Home » Author »tony bekkal
ఈసారి కోలార్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే సందర్భంలో ఆ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం జరిగితే పరిస్థితి ఏంటని విలేకరులు ప్రశ్నించగా పై విధంగా సమాధానం ఇచ్చారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బదామి నుంచి సి
మొదటి పాట విడుదలైన అనంతరమే బట్టలు అభ్యంతరకరంగా ఉన్నాయని, మరింకేదో అంటూ రైట్ వింగ్ సహా భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర అబ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి చెందిన గ్రామ స్థాయి కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు ఈ సినిమాపై తమ అభిప్రాయాలన�
జమ్మూలోని నర్వాల్ పారిశ్రామిక ప్రాంతంలో ఈ పేలుళ్లు సంభవించినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. కాగా, రాహుల్ యాత్ర ప్రస్తుతం జమ్మూలోని ఛాద్వాల్ ప్రాంతంలో కొనసాగుతోంది. జోడో యాత్ర ప్రస్తుతం ఉన్న ప్రదేశానికి, బాంబు పేలుళ్లు సంభవించిన ప్ర�
మహారాష్ట్రలోని అతిపెద్ద నాయకుల్లో పవార్ ఒకరని, ఆయన ప్రాముఖ్యతను తగ్గించలేమని కొనియాడారు. శివసేన నుంచి విడిపోయి, బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన షిండే.. అదే శివసేన(ఉద్ధవ్ వర్గం)తో పొత్తులో ఉన్న పవార్ మీద ఈ స్థాయిలో ప్రశంసలు
బ్రిజ్ భూషణ్ను పదవి నుంచి తొలగించాల్సిందేనని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ సహా దాదాపు 30 మంది రెజ్లర్లు ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నిరసనకు దిగారు. శుక్రవారం వరుసగా మూడో రోజు తమ నిరసనను కొనసాగించారు. పలువ
మోదీ ప్రతిమకు ఉపయోగించిన బంగారం విలువ 11 లక్షల రూపాయలు ఉంటుందట. ఇకపోతే, ఇలాంటి బంగారు ప్రతిమలు తయారు చేయించడం బోహ్రాకు ఇది కొత్తేం కాదు. గతంలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ పటేల్ విగ్రహం) ప్రతిమను రూపొందించారు. మొదట అమ్మకం గురించి స్పష్టం చేయనప�
మరికొద్ది నెలల్లో రాజస్తాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలో సఖ్యత లేకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీ చీలిక గురించి రాజస్థాన్ ప్రజలకు తెలియనిది కాదు కానీ, పార్టీలోనే ఐక్యత లేదని వారు భావిస్తే వచ్చే ఎన్నికల్లో
దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొన్ని ప్లాట్ఫామ్ల నుంచి ఇప్పటికే దీనిని తొలగించారు. భారతీయ మూలాలుగల బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. ప్రముఖ బ్రిటన్ పౌరుడు లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ, 100 కోట్ల మందికిపైగ
భారత్ జోడో యాత్ర చివరి మజిలీగా కశ్మీర్లోని కతువాలో శుక్రవారం ప్రారంభమైంది. తీవ్రమైన చలిగాలులు, మంచు కురుస్తుండటం, చిరుజల్లుల కారణంగా యాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పాదయాత్ర ఒక గంట పదిహేను నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. రాహుల్ ఒంటిపై బ
బ్రిజ్ భూషణ్ పై ఆందోళనను రెజ్లర్లు మరింత ఉధృతం చేస్తున్నారు. శుక్రవారం భారత ఒలింపిక్ సంఘాన్ని (IOA)ని వారు ఆశ్రయించారు. రెజ్లర్లకు స్పాన్సర్ షిప్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని, కోచ్లు మెరిట్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయడం లేదని బజరంగ్ పునియా, వినే�
ఆలయం లోపల ఉన్న సెక్యూరిటీ కెమెరాల్లో చోరీకి సంబంధించిన ఘటన రికార్డైంది. ఒక వ్యక్తి గుడిలోకి ప్రవేశించి నేరుగా హుండీ వద్దకు వెళుతున్నట్లు వీడియోలో కనిపించింది. చోరీపై దర్యాప్తు చేస్తున్నామని బ్రజోస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది.
దేశంలో నిరుద్యోగంపై, ఉద్యోగాల కల్పనపై 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ.. 16 కోట్ల ఉద్యోగాలపై నిలదీశారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల లెక్కన గడిచిన ఎనిమిదేళ్లలో 16 కోట్ల ఉద�
తీవ్రమైన న్యుమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న చిన్న పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు చలికాలం ప్రారంభంలలోనే ఆరోగ్య కార్యకర్తలు నివేదించారు. పేదరికం కారణంగా ప్రజలు తమ ఇళ్లలో తగిన వేడి ఏర్పాటు చేసుకోలేకపోతున్నట్లు వారు పేర్కొన్�
ఢిల్లీలో శాంతిభద్రతలు అత్యంత పతనావస్తకు పడిపోతున్నాయి. కానీ ఎల్జీ మాత్రం మురికి రాజకీయాల్లో కూరుకుపోయి ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడానికి వరుస పెట్టి అధికారుల్ని తన వద్దకు పిలిపించుకుంటూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఢిల్�
కొద్ది రోజుల క్రితం న్యూయార్క్-ఢిల్లీ విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి, 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ అతడిని ఆరు వారాల అనంతరం బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోకపోవ�
రాష్ట్రంలో మొరదాబాద్ హిందూ కాలేజీలో బుర్ఖాను నిషేధించాలంటూ నిరసనలు చేశారు. దీనిపై జమీర్ ఉల్లా ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘‘బుర్ఖాను నిషేధించాలనే వారిని ముందు నగ్నంగా ఊరేగించాలి. డ్రెస్ కోడ్ విధించడం ఏంటి? అలా అయితే వారిని మొత్తమే బట్టలు వ�
ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మోదీ ఏ రోజు రైతుల కోసం కన్నీళ్లు కార్చలేదు. కానీ కాంగ్రెస్ నుంచి ఒక నాయకుడు బయటికి వెళ్తుంటే కన్నీళ్లు కార్చారు. ఆ నాయకుడి పేరు నేను చెప్పను. కానీ మీకందరికీ తెలుసు’’ అని అన్నారు. 2021లో రాజ్యసభ న�
సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర 14 రాష్ట్రాల్లో కొనసాగింది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ రాష్ట్రం 14వ రాష్ట్రం. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఇప్పటి వరకు 3,000 కిలోమీటర్లకు పైగానే నడిచారు. వాస్తవానికి రాహుల్ చేపట్టిన ఈ యాత్
ఇక నాలుగో స్థానంలో అమెరికాకు చెందిన మరో ఐటీ సంస్థ ఐబీఎం నిలిచింది. ఐదో స్థానంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన క్యాపెమిని ఉంది. ఆరవ స్థానంలో జపాన్కు చెందిన ఎన్టీటీ డేటా, ఏడవ స్థానంలో మళ్లీ అమెరికాకే చెందిన కాగ్నిజెంట్ ఉంది. మళ్లీ ఎనిమిది, తొమ్మి�
ఈ బామ్మ మారథాన్ పరుగుకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆమె మనువరాలు డింపుల్ మెహతా ఫెర్నాండెజ్ తన ఇన్స్టాలో ఈ వీడియో షేర్ చేస్తూ ‘‘మా బామ్మ సంకల్పం, ధైర్యానికి జోహార్లు. తనే మాకు స్ఫూర్తి’’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చ�