Home » Author »tony bekkal
అప్పటికే జార్జ్ ఫెర్నాండెజ్, అజిత్ సింగ్, రాం సుందర్ దాస్ వంటి నేతలు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్.. రాం సుందర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంతలో మాజీ ప్రధాని చంద్రశేఖర్ వర్గం వ్యక్తి రఘునాత్ ఝా సైతం ముఖ్యమంత్రి రే
వయసు విషయంలో అధికారులు గందరగోళానికి గురయ్యే పరిస్థితి పలు సందర్భాలలో తలెత్తిందట. బార్లకు వెళ్లే 21 ఏళ్ల లోపు వయసు ఉన్న యువత ఎలాంటి గుర్తింపు కార్డులు లేవంటూ మాట దాటవేస్తున్నారు. అయితే ఇప్పటికే యువత ఇష్టానుసారంగా మత్తులో తూలుతూ అనారోగ్యాని�
20 ఏళ్ల అంజలి సింగ్ కొత్త సంవత్సరం పార్టీ తర్వాత తన స్నేహితుడితో కలిసి స్కూటర్పై ఇంటికి తిరిగి వస్తుండగా, తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆమెను కారు ఢీకొట్టింది. ఆమె కాలు కారు ముందు చక్రంలో ఇరుక్కుపోయింది. అయితే ఆమెను సుల్తాన్పురి నుండి ఉత్తర �
కొద్ది రోజుల క్రితం న్యూయార్క్-ఢిల్లీ విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి, 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ అతడిని ఆరు వారాల అనంతరం బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోకపోవ�
ఈ వీడియోను రిజిజు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘కాంగ్రెస్ పార్టీకి ఇదేం ఇబ్బంది? మోదీని ఎగతాళి చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అనుకున్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని మోదీ మాటల్ని ప్రస్తావించి, బీజేపీ తన �
మెల్బోర్న్ శివారు ప్రాంతం మిల్ పార్క్లో ఈ దేవాలయం ఉంది. ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఎవరూ లేని సమయంలో దేవాలయానికి వచ్చిన ఖలిస్థాన్ మద్దతుదారులు.. భారత వ్యతిరేక నినాదాలను గోడలపై రాసి వెళ్లారు. ఈ దేవాలయ అధి�
ట్విట్టర్ ద్వారా సైతం ఆయన స్పందిస్తూ ‘‘రాష్ట్రపతిని జగ్గానాథ్ గుడిలోకి రాకుండా అడ్డుకున్న సందర్భాన్ని, జితన్ రాం మాంఝీ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మాంఝీ వెళ్లిన గుడిని శుభ్రం చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. శబరి చేత బెర్రీలు తిన్నప్ప�
ఇది డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై కలల ప్రాజెక్ట్. దివంగత ముఖ్యమంత్రి ఎం కరుణానిధి అప్పట్లో దీనిని ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ముందుకు తీసుకురాగా, అప్పట్లోనే ఆమోదం లభించింది. 2,400 కోట్ల రూపాయల అంచనా వ్యాయం నిర్ణయించి పనులు �
జీ-20, వై-20 కార్యక్రమాల అనంతరం జరగుతోన్న ఈ కార్యక్రమం ఆ రెండు కార్యక్రమాల నుంచి వచ్చిన ఐదు థీమ్లపై ప్లీనరీ చర్చకు సాక్ష్యంగా నిలవనున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఫ్యూచర్ ఆఫ్ వర్క్, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, 21వ శతాబ్దపు నైపుణ్యాలు వీటిలో ప్రధాన�
రాజ్యసభ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. దేశంలో పార్లమెంటే సుప్రీం అని ఆయన అన్నారు. పార్లమెంట్ కాదు రాజ్యాంగం ఈ దేశానికి సుప్రీం అని గుర్తు పెట్టుకోవాలి. రాజ్యాంగంలో సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, దాన్ని ప�
వాస్తవానికి ఈ విషయమై గతేడాది డిసెంబర్లోనే ముఖ్యమంత్రి షిండేను ప్రకాశ్ అంబేద్కర్ కలిశారు. ఆ సమయంలో కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మారక ప్రాజెక్టుపై చర్చించారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని శివసేనతో వీబీఏ పొత్తు ఇప్పట�
‘‘మనుస్మృతిని ఎందుకు తగులబెట్టారు? అందులో దేశంలోని మెజారిటీ ప్రజలపై చాలా దుర్భాషలాడారు. రామచరితమానస్ ఎందుకు వ్యతిరేకించారు? ఏ భాగాన్ని వ్యతిరేకించారు? ఈ గ్రంథాల ప్రకారం నిమ్న కులాల వారు విద్యను అభ్యసించడానికి వీలు లేదు. పాము కరిచిన పాలు వ�
కొద్ది రోజుల క్రితం న్యూయార్క్-ఢిల్లీ విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి, 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ అతడిని ఆరు వారాల అనంతరం బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోకపోవ�
చౌస పవర్ ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని విద్యుత్ కంపెనీ సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ సేకరించిన భూముల వ్యవహారంపై రెండు నెలలుగా రైతులు నిరసన చేస్తున్నారు. కంపెనీ గేటు బయటే నిరాహార దీక్ష చేపట్టిన రైతులు, తమకు సరైన పరిహారం ఇవ్వాలని డిమ�
అభ్యర్ధన కాపీలు జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థకు పంపినట్లు పేర్కొన్నారు. నేరం రుజువైతే శిక్షను స్వీకరిస్తామని, అంతకు ముందు తమను నేరస్తులుగా పరిగణించరాదని ఖైదీలు చెప్పారు. అయితే ఈ విషయ
2014 సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం అనంతరం.. కాంగ్రెస్ పరిస్థితి రాను రాను మరింత దారుణంగా పరిస్థితికి చేరింది. ఇలాంటి తరుణంలో రాహుల్ యాత్ర పట్ల కాంగ్రెస్ వర్గాల్లోనే అనుమానాలు ఉండేవట. అయితే యాత్ర ప్రారంభై కొనసాగుతున్న క్రమంలో ప్రజల నుంచి
2009లో జరిగిన హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఏకైక ఎంపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మహ్మద్ ఫైజల్కు 10 ఏళ్ల కఠిన శిక్ష పడింది. 2014 నుంచి పార్లమెంట్లో లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు లక్షద్వీప్లో
సుప్రీం అడిగిన ప్రశ్నకు సెషన్స్ కోర్టు ఇచ్చిన వివరణను న్యాయమూర్తులు ప్రస్తావిస్తూ, విచారణ పూర్తి కావడానికి కనీసం ఐదేళ్లు పట్టవచ్చని సెషన్స్ జడ్జి తెలియజేశారని పేర్కొన్నారు. రైతులపై కారు తోలిన ముగ్గురు వ్యక్తులను ఆందోళనకారులు కొట్టిచంప�
నిజామాబాద్, కరీంనగర్, మెదక్ వెళ్లే బస్సులు జేబీఎస్ నుంచి, ఖమ్మం, నల్లగొండ, విజయవాడ మార్గాల్లో వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి, మహబుబ్నగర్, కర్నూలు వైపు వెళ్లే బస్సులు అరాంఘర్ నుంచి, వరంగల్, హనుమకొండ, తొర్రూర్ వైపు వెళ్లే బస్సులు ఉప్ప
ఏ వ్యవస్థ పని ఆ వ్యవస్థ చేయాలని ఆయన పరోక్షంగా అన్నారు. న్యాయపరమైన ఉత్తర్వులు రాసే అధికారం శాసనసభకు ఎలా లేదో, అలాగే చట్టాలు చేసే అధికారం కూడా న్యాయవ్యవస్థకు ఉండదని అన్నారు. ఈయన ప్రసంగానికి ముందు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన ప్రసంగంలో న్యా�