Home » Author »tony bekkal
శివసేన చీలిపోయిన అనంతరం ఇరు వర్గాల మధ్య నువ్వా-నేనా అనే పోరు సాగుతోంది. దీనికి తోడు కర్ణాటకతో సరిహద్దు వివాదం ఇరు వర్గాల మధ్య పోరుకు మరింత ఆజ్యం పోసింది. ఈ వివాదంపై అసెంబ్లీ తీర్మానం చేయాలని ఉద్ధవ్ డిమాండ్ చేసిన మర్నాడే సీఎం షిండే అసెంబ్లీల�
భారత దేశంలో అత్యంత అవినీతిపరుల కుటుంబం గాంధీ కుటుంబం. అవినీతికి పాల్పడటం, భూములు కబ్జా చేయడం, వాటిని రాబర్ట్ వాద్రాకు అప్పగించడం మాత్రమే ఆ కుటుంబం చేసే పని. ఆ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అవినీతి కేసుల్లో బెయిలుపై బయట ఉన్నారు. అవినీతిని ఎ�
భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ ఆ వేడుకలు నిర్వహించొద్దంటూ హెచ్చరించారు. దేశంలోని యువకులు జాగ్రత్తగా ఉండాలని, జనవరి 1వతేదీన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవద్దని ఆయన సూచించారు.
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎగ్జిమ్ (ఎగుమతి-దిగుమతి) విధానం సరళీకరించినప్పుడే నా వ్యాపార ప్రస్థానం ముందుకు సాగడం ప్రారంభమైందని తెలిస్తే ఎంత మంది నమ్మగలరు? అలా అని ఆయన నాకు వ్యక్తిగతంగా లబ్ది చేకూర్చారనడం సరికాదు. ఇక నా వ్యాపార ఎదుగదల
బెళగావిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని మహారాష్ట్ర నేతలు అంటున్నారు. కానీ నేను వారికి ఒక విషయం చెప్పదల్చుకున్నాను. దేశంలో మూడు-నాలుగు నగరాల్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయొచ్చు. అందులో ముంబై మొదటి స్థానంలో ఉంటుంది. బాంబే ప్రెసిడెన్సీ ఉన్నప్ప�
ఇక స్వీయ రక్షణ కోసం అవసరమైతే కత్తులు వాడుకోవాలని, ఎవరైనా దాడి చేస్తే వారికి తిరిగి కఠువైన జవాబు ఇవ్వడం మన హక్కని ప్రగ్యాసింగ్ అన్నారు. ‘‘మీ ఇంట్లో ఉన్న కత్తుల్ని పదును చేసి పెట్టుకోండి. కనీసం కూరగాయలు కోసుకోవడానికైనా ఉపయోగపడతాయి. ఏమో, ఏం అవస�
బీజేపీ నేతలు తనను పప్పు అనడంపై రాహుల్ స్పందిస్తూ ‘‘నేను అలాంటివి పట్టించుకోను. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నేను ఎవరినీ ధ్వేషించను. మీరు నన్ను కొట్టినా నేను ధ్వేషించను. నన్ను పప్పు అని పిలవడాన్ని నేను ప్రచారంగా భావిస్తాను. నిజాని�
వాస్తవానికి డిసెంబర్ 12వ తేదీన ఆయనకు జస్టిస్ ఎంఎస్ కార్నిక్ బెయిల్ బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు సీబీఐ 10 రోజులు గడువు కోరింది. కోర్టుకు సెలవులు కావడంతో 2023 జనవరిలోనే ఈ పిటిషన్ విచారణకు వస్తుంది. ఈ నేపథ్య
కాంట్రవర్సీలు లేని దేశం ఉండదు. ప్రజాస్వామ్య దేశమైన మన దగ్గర దానికి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. భావప్రకటన ఉన్న దగ్గర భిన్న అభిప్రాయాలు సంఘర్షిస్తాయి. ఆ సంఘర్షణలోంచి కాంట్రవర్సీలు పుట్టుకొస్తాయి. అలాగే దేశంలో అనేక కాంట్రవర్సీలు కొనసాగాయి. �
వాస్తవానికి డిసెంబర్ -25వ తేదీని అంబేద్కరిస్టులు ‘మనుస్మృతి దహన దినోత్సవం’గా జరుపుతుండడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. వర్ణ వ్యవస్థ పుట్టుకకు ప్రధాన కారణంగా తీవ్ర ఆరోపణలు ఉన్న మనుస్మృతిని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 1927లో నాగ్పూర్లో డి
వాస్తవానికి లోకాయుక్తకు ఆమోదం తెలిపినప్పటికీ.. దీని అమలులో మహా ప్రభుత్వం కొన్ని కిటుకులు పెట్టింది. ఈ బిల్లు ప్రకారం.. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏదైనా విచారణ ప్రారంభించే ముందు అసెంబ్లీ ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుంది. సభ సమావేశాలకు ముందే �
ఆమె 100వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్లోని తన తమ్ముడు పంకజ్ మోదీ నివాసానికి వెళ్లి తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమెతో అరగంట పాటు ముచ్చటించారు. ఇటీవల గుజరాత్ లో సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ మోదీ తల్లి హీరాబె�
బలిపీఠం వద్ద ఉంచిన ఏసు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అయితే చర్చిలోని జీసస్ ప్రధాన విగ్రహానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. చర్చి పాస్టర్ లేని సమయంలో ఈ విధ్వంసం జరిగిందట. విగ్రహ ధ్వంసంతో పాటు విరాళం పెట్టెలోని డబ్బు కూడా కన
ఉమా భారతి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలను బట్టి పార్టీ ఆమెను ఎంత నిర్లక్ష్యానికి గురి చేసిందో అర్థం చేసుకోవచ్చంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్త విమర్శించారు. హార్స్ ట్రేడింగ్ చేస్తూ పార్టీలోకి తెస్తున్న
ఇంటెలీజెన్స్ బ్యూరోకు చెందిన వారు యాత్రలో పాల్గొన్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ విషయమై హర్యానాలోని గుర్గావ్లో పార్టీ దాఖలు చేసిన పోలీసు ఫిర్యాదును వేణుగోపాలు ఉదహరించారు. "హర్యానా రాష్ట్ర ఇంటెలిజెన్స్కు చెందిన గుర్తు తెలియని దు
వాస్తవానికి ఈ విషయమై ప్రభుత్వం తీర్మానం చేయాలని శివసేన (ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ థాకరే సోమవారం డిమాండ్ చేశారు. ఆమర్నాడే తీర్మానం చేయడం, అది అసెంబ్లీ ఆమోదం పొందడం గమనార్హం. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. తమ ప్రభుత్వం త�
కొద్ది రోజుల క్రితం జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 250 స్థానాల్లో ఆ పార్టీ 134 స్థానాలు గెలుచుకుంది. ఇక 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీని ఏలుతున్న బీజేపీ కేవలం 104 స్థానాుల మాత్రమే సాధించింది. �
'భారత్ జోడో యాత్ర' సందర్భంగా కోవిడ్ ప్రోటోకాల్కు కట్టుబడి ఉండాలని కోరుతూ రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ గురించి అడగ్గా, కోవిడ్పై కాంగ్రెస్కు ప్రత్యేకమైన మార్గదర్శకం ఉండదని, సార్వత్రిక మార్గదర్శకాలను జారీ చేసినప్పుడల్ల�
ముసాకు 568 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ఉగాండాలోని బుగిసాలో అతడికి 12 బెడ్రూంలు ఉన్న ఇళ్లు ఉంది. అయితే తన మనవలు, మనవరాళ్లు అందరి పేర్లు తెలియవని ముసా చెబుతున్నాడు. అతడు మొదటి పెళ్లి 1971లో చేసుకున్నాడు. అప్పుడు అతడి వయసు 16 సంవత్సరాలు. ఆ రెండేళ్లకే
సోమవారం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ ‘‘మాకు కర్ణాటకకు చెందిన అంగుళం భూమి కూడా అక్కర్లేదు. కానీ మా భూభాగం మాకు కావాలి. మహారాష్ట్ర నుంచి కర్ణాటక ఆక్రమించిన భూమిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాన�