Home » Author »tony bekkal
ఈ ఫిబ్రవరి 14న ‘వాలెంటైన్స్ డే’ (Valentine's Day) జరుపుకోవడానికి దేశంలోని ప్రేమపక్షులు కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ‘వాలెంటైన్ వీక్’లోని ఒక్కో రోజును ఆస్వాదిస్తున్నారు. ఇంతలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఆశ్చర్యకరమైన ప
తాజాగా నియామకైన న్యాయమూర్తుల్లో జస్టిస్ రాజేష్ బిందాల్, ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. గతంలో జమ్మూకశ్మీర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. కలకత్తా హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి �
గత అసెంబ్లీ ఎన్నికల (2017) సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న హార్దిక్ పటేల్.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి కమల తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం బీజేప�
భారతదేశంలో స్ర్పేయింగ్ పరంగా విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని ఐఓటెక్ వరల్డ్ ఏవిగేషన్ డైరెక్టర్ దీపక్ భరద్వాజ్ అన్నారు. సిన్జెంటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఐఓటెక్ల ఉమ్మడి ప్రయత్నాలలో భాగంగా అర్హులైన అగ్రి ఎంటర్ప్రిన�
పార్లమెంటులోని ఉభయ సభల్లో ప్రసంగించిన మోదీ, విపక్షాలపై విమర్శలు చేయడం మినహా.. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. అదానీ గ్రూప్ ఫ్రాడ్ కేసు సహా దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాటిని మోదీ తన ప్రసం�
ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రతులు చుదువుతూ 2022-23 బడ్జెట్లోని రెండు ప్రకటనలు చేయగానే ప్రతిపక్షాలు రచ్చ చేయడం ప్రారంభించాయి. సభ వెల్లోకి దూసుకుపోయి హంగామా చేశారు విపక్ష నేతలు. స్పీకర్ సి.పి. జోషి జోక్యం చేసుకుని ఆర్డర్ను కొనసాగించాలని కోరినప్పటి
సమ్మాన్పూర్ ప్రాంతంలోని కుర్కి బజార్ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి క్రాప్ హెయిర్ స్టైల్తో పాఠశాలకు వస్తున్నాడు. అయితే ఇది నచ్చని ఆ పాఠశాల స్టాఫ్ మెంబర్ ఒకరు ఆ విద్యార్థికి గుండు కొట్టించాడు. విద్యార్థి సాయంత్రం అదే గుండుతో ఇంటికి వె
విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్న 500 మిలియన్ డాలర్ల రుణాన్ని ముందస్తుగానే చెల్లించేందుకు అదానీ గ్రూప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం తీవ్ర ఒడిదుడుకులతో పాటు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ రుణాల చెల్లి
ఆర్థిక శాఖ మంత్రి హోదాలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ యేడాది చివర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలోని కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి బడ్జెట్. కాగా, ఈ బడ్జెట్లో గెహ్లాట్ అన�
ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రతులు చుదువుతూ 2022-23 బడ్జెట్లోని రెండు ప్రకటనలు చేయగానే ప్రతిపక్షాలు రచ్చ చేయడం ప్రారంభించాయి. సభ వెల్లోకి దూసుకుపోయి హంగామా చేశారు విపక్ష నేతలు. స్పీకర్ సి.పి. జోషి జోక్యం చేసుకుని ఆర్డర్ను కొనసాగించాలని కోరినప్పటి
ఈ 12 ఏళ్లలో అత్యధికంగా 2022లో తమ పౌరసత్వాన్ని వదులుకోగా, అత్యల్పంగా 2020లో 85,256 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. దీంతో మొత్తంగా 2011 నుంచి 2022 డిసెంబర్ ముగిసేనాటికి 16,63,440 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు.
కొత్త కర్మాగారం హెచ్వీడీసీ లైట్, హెచ్వీడీసీ క్లాసిక్, స్టాట్కామ్ కోసం మా అధునాతన ట్రాన్స్ మిషన్, పవర్ క్వాలిటీ సొల్యూషన్స్ వెనుక ఉన్న మాక్ కంట్రోల్, ప్రొటెక్షన్ సిస్టమ్ అధునాతన పవర్ ఎలక్ట్రానిక్స్ను తయారు చేస్తుంది. ఇది శక్తి పరివర్తన త�
దేశాన్ని 60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ నిర్మించిందని మల్లికార్జున ఖర్గే చెప్పారు. 2014లో నేను మినట్ డీటెయిల్స్ చూశాను. 60 ఏళ్లలో కాంగ్రెస్ రోడ్డు మీద గుంతలు మాత్రమే నిర్మించింది. అంతకు మించి ఏమీ చేయలేదు. మేము సాంకేతికతను ఆధారం చేసుకుని పనిని బదిలీ చే
ఒక బ్లాగ్ పోస్ట్లో, ట్విట్టర్ బ్లూ టిక్ భారతదేశంలోనే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, బ్రిటన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాలలో అందుబాటులో ఉందని ట్విట్టర్ పేర్కొంద
తొలుత పోలీసులపైకి నిరసనకారులు రాళ్లతో దాడి చేశారట. ఆ తర్వాతే పోలీసులు వారిపై వాటర్ ఫిరంగులను ప్రయోగించారని ప్రవీర్ రంజన్ అన్నారు. ఇక కొందరైతే బారికేడ్లను దాటడానికి కత్తులు దూసారని, మరికొందరు గుర్రాలను కూడా ఉపయోగించారని ఆరోపించారు. ఇందుల�
PURE EV ecoDryft: సుప్రసిద్ధ విద్యుత్ ద్విచక్ర వాహన సంస్థ ప్యూర్ ఈవీ కమ్యూట్ విద్యుత్ మోటర్ సైకిల్ ఎకో డ్రిఫ్ట్ (ecoDryft) ప్రారంభ ధరను 99,999 రూపాయలుగా (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ, రాష్ట్ర సబ్సిడీ కలుపుకుని) నిర్ణయించింది. ఈ మోటర్ సైకిల్ నాలుగు రంగుల్లో (బ్లాక�
దీనికి ముందు డిసెంబరులో అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. ధరల పరిమితి రష్యన్ చమురుపై తగ్గింపును లాక్ చేస్తుందని.. దీంతో చైనా, భారతదేశం వంటి దేశాలు ధరల తగ్గింపు కోసం బేరసారాలు చేయగలవని అన్నారు. ఉక్రెయిన్లో యుద్ధా�
అమెరికా స్టాక్ మార్కెట్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఎస్ అండ్ పీ డౌజోన్స్ ప్రకటించింది. అకౌంటింగ్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంది డౌజోన్స్. అమెరికా సంస�
భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్న ప్రతీసారి.. కమల్నాథ్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రామమందిరం విషయంలో కూడా ఇదే జరిగింది. రామమందిరం పూర్తి క్రెడిట్ బీజేపీ తీసుకుని కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టింది. ఏ
త్రిపుర ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ 15.58 కోట్ల రూపాయల ఆస్తులతో అత్యంత ధనవంతుడిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా 13.90 కోట్ల రూపాయల ఆస్తులతో రెండవ స్థానంలో ఉన్నారు. ఇక క్రమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార�