Home » Author »tony bekkal
ఫాల్ సీజన్కు సంబంధించి ఢిల్లీలోని అమెరికా ఎంబసీ కార్యాలయంతో పాటు ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నై కాన్సులేట్ కార్యాలయాల్లో విద్యార్థి వీసా ఎఫ్-1 దరఖాస్తుల తతంగం చివరి దశకు చేరుకుంది. ఈ వారం ముగిసేలోపు పూర్తి ప్రక్రియ పూర్తవుతుందని అధికా�
జిల్లాలోని చక్లాసి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు తన కూతురి అసభ్యకరమైన వీడియోను ఆన్లైన్లో షేర్ చేశాడని తెలుసుకున్న సరిహద్దు రక్షణా దళానికి చెందిన సైనికుడు అతడి ఇంటికి వెళ్లాడు. అతడి వెంట తన భార్య, ఇద్దరు కూతుళ్లు, మేనల్లుడు కూడా వెళ్లార�
క్రైస్తవ మిషనరీల్లో పిల్లల్ని చదివించొద్దని ప్రగ్యా సూచించారు. అందులో చదవడం వల్ల కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుందని ఆమె పేర్కొన్నారు. మిషనరీల్లో చదివిన వారికి సంస్కృతీ సంప్రదాయాలు తెలియవని, వారు తమ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో పడేస్తారన�
సోషల్ మీడియాలో విడుదలైన వీడియో ప్రకారం.. వడోదరలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం క్యాంపస్లోని జనరల్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ సమీపంలో సోమవారం ఉదయం ఇద్దరు విద్యార్థులు నమాజ్ చేస్తూ కనిపించారు. అయితే దీనిపై వీహెచ్పీ సహా హిందూ సంఘాలు అభ్య�
ఈ కేసులో భాగంగా కొచ్చర్ దంపతులతో పాటు వీడియోకాన్ సంస్థ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, దీపక్ కొచ్చర్కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్, సుప్రీమ్ ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్లపై ఎఫ్ఐఆర్ నమో�
వివాదాస్పద బెళగావి ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలంటూ మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సోమవారం డిమాండ్ చేశారు. ఈ వివాదంపై ఇప్పటికే చొరవ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తేనే వివాదం చల్లబడుతుందని ఉద్�
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఇప్పటికే 300 రోజులు గడిచాయి. పైకి రెండు దేశాల మధ్య యుద్ధంలా కనిపిస్తున్నప్పటికీ ప్రపంచమంతటిపై కొంత ప్రత్యక్షంగా, మరికొంత పరోక్షంగా దీని ప్రభావం పడుతోంది. ఈ యుద్ధంతో ప్రభావితంకాని ప్రపంచ దేశమేదీ లేదంటే
రాజస్థాన్ రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై పునియా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నేరాలు నిత్యకృత్యమయ్యాయని, దీనిపై గెహ్లాట్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా సెకండ్ గ్రేడ్ �
2021 మేలో ఈ ఆరోపణల మీద ఎటువంటి కేసు నమోదు కాలేదని విచారణ ముగించింది. ఈ కేసులో లాలూతో పాటు కుమారుడు, బిహార్ ప్రస్తుత ఉపముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్, కూమార్తెలు చందా యాదవ్, రాగిణి యాదవ్ ఉన్నారు. అయితే ఎలాంటి రిమార్కులు లేకుండా విచారణ ముగించిన సీబీఐన�
ఈ విషయమై సదరు హ్యాకర్ లిక్డ్ఇన్లో ఓ పోస్ట్ షేర్ చేశాడు. తన వద్ద డేటాబేస్ ఈమెయిల్స్, ఫోన్ నంబర్లు సహా హై ప్రొఫైల్ యూజర్ల ప్రైవేటే సమాచారం ఉందని చెప్పుకొచ్చాడు. ట్విట్టర్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో డేటా ఉల్లంఘన ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి. గ
శనివారం తమిళనాడు కాంగ్రెస్ నేత గోబన్న రాసిన ‘మమనిథర్ నెహ్రూ’ అనే పుస్తకావిష్కరణకు స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నెహ్రూ ఒకే భాష విధానాన్ని వ్యతిరేకించారు. అలాగే ఒకే మతం, ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒకే చట్టం వంటి
యూనివర్సిటీలోకి అనుమతి ఇవ్వడం వల్ల.. ఆడ, మగ ఒకే దగ్గరికి వస్తున్నారని, ఇది ఇస్లాం సూత్రాలకు విరుద్ధంగా ఉండడంతో దీన్ని నిరోధించడానికే ఈ కొత్త ఆదేశాలని ఆయన పేర్కొన్నారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ ఆదేశం అమలులో ఉంటుందని తాలిబన్ ప్రభుత్వ విద్�
నిరుపేద కూలీలకు భూపంపిణీలో భాగంగా 1985లో సదరు మహిళలకు కొంత భూమి లభించింది. అయితే ఈ భూమిపై ఇద్దరు వ్యక్తులు కన్నేసి ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. అయితే 2004 నుంచి ఈ కేసు పెండింగులో ఉంది. ఇకపోతే, తాజాగా
కొద్ది రోజుల క్రితమే చైనాతో యుద్ధంపై రాహుల్ స్పందించారు. చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని, ఇదే సమయంలో మోదీ ప్రభుత్వం నిద్రపోతోదంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యపై కేంద్రంలోని బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే చైనాతో య
మరికొందరు చెప్పే విషయం వేరేలా ఉంది. బాధితురాలు, నిందితుడు ఇద్దరు స్నేహితులని, అయితే యువతి వేరే ఇంకెవరితోనో మాట్లాడంపై తీవ్ర కోపానికి గురైన యువకుడు, యువతిపై దాడికి పాల్పడ్డట్లు చెబుతున్నారు. వీడియో ప్రకారం.. దెబ్బలకు తాళలేక యువతి మూర్చపోయేం�
బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి దేశంలో అల్లర్లు సృష్టిస్తున్నాయని విమర్శలు చేస్తూనే కాంగ్రెస్ మాత్రం ప్రేమను పంచుతుందని చెప్పుకొచ్చారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ 24 గంటలు ధ్వేషాన్నే పంచుతాయని రాహుల్ విమర్శలు చేశారు. ఈ దేశంలో ఒక మనిషి కింద పడితే కులం, మతం, ప్�
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. కాగా, మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఆప్ తరపున మేయర్ అభ్యర్థిగా షెల్లి ఒబేరాయ్ని ఆప్ అధిష్టానం ప్రకటించింది. అయితే ఈ ఎన్నికలో పోటీ చేయమని బీజేపీ ప్రకటించింది. అయితే మేయర్ సీటుకు పోటీ చే
కేంద్ర ప్రభుత్వానికి 24 గంటలూ ఇదే పనని, అంతకు మించి ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న సందర్భంగా శనివారం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ భారతీయ జనతా �
2014 నుంచి దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్, వైద్య కళాశాలల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగినట్లు మోదీ తెలిపారు. ఐఐటీ, ఐఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి భారీ విద్యా సంస్థల సంఖ్య పెరుగుతోందని గు�
వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే రమనగర నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనిత కుమారస్వామి.. తన కుమారుడు నిఖిల్ కుమారస్వామి కోసం తన సీటును వదులుకుంటున్నట్లు ప్రకటించారు. రామనగర నియోజకవర్గ ప్రజలు అతనికి తమ ప�