Home » Author »tony bekkal
నాగ్పూర్లో రచయిత సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ‘‘మహాత్మగాంధీ ఈ దేశానికి జాతి పిత. అయితే నరేంద్రమోదీ నూతన భారతానికి జాతి పిత. మనకు ఇద్దరు జాతి పితలు ఉన్నారు. ఒకరు ఈ కాలానికి జాతి పిత అయితే మరొకరు ఆ కాలానికి జాతి పిత’’ �
2020 నుంచే సరిహద్దు వెంటన ప్రత్యేక బలగాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి చర్యలనైనా దూకుడుగా ఎదుర్కొనేందుకు వైమానిక దళం సిద్దంగా ఉంది. తాజాగా గరుడ బలగాల మోహరింపుతో సరిహద్దు మరింత పటిష్టమైందని ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేక బలగాలకు ప్రత్యేక ఆయ
గురువారం పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఒక్కసారిగా మాస్క్లు పెట్టుకుని కనిపించారు. దీంతో దేశంలో మరోసారి లాక్డౌన్ పెట్టనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి తో�
మీడియాలో ఈ వార్తను నేను ఒకరోజు గమనించాను. వీఐపీ భద్రత నుండి ఆ వాహనాలన్నింటినీ ఉపసంహరించుకోవాలని నేను ఆరోజే ఆదేశించాను. అయితే ఇది మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇది నేను రికార్డులో ఉంచాను. ఇప్పుడు నేను చె�
బుధవారం చర్చ సందర్భంగా ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ల మీద దృష్టి సారించిందని, వారితో పాటు దేశంలోని సామాన్య ప్రజలను కూడా పట్టించుకోవాలని అన్నారు. మనోజ్ ఝా ప్రసంగిస్తుండగానే మధ్యలో కలుగజేసుకున్న మంత్రి పీయూష్ గోయెల్.. �
లింగాయత్ సామాజిక వర్గం వెనుకబడిన కులమని, రిజర్వేషన్లు కల్పించి తమకు చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని లింగాయత్ ఆందోళనలో పాల్గొన్న నాయకులు తెలిపారు. ప్రస్తుతం బెళగావిలో కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సందర్భంగా..
గతంలో కూడా నరేంద్రమోదీని ఉద్దేశించి జాతి పిత అని వ్యాఖ్యానించారు. 2019 సంవత్సరంలో నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా అమృత ఫడ్నవీస్ శుభాకాకంక్షలు తెలిపారు. అందులో ఒక వీడియోను షేర్ చేస్తూ ‘‘జాతి పిత నరేంద్రమోదీకి జన్మదిన శుభా�
‘ట్విట్టర్ బాస్గా దిగిపోవాలా?’ అంటూ సోమవారం మస్క్ ఒక పోల్ ట్వీట్ చేశారు. ఇందులో ‘యస్’, ‘నో’ అని రెండు ఆప్షన్లు ఇచ్చారు. కాగా, నెటిజెన్లు మాత్రం ‘యెస్’ అనేదానిపైవే మొగ్గు చూపారు. ఈ పోల్కు మొత్తంగా 1.75 కోట్ల ఓట్లు పడ్డాయి. అందులో 57.5 శాతం మంది ట్వి
రైతులకు 56 అంగుళాలు చూపించే ప్రభుత్వం చైనా ముందు మాత్రం 0.56 అంగుళాలకు కుంచించుకుపోతుంది. చైనా సైనికులు దురాక్రమణలకు పాల్పడుతుంటే మోదీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఈ మౌనం వెనుక ఉన్న కారణం ఏంటి? దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చైనా ద�
తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, అంటే 2014 నుంచి 2022 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా 97,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ హాయంలో, అంటే 2006 నుంచి 2013 మధ్య 23,000 కోట్ల రూపాయల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు �
చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని మేము అనుకుంటున్నాం. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి అగ్గిరాజేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం బలహీనంగా ఉండడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. చర్చలకు స్వాగతించి, తొందరగా పరిష్కారం చూపితే సరే సరి. లేదంటే మ
2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో సచిన్ పైలట్ పాత్ర ఎక్కువగా ఉందని అంటారు. అయినప్పటికీ అశెక్ గెహ్లాట్ వైపే అధిష్టానం మొగ్గు చూపడంతో పైలట్ రెబెల్గా మారారు. అధిష్టానం ఎలాగోలా సర్ది చెప్పి పైలట్ను చల్లబర్చింది. కానీ అప్పటి వరకు ఉన్న రాజ
బ్యాంకులు 10.1 లక్షల కోట్ల రూపాయల రుణాల్ని మాఫీ చేశాయని కేంద్ర మంత్రి కరాత తన సమాధానంలో తెలిపారు. కాగా, ఇందులో భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఈ బ్యాంకు 2 లక్షల కోట్ల రూపాయలు రైట్-ఆఫ్లు ఇచ్చ
కాంగ్రెస్ నేతలకు కుక్కల్లా తిరగడమే అలవాటు. మనుషులుగా తిరిగే అలవాటును వారు ఎప్పుడో కోల్పోయారు. వాళ్లు సోనియా గాంధీ దర్బార్ కుక్కలుగా మారిపోయారు. దేశభక్తి అనేది పూర్తిగా మర్చిపోయారు. దేశ సైనికులను కూడా గౌరవించరు. మల్లికార్జున ఖర్గే కూడా 10 జన�
అదే సమయంలో రెండు బస్సులు ఢీకొట్టుకున్నట్లు స్థానిక సాక్షులు తెలిపారు. ఈ రెండు బస్సులు యారిపోక్లోని తంబల్ను హైయర్ సెకండరీ పాఠశాలకు చెందినవని, ఇవి రెండు విద్యార్థుల్ని ఖోపుం ప్రాంతానికి విహారయాత్రకు తీసుకెళ్తున్నాయని స్థానిక పోలీసు అధిక�
షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రాన్ని బహిష్కరించాలని ప్రజలకు ఆచార్య విజ్ఞప్తి చేశారు. గతంలో హనుమాన్గర్హి పూజారి రాజుదాస్ కూడా సినిమాపై నిరసన వ్యక్తం చేశారు. పఠాన్కు వ్యతిరేకంగా జరిగే నిరసనను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ సంస్థ అయ
అమేథీ నియోజకవర్గం ఎప్పటి నుంచో గాంధీ కుటుంబానికి కంచుకోట. ఈ స్థానం నుంచి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సహా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గెలుపొందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ బరేలీ, అమేథీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో వారసత్�
మంగళవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీపై శునక వ్యాఖ్యలు సరికాదని, ఖర్గే వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశఆరు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మగాంధీ అన్నార�
శాసనసభ్యులు మినహా మిగిలిన అందరికీ ఇంక్ పెన్నులు నిషేధించారు. శీతాకాల సమావేశాల కోసం శాసనసభలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఇంకు పెన్ను దాడి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పించుకున్నట్లు సమాచారం. ఇంకు పెన్నులతో వెళ్లిన కొందరికి ల
సావర్కర్ చిత్రపటం ఏర్పాటుపై అభ్యంతరం చెప్పొద్దంటూ కాంగ్రెస్ పేర్కొనడాన్ని సునీల్ స్వాగతించారు. 75 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ నేతలకు అవగాహన వచ్చిందని ఆయన అన్నారు. సరిహద్దు వివాదానికి సంబంధించి కన్నడ ప్రజల మనోభావాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్త�