Home » Author »tony bekkal
తమిళనాడు పేరును ‘తమిళగం’ అని మార్చాలంటూ పలుమార్లు వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవి ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. తప్పుగా వ్యాఖ్యానించానని, ఏదో అయోమయంలో అలా అన్నానని బుధవారం ఆయన వివరణ ఇచ్చారు. జనవరి 4న చెన్నైలోని రాజ్భవన్లో కా
వాస్తవానికి ఇరు నేతలు జాతీయ స్థాయిలో పెద్ద పదవి మీదే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ విషయమై కేసీఆర్ అయితే పెద్దగా స్పందించలేదు. కానీ నితీశ్ మాత్రం పలు సందర్భాల్లో ప్రస్తావించారు. నితీశ్ను సమర్ధించేవారు ఆయనను ప్రధానమంత్రి అభ్యర్థని ప్రచారం చ
సైబరాబాద్ సీపీగా సజ్జనర్ ఉన్న కాలంలో క్యూనెట్ మోసాలను ఆయన సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దేశవ్యాపంగా దాదాపు 60 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాదు, క్యూనెట్ సంస్థను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు అనిల్ కపూర్, బోమన్ ఇరానీ, జాకీ ష్రాప్,
రెజ్లింగ్ ఫేడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషన్కు వ్యతిరేకంగా రెండు రోజులుగా రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. రెండవ రోజు కొంత మంది లెఫ్ట్ నేతలతో బృందా కారత్ అక్కడికి వచ్చిన సందర్భంలో ఇది జరిగింది. కారత్ పక్కనున్న ఒకావిడ తన ఆర్గనైజేషన్ పేరుత�
నరేంద్రమోదీ ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు గుప్పించిన రఘురాం రాజన్.. రాహుల్ గాంధీపై పలు సందర్భాల్లో సానుకూలంగా స్పందించారు. అంతే కాకుండా తాజాగా భారత్ జోడో యాత్రలో సైతం పాల్గొనడంతో ఆయన తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం �
రహస్యంగా ఉంచాల్సిన క్లాసిఫైడ్ డేటాను ఇతర దేశాలతో రహస్యంగా పంచుకుంటున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. డబ్బు ఆశకు గూఢచారిగా మారిన ఆ ఉద్యోగి, కొంత కాలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖలోన
మాజీ సీఎం కమలనాథ్ పోస్టర్ను ఒక వ్యక్తి చింపివేసినట్లు మాకు ఫిర్యాదు అందింది. మేము అక్కడికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. వీడియో పుటేజీలు కూడా తీసుకున్నాం. పోస్టర్ చించివేస్తున్న సమయంలో నిందితుడి కొంతమంది ఆపడానికి ప్రయత్నించ
పోలీసులు చొరవ తీసుకుని ఘర్షణను నిలివేయగా, బీజేపీ నేతలు ఘర్షణకు కారణమంటూ కాంగ్రెస్, కాంగ్రెసే కారణమంటూ బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగడం గమనార్హం. కాగా తమ పార్టీ కార్యకర్తలు పలువురు గాయపడ్డారని, వారంతా రనిర్బజార్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నా�
కొద్ది రోజుల క్రితమే పార్టీలోని కీలక నేత ఇమ్రాన్ మసూద్ జెండా మార్చారు. ఆయన మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. ఇక తాజాగా పార్టీ సీనియర్ నేత, పలుమార్లు ఎంపీగా గెలిచిన డాక్టర్ షఫీకర్ రహ్మాన్ బార్క్ సైతం మాయావతిపై ప్రశంసలు కురిప
ఎంపీ బార్క్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ‘‘సోదరాభావం కోసం మాయావతి చాలా కష్టపడ్డారు. మాయావతి అనే వ్యక్తి కేవలం వ్యక్తి కాదు, ఒక వ్యక్తిత్వం. దేశానికి ఆమె అవసరం చాలా ఉంది. ఓబీసీలపై జరిగే అఘాయిత్యాలను ఆపాలంటే మాయావతి చాలా అవసరం. సమాజం కోసం ఆమె ఎంత
Assembly Election: ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. త్రిపురలో ఫిబ్
ఇక ఈ ఎన్నికల నిమిత్తం తాజాగా ఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పాల్గొన్నారు. అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాల అనంతరం రాష్ట్రంలోని నాలుగు దిక్కుల నుంచి బీజేపీ రథయాత్రలు ప�
జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతుందని సమాచారం అందుకున్న చిత్రకూట్ పోలీసులు సోమవారం రాత్రి ఓ ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. అక్కడే సత్నా జిల్లా మునిసిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సాధనా పటేల్ సహా ఆమె అనుచరులు కొంతమంది ఉన్నారు. ఈ సందర్భంలో పోలీసు�
జనవరి 4న చెన్నైలోని రాజ్భవన్లో కాశీ తమిళ సంఘం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడుకు బదులు ‘తమిళగం’ అనే పదాన్ని ఉపయోగించారు. అనంతరం రెండుసార్లు ఆ పేరును అలాగే పలికారు. పైగా తమిళనాడు పేరును అలాగే మార్చాలని అన్నారు. ద�
పాక్లో నెలకొన్ని పరిస్థితులను ఉద్దేశిస్తూ.. ఆ దేశం అవలంబిస్తున్న ఆర్ధిక విధానాలను, విదేశాంగ నీతిపై విరుచుకుపడింది. ఇక భారత్ అనుసరిస్తున్న ర్ధిక విధానాలను, విదేశాంగ నీతిని ప్రశంసిస్తోంది. మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో తనదైన ము
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఎంపీ సుప్రియా ట్వీట్ ద్వారా తన క్షేమ సమాచారం తెలియజేశారు. సకాలంలో మంటలను ఆర్పేయడంతో ప్రమాదం జరగలేదని, శ్రేయోభిలాషులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆ ట్వీట్లో తెలిపారు. �
కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి తప్పులు చేస్తోంది. ఇప్పటికి రోజురోజుకు ఎన్నో తప్పులు చేస్తున్నాయి. ఆ తప్పుల నుంచి తమను కాపాడుకోవడానకే ఆ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాహుల్ గాంధీ మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు, 1,500 మంద�
మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలపై తాజాగా ఎలాంటి పన్నులు విధించలేదని నిర్మలా గుర్తు చేశారు. అలాగే, 5 లక్షల రూపాయల వరకు ఆదాయానికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉందని ఆమె ప్రకటించారు. 27 నగరాల్లో మెట్రో రైలు నెట్వర్క్ను అభివృద్ధి చేయడం, జీవన సౌలభ్యాన
వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి మమతా బెనర్జీ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఆమెకు అంతటి సామర్థ్యం ఉంది. అయితే భారతదేశంలో విభజన రాజకీయాలను అంతం చేసే శక్తి మమతకు ఉందనే విషయాన్ని నేను చెప్పలేను. కానీ ఇప్పటి పరిస్థితుల్లో అయితే మమత ప్రధాని అ
కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి పాలైన సీనియర్ నేత శశి థరూర్.. సొంత రాష్ట్రమైన కేరళకు కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో విపక్షంలో ఉన్న పార్టీ.. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే, థరూర్నే ము�