Home » Author »tony bekkal
బిహార్లో మాత్రం ఆ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. నానాటికీ జనాభా పెరుగుతూనే ఉంది. ఇది రాజకీయంగా కూడా అక్కడ ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. ఇకపోతే, తాజాగా ఈ విషయాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. అయితే దీనిపై ఆయ
ఇంతటి చలిలో చెప్పులు లేకుండా రాహుల్ టీ-షర్టు మీదే అక్కడి వెళ్లడం చర్చనీయాంశమైంది. అంతే కాకుండా, రోజువారి యాత్రలో సైతం రాహుల్ అదే టీషర్టులో ఉంటున్నారు. బయట ఇది పెద్దగా చర్చకు రానప్పటికీ, కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం చక్కర్లు కొడుతోంది. ఈ సందర్�
ఇప్పటి వరకు షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) మినహా మిగిలిన కులాల జనాభా గణన జరగదని బీహార్కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ 2021లో పార్లమెంటులో చెప్పినప్పటి నుంచి ఈ వివాదం తీవ్రమైంది. స్వాతంత�
కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వాల పథకాలపై వ్యతిరేకతను గవర్నర్ పరోక్షంగా ప్రస్తావించారు. అయితే దీనిపై డీఎంకే, ఏఐడీఎంకే సహా మిగిలిన రాజకీయ పక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక నెట్టింట్లో అయితే కొందరు మరో అడుగు ముందుకు వేసి,
ఫిర్యాదుదారుడి స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన అనంతరం వారెంట్ జారీ చేసిన సెవ్రీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, తదుపరి విచారణను జనవరి 24కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశం తర్వాత కూడా రౌత్ హాజరుకాలేదని మేథా సోమయ్య తరపు న్యాయవాది వాదించారు. రౌత్కు �
శుక్రవారం ఉదయం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి సుప్రీంకోర్టుకు వచ్చారు. పబ్లిక్ గ్యాలరీ నుంచి వారు కోర్టులోకి ప్రవేశించారు. అక్కడి నుంచి నేరుగా ఒకటో గదిలోని సీజేఐ కోర్ట్కు వెళ్ళారు. కోర్టు కార్యకలాపాలు ఏ విధంగా జరుగుతాయో తన కుమార్తెలకు చంద్ర
వచ్చే నెలలో లక్నోలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఫిబ్రవరి 10-12 మధ్య జరగను్న ఈ సమ్మిట్ నిమిత్తం దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ముంబైకి రెండు రోజుల పర్యటనకు యోగి వచ్చారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా విదేశీ పెట్టుబడ
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి తారా చంద్, మాజీ మంత్రి పీర్జాదా మహమ్మద్ సయీద్, ముజఫర్ పరయ్, బల్వన్ సింగ్ సహా సీనియర్ నేతలు శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. గులాం నబీ ఆజాద్ స్థాపించిన డెమొక్రటిక్ ఆజాద్ పార్టీలో వీరంతా సభ్యులు. కొద్ది రోజుల క్రిత�
ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు తోసుకున్నారు. మున్సిపల్ భవనంలోని మీటింగ్ హాలులోనే డెస్క్ల పైకెక్కి నానా హంగామా చేశారు. ఈ ఘర్షణలో కొందరు ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. మేయర్ ఎన్నిక కోసం మున్సిపాలిటీ తాత్కాలిక స్పీకర్గా బీజేపీ నేత సత్య శర్మ�
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై సైతం ఇమ్రాన్ స్పందించారు. ‘‘అవును, అవన్నీ నిజమే, అయితే ఇప్పుడేంటి?’’ అన్న విధంగా ఇమ్రాన్ స్పందించడం పాక్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. పాక్ ఆర్మీ మాజీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా ఏడాది క్రితం తనపై ఈ వ్యాఖ్యలు
అమలాపురం 125, కాకినాడ 117, కందుకూరు 83, నర్సాపురం 14, పోలవరం 51, రాజమండ్రి 40, రాజోలు 20, ఉదయగిరి 18, విశాఖపట్నం 65, నెల్లూరు 20, ఒంగోలు 13, గుంటూరు 12, విజయవాడ 9 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని పేర్కొన్నారు. ఈ నెల 11 నుంచి 14 వరకు ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ
ఈ యేడాదిలో సుమారు తొమ్మిది మహిళలు వీధి కుక్కల దాడిలో మరణించినట్లు బిహార్ ప్రభుత్వం వెల్లడించింది. ఇక చాలా మంది తీవ్ర గాయాలపాలయ్యారు. చాలా గ్రామాలు వీధి కుక్కల భయంతో బిక్కు బిక్కు మంటున్నాయి. గత నెలలోనే నలుగురు మరణించారు. ఇది ఎంత వరకు వెళ్లి�
రాజేశ్ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 18 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక నెటిజెన్లు సైతం ఢిల్లీ పోలీసు తీరుపై విరుచుకుపడుతున్నారు. అయితే మరికొందరు మద్దతుగా నిలిచారు. "ద్వేషం వ్యాపించినప్పుడు, కళ, దాని ప్రశంసలు సన్నగిల్లుతాయి" అని ఒక నెటిజెన్ ట�
దేశంలో నెలకొన్న నిరుద్యోగంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగం కారణంగా యువకులకు ఎవరూ పిల్లనివ్వడం లేదనే అర్థంలో ఆయన అన్నారు. చదువులు బాగానే ఉన్నప్పటికీ ఉపాధే కష్టమైందని అన్నారు. యువత విద్యావంత�
కరొన మహమ్మారి వేళ సినీ నటుడు సోనూ సూద్ చేసిన సామాజిక కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీల్ లైఫులో విలన్ పాత్రలు ఎక్కువగా చేసే సోనూ.. ఈ దెబ్బతో రియల్ హీరో అయ్యారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దాదాపుగా అప్పటి నుంచి
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడం, ఉత్తరప్రదేశ్ను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్న సీఎం యోగి.. తన మంత్రులు, అధికారుల బృందం ద్వారా రాష్ట్రంలోని వివిధ రంగాలలో ఉన్న అ�
బలమైన హిందుత్వ భావజాలం ఉన్న శివసేన రెండు వర్గాలు ఇలా ఒక్కసారిగా అంబేద్కర్ భావజాలం ఉన్న వారితో పొత్తు పెట్టుకోవడం రాజకీయ పండితుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు గ్రూపులకు రెండు జాతీయ పార్టీలతో పొత్తు ఉంది. అయినప్పటికీ
హిజాబ్ వ్యతిరేక నిరసనకు తాను మద్దతు ఇస్తున్నట్లు డిసెంబర్ 8న సోషల్ మీడియా ద్వారా అలిదూస్తి వెల్లడించింది. అదే రోజు షేకారి అనే యువకుడిని ఇరాన్ బహిరంగంగా ఉరి తీయడంపై ఆమె తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ‘‘మనం మౌనంగా ఉండడం అంటే అణచివేతకు అణచి
సెప్టెంర్ 7న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. 100 రోజులకు పైగా యాత్రలో ప్రస్తుతం యూపీలో కొనసాగుతోంది. మొత్తం 150 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ చేరుకోవడంతో ముగుస్తుంది. అయితే మొదటి దశ పా�
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీ రైల్వే స్టేషన్ సమీపంలోని కాలనీల్లో నివిసిస్తున్న 4,000 కుటుంబాలకు డిసెంబర్ 20న ఉత్తరాఖండ్ హైకోర్టు నోటీసు ఇచ్చింది. రైల్వే భూమిని ఆక్రమించి వారు నివాసం ఉంటున్నారని, అందువల్ల వారం రోజుల్లో భూమిని ఖాళీ చేయించ�