Home » Author »tony bekkal
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలంతా దిగ్విజయ్ వ్యాఖ్యలకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడారు. సైనికులను తాము ప్రశ్నించబోమని, వారిపై తమకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. 2016లో జమ్మూ కశ్మీర్లోని ఉరిలోని 12 �
మరొక పోస్ట్లో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్పై ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉక్రెయిన్కు ట్యాంకులను అందించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అలా చేసి యుద్ధాన్ని మరింత తీవ్ర చేయవద్దని కోరారు. ప్రస్తుత పరిస్థితిలో యుద్ధ ట్యాంకు�
నన్ను జనవరి 9న ఆర్కైవ్స్ శాఖకు బదిలీ చేశారు. ఈ విభాగం వార్షిక బడ్జెట్ కేవలం 4 కోట్ల రూపాయలు. రాష్ట్ర బడ్జెటులో అది 0.0025 శాతం కంటే తక్కువ. అదనపు ప్రధాన కార్యదర్శిగా నాకు సంవత్సరానికి అందుతున్న జీతం 40 లక్షల రూపాయలు. ఆర్కైవ్స్ శాఖలో అది 10 శాతం. ఈ శాఖలో
ఇక ఎన్నికల సంస్కరణ విషయంలో రాజకీయ పార్టీలతో సమగ్ర సంప్రదింపులు అవసరమని న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. బుధవారం 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం నుంచి ఎన్నికల సంస్కరణనపై వివిధ ప్రతిపాదనల�
అయితే 26 పాయింట్లలోకి మన బలగాలు వెళ్లలేకపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో లేహ్ ఎస్పీ పీ.డీ నిత్య పేర్కొన్నారు. ఈ నివేదికను ఆమె గతవారం ఢిల్లీలో జరిగిన పోలీస్ సదస్సులో కేంద్రానికి సమర్పించారు. చైనా ఏకపక్షంగా సరిహద్దులను మార్�
కేంద్ర మంత్రి జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాంపియా రాసిన పుస్తకాన్ని చదివానని, సుష్మా స్వరాజ్ని అవమానించే విధంగా పాంపియా రాసుకొచ్చారని అన్నారు. ఆమెతో తాను ఎంతో ఆప్యాయంగా సన్నిహితంగా ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. ఆమెను అగౌరవపరిచ�
ఇక గిరిధర్ కుమారుడు శిశిర్ మాట్లాడుతూ ‘‘పార్టీలోని పరిస్థితుల గురించి ఎన్నో సార్లు కేంద్ర నాయత్వానికి తెలియజేశాను. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు చాలా సార్లు ఫిర్యాదు చేశాను. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అధిష్టానం ఎలాంటి చర�
గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం పంజాబ్ ప్రభుత్వం రూపొందించిన శకటాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ప్రతి ఏటా ఎంతో గర్వంగా నిర్వహించే ఈ పరేడ్లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖల శకటాలు పాల్గొంటాయి. తమ ప్రత్యేకతను తె�
‘‘కొన్ని కోట్ల మంది ఈ గ్రంథాన్ని చదవలేదు. ఇందులో ఉన్నదంతా తప్పిదమే. వ్యక్తిగత ఆనందం కోసం, ప్రశంసల కోసం తులసీదాస్ ఈ గ్రంథాన్ని రాశారు. ధర్మం అంటే మేం దాన్ని స్వాగతిస్తాం. కానీ ధర్మం పేరు మీద దూషణలేంటి? దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల మీద దూ
వాస్తవానికి తకు సాయుధ బలగాలపై ఎంతో గౌరవం ఉందని, అయితే తన ప్రశ్నలన్నీ మోదీ ప్రభుత్వంపైనేనని ఆయన మంగళవారం స్పష్టం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రక్షణ శాఖ అధికారులను తాను ప్రశ్నించడం లేదని, తన సోదరీమణులు ఇద్దరూ నేవీ అధికారులనే పెళ్ల�
ప్రతి మోటర్సైకిల్ అభిమానికి సవారీలోని ఆనందం ఆస్వాదించే అవకాశం లభించిందని నిర్వాహకులు అన్నారు. దీనితో పాటుగా యమహా ప్రీమియం మోడల్ శ్రేణిలో అత్యుత్తమ సాంకేతికత, పనితీరు, భద్రతా ఫీచర్లను సైతం తెలుసుకునే అవకాశం దొరికినట్లు వారు పేర్కొన్నా
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సుదీర్ఘకాలం ఆందోళన చేపట్టారు. అయితే ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించే కంగనా, ఓ సందర్భంలో రైతులను ‘ఖలిస్తానీలు, దేశద్రోహులు’ అంటూ వ్యాఖ్యానిం�
పఠాన్ సినిమాలోని ‘బేషరం రంగ్’ పాట విడుదలతో కాంట్రవర్సీ ప్రారంభమైంది. ఈ పాటలో నటి దీపిక పదుకోన్ కాషాయం రంగు బట్టలు వేసుకోవడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజకీయ నేతలు సైతం పెద్ద ఎత్తున దీనిపై స్పందించారు. ఈ సినిమాను తమ రాష్ట�
ఈవీ డీలర్ ఫైనాన్సింగ్ పరిష్కారాన్ని అందించడానికి ఐసీఐసీఐ బ్యాంక్తో భాగస్వామ్యం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దీని కింద, టాటా మోటార్స్ అధీకృత ప్రయాణీకుల ఈవీ డీలర్లకు ఐసీఐసీ బ్యాంక్ ఇన్వెంటరీ నిధులను అందిస్తుంది. ఈ ఇన్వెంటరీ ఫండింగ్ డీ
ఈ నెల 26న వసంత పంచమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాసర, వర్గల్కు 108 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. భక్తుల రద్దీ మేరకు అదనపు సర�
ఢిల్లీ మున్సిపాలిటీకి 10 మంది నామినేటెడ్ సభ్యులను లెఫ్టినెంట్ గవర్నర్ నియమించారు. అయితే వారిని మొదటగా ప్రమాణ స్వీకారం చేయాలని ప్రిసైడింగ్ అధికారి సత్య శర్మ సూచించారు. ఈయన లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన బీజేపీ నేత. దీన్ని ఆప్ సభ్యులు తీవ్రంగ�
మరొక ట్వీట్లో పొడవాటి కత్తితో కేక్ కట్ చేస్తున్న గుర్మీత్ బాబా వీడియోను షేర్ చేస్తూ ‘‘ఖట్టర్ జీ.. మీరు సమాజంలో బహిరంగంగా వదిలిపెట్టిన రేపస్ట్, ఈ వ్యవస్థను ఎలా హేళన చేస్తున్నాడో చూడండి. ఒకప్పుడు బలహీనులను ఇవే కత్తులతో మహావీరులు రక్షించేవార�
నగరంలోని కేఆర్ మారెట్ ఫ్లైఓవర్ వద్ద జరిగిన సంఘటన ఇది. ఒక వ్యక్తి ఫ్లైఓవర్ మీద నలబడి అదే పనిగా నోట్లను విసిరాడు. తనతో పాటు తెచ్చుకున్న సంచిలో నిండుగా ఉన్న పది రూపాయల నోట్లను ఫ్లైఓవర్కు రెండు వైపులా విసిరాడు. కొన్ని నోట్లు గాలికి ఫ్లైఓవర్ వైప�
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ''దక్షిణ కన్నడ ప్రాంతాన్ని హిందుత్వ లేబొరేటరిగా మార్చాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. వాళ్ల ఏకైక వృత్తి అబద్ధాలు చెప్పడం. సావర్కర్కు హిట్లర్ ఫిలాసఫీ స్ఫూర్తి. హిందుత్వను ప్రారంభించింది కూడా సావర్కర్ నాయక�
2016లో జమ్మూ కశ్మీర్లోని ఉరిలోని 12 బ్రిగేడ్ కేంద్ర కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడిలో 18 మంది జవాన్లు మరణించారు. అనంతరం, 10 రోజులకు పాకిస్తాన్ ప్రాంతంపై భారత సేనలు సర్జికల్ దాడులు చేశారు. ఇకపోతే, జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గించడానికి కేంద్ర ప్రభుత