతే ఆమ్ ఆద్మీ పార్ట�
మన దేశంలో నిరుద్యోగం 7.5 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానటరింగ్ ఇండియన్ ఎకానమీ బుధవారం తెలిపింది. జనవరిలో 7.14 శాతం ఉన్న నిరుద్యోగం ఫిబ్రవరి నాటికి 7.5 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. గ్రామాల్లో కంటే పట్టణాల్లో ఈ నిరుద్యోగిత ఎక్కువగా ఉంది
కొండపూర్కు చెందిన సత్తయ్య (45) అనే వ్యక్తి మూడు రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. తను పెంచుకున్న కోడి తన ప్రాణాలే తీసింది. కోడి కాలికి కట్టిన కత్తి పొరపాటున పొట్టలో గుచ్చుకోవడంతో సత్తయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీస�
నేరం జరిగిన సోనాపురా మసీదు ప్రాంగణంలో ఖాన్ రెండు చెట్లను నాటాలి, చెట్లను సంరక్షించాలి. ఇస్లామిక్ విశ్వాసాన్ని అనుసరించే వ్యక్తి అయినప్పటికీ, మత గ్రంథాలలో పేర్కొన్న విధంగా తాను సాధారణ నమాజ్ చేయడం లేదని నిందితుడు విచారణలో అంగీకరించాడు. దీన్
అమృతపాల్ తనను తాను కరుడుగట్టిన ఖలిస్తానీ వేర్పాటువాది జర్నైల్ సింగ్ భింద్రన్వాలాతో పోల్చుకున్నట్లుగా కనిపిస్తోంది. అతడి వ్యవహార శైలి కూడా అలాగే కనిపిస్తోంది. సిక్కులు ప్రమాదంలో ఉన్నారని, బానిసలని ప్రచారం చేసి మతవిద్వేషాలను రెచ్చగొట�
ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి కుమారుడు అనే సంతోషం ఎంతో ఉన్నప్పటికీ.. అంతకు మించిన కష్టాలు, సవాళ్ళు ఆయనకు ఉన్నాయి. ఒకవైపు సంతోషాన్ని అనుభవిస్తూనే మరొకవైపు కష్టాలను ఎదురీదుతూ అంచెలంచెలుగా ఒక కార్యకర్తగా, యువజన విభాగం అధ్యక్షుడిగా, శాసనసభ సభ్యుడిగ�
భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీకి లోక్సభ సచివాలయం షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్కు బీఆర్ఎస్ అనే గుర్తింపు ఇంకా ఇవ్వలేదని తాజాగా లోక్సభ సచివాలయం పేర్కొంది
కోర్టు ప్రశ్నలకు షిండే తరపు న్యాయవాది ఎన్కె కౌల్ స్పందిస్తూ తదుపరి విచారణలో ఈ సమస్యను ప్రస్తావిస్తామని చెప్పారు. ఇంకా కేసు పదో షెడ్యూల్ ప్రకారం విభజించబడలేదని, వారు పార్టీలో అసమ్మతి, ప్రత్యర్థి వర్గం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ప్
Gurugram: ఢిల్లీకి సమీపంలోని గురుగ్రాంలో ఒక కియా ఓనర్ రోడ్డు మీద పూల కుండీలు దొంగిలించిన వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాను కుదిపివేస్తుంది. 40 లక్షల రూపాయల కారు ఉండి ఇదేం పాడుబుద్ధి అంటూ నెటిజెన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
సెప్టెంబరు 2022లో తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పటి నుంచి జనవరి 30న జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ముగిసే వరకు రాహుల్ గాంధీ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ యాత్ర సందర్భంగా ఆయన నెరసిన గెడ్డంతో కనిపించారు. ఇప్ప�
బసవనగుడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా భాస్కర్ రావు నిలబడతారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే రాష్ట్ర యూనిట్లోని కొంతమంది నాయకులతో ఆయన అంతగా సఖ్యతగా లేరట. పార్టీ ఇటీవలి సంస్థాగత మార్పుల కారణంగా పార్టీని విడిచిపెట్టాలని ని�
హైదరాబాద్ నగరంలో గతేడాది జరిగిన స్టాండప్ కమెడీయన్ మునావర్ ఫరూఖీ షోని రాజాసింగ్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే భారీ బందోబస్తు మధ్య అప్పట్లో ఆ కార్యక్రమం నిర్వహించడాన్ని నిరసిస్తూ సోషల్ మీడియాలో రాజాసింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అంద�
ప్రారంభోత్సవం అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ‘‘పనికిరాని, కాలుష్యం కలిగించే వాహనాలను దశలవారీగా నిర్మూలించడానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడం ద్వారా సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో, వాటిని పచ
పోలీసుల వాదనను ఆర్మీలోనే పనిచేస్తున్న జై కిషోర్ సింగ్ సోదరుడు నంద్ కిషోర్ తోసిపుచ్చారు. డీఎస్పీ మేడం తమ ఇంటికి వచ్చి 15 రోజుల్లోగా విగ్రహాన్ని తొలగించాలని చెప్పారని, ఆమెకు డాక్యుమెంట్లు చూపిస్తామని చెప్పినప్పటికీ వినలేదని ఆరోపించారు. ఆ త�
సిసోడియాపై ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర), సెక్షన్ 477 బీ (మోసం చేయాలనే ఉద్దేశ్యం), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. దేశ రాజధానికి కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అవకతవకలు, అవినీతికి సంబం
అబూ ఉస్మాన్ అల్-కాశ్మీరీ అని కూడా పిలువబడే అహంగర్ను ఈ ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. శ్రీనగర్లో జన్మించిన అతను ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ జమ్మూ కాశ్మీర్లో రెండు దశాబ్దాలుగా వెతుకు�