Home » Author »tony bekkal
త్రిపుర వ్యాప్తంగా 3,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 1100 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా, 28 పోలింగ్ కేంద్రాలు అతి సమస్యాత్మకంగా గుర్తించారు. ఆయా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. పోలింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తం�
ఈ దారుణ ఘటన అనంతరం గ్రామస్థులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు పోలీసులపైకి ఇటుకలు విసిరారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (మైతా) జ్ఞానేశ్వర్ ప్రసాద్, లేఖపాల్ సింగ్, ఇతరులు హత్యకు పాల్పడ్డారని
ఇది ప్రాథమిక వస్తువుల ధరల పెరుగుదలకు కూడా కారణమవుతుందని అంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో కిలో చికెన్ ధర 700 పాకిస్తాన్ రూపాలయకు పైగానే ఉంది, లీటర్ పాలు 210 పాకిస్తాన్ రూపాయలు ఉంది. చికెన్ ధర 800లకు పాల ధర 250 రూపాయలకు పెరగొచ్చని అంటున్నారు. వీటి ద�
ప్రభావకరన్ ఇచ్చిన ఫిర్యాదు అనుసరించి కౌన్సిలర్ చిన్నస్వామి, ఆయన కుమారుడు రాజపండి సహా మరో నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అందరి మీద హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు బుధవారం పోలీసులు పేర్కొన్నారు. దాడి జరిగిన రో
ఇక పెళ్లి కూతురు సహా ఆమె ఇద్దరు స్నేహితులు డబ్బు, నగలు సర్దుకొని కాన్పూర్ రైల్వే స్టేషన్ నుంచి పారిపోయారు. అయితే ఆ సమయంలోనే పెళ్లి కూతురు ఒక సందేశాన్ని ఇచ్చి వెళ్లింది. తన భర్త మొబైల్ ఫోన్ను ‘‘నేను నిన్ను ప్రేమించలేదు, మళ్లీ నాకు కాంటాక్ట్ అ
ఆరోగ్య మంత్రి నాబా హత్య సందర్భంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడాన్ని నిరసిస్తూ బుధవారం బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా ప్రతిపక్ష నేత మిశ్రా సహా ఇతర బీజేపీ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయాన్ని ఘెరావ్ చేయడాన్న�
నా తల్లిదండ్రులు మెరుగైన జీవితం కోసం భారతదేశాన్ని విడిచిపెట్టారు. అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ సౌత్ కరోలినాలోని బాంబెర్గ్ వరకు చేరుకున్నారు. వారికి ఇక్కడ ఆ జీవితం దొరికింది. 2,500 జనాభా ఉన్న మా చిన్న పట్టణం మమ్మల్ని ప్రేమించింది. ఇక్కడ మేము మ�
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో 13.55లక్షల మంది మహిళలతో సహా మొత్తం 28.13లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో 20 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ – ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ
దర్శన్ ఆంటీ దివ్యాబెన్ స్పందిస్తూ ‘‘నెల రోజుల క్రితం దర్శన్ ఇక్కడికి వచ్చినప్పుడు, ఫ్రీగా చదువుకుంటున్నావని స్నేహితులు హేళన చేసేవారని చెప్పాడు. దర్శన్ మీద వాళ్లు చాలా కోపంతో, అసూయతో ఉండేవారట. తాము చాలా డబ్బు ఖర్చు చేసి చదువుతుంటే దర్శన్ మా�
నరేంద్రమోదీ తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథే అని ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తుంటారు. యోగి మనసులో కూడా ఇదే ఉందని, సన్నిహితులతో పలుమార్లు చెప్పినట్లు కూడా పుకార్లు నడుస్త�
రాష్ట్రంలో ప్రచారం యుద్ధంలా కొనసాగింది. కాషాయ పార్టీ అయితే అంచనాలకు కూడా అందనంత జోరుగా ప్రచారం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధినేత జేపీ నడ్డా సహా డజనుకు పైగా కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున ప్రచార�
మోదీ చేసే తప్పిదాలను కప్పిపుచ్చుకునే పని తప్పితే ఇతర మంత్రులకు, బీజేపీ నేతలకు ఇంకే పని లేదని ఆమె ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలోని బీజేపీ నేతలు ఈ విషయంలో బాగా ఆరితేరి పోయారని, వారికి అవార్డులు ఇవ్వొచ్చని ఆమె అన్నారు. గడ్కరీ నిక్కచ్చిగా పని చేస�
ప్రయాణికులు సైతం ఒకరిపై మరొకరు పడ్డారు. దట్టమైన పోగ, మంటలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్థం కావడం లేదు. కాసేపటికి రైలు ఆగింది. దిగి చూస్తే తెలిసింది, రైలు పట్టాలు తప్పిందని. కొద్ది సేపటికి పరిస్థితి సద్దుమనగడంతో ప్రయాణికులు ఊపి�
Delhi: నేరాల రాజధానిగా మారిన దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ లాంటి మరో దారుణ ఘటనే ఇది. నజాఫ్గఢ్లోని మిత్రాన్ గ్రామం శివార్లలో ఉన్న తన ధాబాలో తనతో సహజీవనం చేస�
"ఈ సంభావ్య ద్వేషపూరిత నేరాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నాము. ఈ ఘటనపై 12 డివిజన్ విచారణ చేస్తుంది. తొందరలోనే నిందితులను కనుగొంటారు. కెనడాలో మత స్వేచ్ఛ అనేది ప్రధానమైన హక్కు. ప్రతి ఒక్కరూ వారి ప్రార్థనా స్థలంలో సురక్షితంగా ఉన్నారని మేము నిర్ధార�
జనరల్ బోగీలు బాగా డ్యామేజ్ అయ్యాయని, అందులో ఉన్నవారు ఒకరిపై మరొకరు పడడంతో కొందరికి స్పల్ప గాయాలు అయినట్లు వారు పేర్కొన్నారు. దాదాపు 500 మీటర్ల మేర ట్రాక్ దెబ్బతిందన్నదట. పట్టాలు తప్పిన 5 బోగీలను వదిలి గోదావరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ బయల్ద�
ఇక బీజేపీ కార్యకర్తలకు ఆయన చేసిన ఒక సూచన కూడా చాలా వివాదాస్పదమవుతోంది. రోడ్డు, మురుగునీటి సమస్యలపై దృష్టి పెట్టకుండా లవ్ జిహాద్ వై్ దృష్టి పెట్టాలంటూ కాషాయ పార్టీ కార్యకర్తలను నళిన్ కోరారు. తాము టిప్పుసుల్తాన్ వారసులు కాదని.. రాముడు, హనుమం�
మంగళవారం ఉదయాన్నే ఉత్తర న్యూజిలాండ్ను పెనుగాలి కమ్మేసింది. ఆ దేశ ప్రజలు నిద్ర లేచేసరికి అంతా అల్లకల్లోలమైంది. ప్రస్తుతం 150 న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది సహాయక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు న్యూజీలాండ్ మీడియా పేర్కొంది. కొన్ని వ
లింగామనెని రమేష్ను నమ్మి 2012-13 లో చెక్కుల రూపంలో 310 కోట్ల రూపాయల వరకు ఇచ్చామని ఆయన అన్నారు. ఈ విషయమై 2016లో ఎంఓయూ రాసి భూములు ఇప్పిస్తా అని హామీ ఇచ్చి మోసం చేశారని అన్నారు. ఈ ఒప్పందం కొంత మంది పెద్దల సమక్షంలో జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. లింగమనేని �
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుకరన్ సింగ్ మాట్లాడుతూ, “బోయింగ్ 737 ఎయిర్క్రాఫ్ట్ కోసం మొదటి వర్టికల్ ఫిన్ స్ట్రక్చర్ను విజయవంతంగా రవాణా చేయడం టీబీఏఎల్ లోని బృందాల కృషి, త�