Home » Author »tony bekkal
హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో నష్టాలను చూస్తున్న అదానీ కంపెనీ.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇబ్బందులు ఎదుర్కోంటోంది. ఇప్పటికే దేశీయంగా స్టాక్ మార్కెట్లలో అద
తెహరీక్-ఈ-లబ్బాయిక్ పార్టీని గతంలో పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధించింది. సాద్ రిజ్వీ పేరును కూడా అనుమానిత ఉగ్రవాదుల జాబితాలో వేశారు. అయితే ఆ జాబితా నుంచి తొలగించాలని, లాహోర్ జైలులో ఉన్న ఆయనను విడుదల చేయాలని 2021లో అప్పటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖా�
కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్య కొలీజియం రగడ రగులుతున్న నేపథ్యంలో ఈ సిఫారసులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే.. మామూలుగా అయితే ఒక ఫైలు క్లియర్ కాకుండా మరొక ఫైలును సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి పంపదు. కానీ ఈ ఐదుగు�
ఈ కార్యక్రమానికి సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుందరేష్ మీనన్ సైతం పాల్గొన్నారు. వాస్తవానికి ఆయన శుక్రవారం సుప్రీంకోర్టులో జస్టిస్ చంద్రచూడ్తో కలిసి ధర్మసనాన్ని పంచుకున్నారు. కాగా, ఈ రోజు స్మారకోత్సవంలో సైతం పాల్గొన్నారు. ‘
శివసేన రెండుగా చీలిపోయిన అనంతరం షిండే, ఉద్ధవ్ వర్గాలు తరుచూ బాహాబాహీకి వెళ్తున్నాయి. ఇక ఇరు వర్గాల మధ్య వైరం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదిత్య వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అలాగే బీఎంసీకి కొద్ది రోజుల్లో ఎన్నికలు �
ఛత్తీస్గఢ్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ రెండు పార్టీల మధ్యే అధికారం బదిలీ అవుతోంది. అయితే వాటికి గట్టి పోటీనిచ్చే ప్రాంతీయ పార్టీగా అవతరించాలని జేసీసీ(జే) లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 201
రాష్ట్రంలో నాలుగు వైపుల రథయాత్ర చేస్తామని, ఒక్కో వైపు నుంచి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహిస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ యాత్రకు దాదాపు అన్నీ సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నిక�
బడ్జెట్ ప్రతుల్లో పేర్కొన్నదాని ప్రకారం.. 3,545 కోట్ల రూపాయలను కోస్టర్ రోడ్ ప్రాజెక్ట్ కోసం కేటాయించారు. 1,060 కోట్ల రూపాయలను కోరేగావ్-ముల్లుండ్ రోడ్డు కోసం కేటాయించారు. 2,825 కోట్ల రూపాయలను ట్రాఫిక్ నియంత్రణకు కేటాయించారు. ఇకపోతే, దేశంలోని దాదాపు పద
తన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయని భావించిన రాందేవ్.. తాను ఎవరినీ విమర్శించడం లేదని, జరుగుతున్న వాస్తవం చెబుతన్నానని వివరణ ఇచ్చుకున్నారు. ‘‘కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచాన్ని ఇస్లాం స్టేట్గా మారుస్తామని మాట్లాడుతుంటారు. కొందరు వ్యక్తులు య
నవంబర్ 2021లో కాంగ్రెస్ పార్టీకి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. "1954 నుంచి నేను రాజీవ్ గాంధీతో కలిసే ఉన్నాను. రాజీవ్ పిల్లల్ని కూడా నా సొంత పిల్లల్లగా చూశాను. ఇప్పటికీ వారి మీద గాఢమైన ప్రేమతోనే ఉన్నాను. కానీ ఇప్పుడు వారి ప్రవర్తనకు చాలా బాధపడ్డా�
విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని నినాదాలు చేశారు. ఇలా నినాదాలు చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి షిండే తన ప్రసంగాన్ని కొనసాగించారు. 2013లో ఈ డిమాండ్ పెద్ద ఎత్త�
ఇండియా: ది మోదీ క్వశ్చన్’ అనే పేరుతో బ్రిటిష్ బ్రాడ్ కాస్ట్ (బీబీసీ) తీసిన ఈ డాక్యూమెంటరీని రెండు భాగాలుగా ప్రసారం చేసింది. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంప�
ఈ సవరించిన ధరలతో 500 మిల్లీ లీటర్ల ఏ2 గేదె పాల ప్యాకెట్ ధర 52 రూపాయలు కాగా, స్కిమ్ పాల ధర 32 రూపాయలుగా ఉంటుంది. ఇక ఏ2 డబుల్ టోన్డ్ గేదె పాల ధర 42 రూపాయలుగా ఉండనుంది. అయితే ఏ2 దేశీ ఆవు పాల ధరలో మాత్రం మార్పులు చేయలేదు. గతంలో ఉన్నట్లుగానే అర లీటరుకు 75 రూప
Uma Bharti: కొంత కాలంగా సొంత పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద తీవ్ర యుద్ధం చేస్తోన్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమా భారతి.. తాజాగా ఒక వింతైన సూచన చేశారు. ఓ మద్యం దుకాణానికి వెళ్లిన ఆమె, ఆ దుకాణం ముందు గోవును కట్టేసి పాలు తాగమ�
శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్, బహుజన్ సమాజ్ పార్టీ అగ్రనాయకత్వం ఈరోజు ఢిల్లీలో పాత స్నేహాన్ని బలోపేతం చేయడం, రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సమన్వయం సాధించడం వంటి వాటి గురించి సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగింది. శిరోమణి, బీ�
జనవరి 30న మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. కాగా ఈ ఫలితాలు శుక్రవారం విడులవుతున్నాయి. నాగ్పూర్ డివిజన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తి ఫలితాలు మద్యాహ్నం నాటికే వచ్చాయి. కాగా 34,360 ఓట్లు ప
శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే, రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు అదానీ సంక్షోభంపై వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీల మోసం ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచా
దేశంలో గత 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లు వస్తూనే ఉన్నాయి. అందులో ప్రకటనలు, వాగ్దానాలు, వాదనలు, ఆశలు వర్షం అనేకం కురిపిస్తూనే ఉన్నారు. అయితే భారతదేశంలోని మధ్యతరగతి వారు ద్రవ్యోల్బణ సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఆ ప్రకటనలు, వాగ్దానాలు
సంక్రాంతి పండుగ సందర్భంగా ముందస్తు రిజర్వేషన్ను 30 రోజుల నుంచి 60 రోజులకు సంస్థ పెంచింది. ఈ ఏడాది జూన్ వరకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ సదుపాయానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆన్ లైన్ లో సుల�
పర్యావరణహితమైన కార్యకలాపాలకు తాము పెద్దపీట వేస్తున్నట్లు నిర్మల ప్రకటించారు. అందుకే శిలాజ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడానికి గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని కోసం 35,000 కోట్ల రూపాయలను కేటాయించారు.