Home » Author »tony bekkal
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కంటే తను చేస్తున్న ర్యాలీలే శక్తివంతంగా ఉన్నాయని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్నాథ్ కుమారుడు నకుల్ నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ భారత్ జోడో యాత్ర క�
Elon Musk: ‘ట్విట్టర్ సీఈవో పదవి నుంచి తప్పుకోవాలా?’ స్వయంగా ఎలాన్ మస్క్ పెట్టిన పోల్లో యూజర్లు గట్టి షాక్ ఇచ్చారు. సగానికి పైగా యూజర్లు ‘అవును.. దిగిపో’ అంటూ తీర్పు చెప్పారు. ఇది గడిచి ఒకరోజు అవుతున్నప్పటికీ మస్క్ మాత్రం దీనిపై స్పందించలేదు. ట్వి
మంగళవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీపై శునక వ్యాఖ్యలు సరికాదని, ఖర్గే వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశఆరు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మగాంధీ అన్నార�
చనిపోయిన విద్యార్థి పేరు భరత్ కుమార్. నిందితుడైన టీచర్ పేరు ముత్తప్ప. హడ్లిన్లోని ప్రభుత్వ పాఠశాలలలో జరిగిందీ దారుణం. విద్యార్థిపై రాడ్డుతో దాడికి పాల్పడ్డట్లు తోటి విద్యార్థులు తెలిపారు. దాడి జరిగే క్రమంలో సదరు టీచర్ను అడ్డుకునే ప్రయత�
ఈ సినిమాలో అభ్యంతకర సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించకపోతే మధ్యప్రదేశ్లో సినిమా విడుదల కాకపోవచ్చంటూ మిశ్రా తీవ్రంగా స్పందించారు. ఈ జాబితాలో ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గిరీశ్ గౌతమ్ కూడా చేరారు. సినిమాలో అశ్లీలత ఉందంటూ స్పందించిన ఆయన, ష�
రాజస్తాన్ రాష్ట్రంలో తాజాగా ఇలాంటిదే జరిగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ప్రస్తుతం రాజస్తాన్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతల్లో ఎల్పీజీ గ్యాస�
ఆడిడాస్, బడ్వైజర్, పెప్సీకో లాంటి సంస్థలతో 35 ఏళ్ల ఒప్పందం ఉంది. ఇది కాకుండా క్రిప్టో కరెన్సీ ఫ్యాన్ టోకెన్ ఫ్లాట్ఫాం సోషియోస్తో 20 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. అటు ఆటగాడిగా ఇటు బిజినెస్ నడిపిస్తూ మొత్�
ఇక భారతీయ జనతా పార్టీ పేరు ప్రస్తావించి సైతం ఆయన విమర్శలు గుప్పించారు. సినిమాల్లోని నటులు కాషాయం చుడితే బీజేపీ నేతలు అభ్యంతరం చెబుతున్నారు. నిజానికి బీజేపీ నేతలంతా కాషాయం చుట్టిన నటులేనని ఆయన విమర్శించారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించ�
ఇది అంత చిన్న విషయమేమీ కాదని, ఒకే దేశంలో ఇన్ని కోట్ల మంది ఆన్లైన్ వినియోగించడం సాంకేతికరంగంలో విప్లవాత్మకమైన మార్పని సంజయ్ గుప్త అన్నారు. భవిష్యత్తులో సాంకేతిక రంగాన్ని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు గూగుల్ ప్రయత్నిస్తోందని, ముఖ
కొలీజియం వ్యవస్థలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ఏదైనా కొత్త విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే, చట్టం ద్వారా ఆ పని చేయాలే కానీ ఇలా ఏకపక్షంగా దాడులు చేయడం తగదని అన్నారు. నేషనల్ జ్య�
ఇండియాలో కూడా ఫుట్బాల్కు భీభత్సమైన అభిమానులు ఉన్నారు. అన్నిసార్లు బయటికి కనిపించకపోవచ్చు కానీ, కొన్ని సంఘటనలు ఇండియాలోని ఫుట్బాల్ మేనియాను వెలుగులోకి తీసుకువస్తుంటాయి. కేరళలో తాజాగా జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణ. ఆదివారం ఫైనల్ మ్యా�
కొత్త నిర్ణయాలు, సంచలన ప్రకటనలతో మస్క్ తరుచూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ట్విట్టర్ స్వాధీనం చేసుకున్న రోజే సంస్థలోని ప్రధాన ఉద్యోగుల తొలగింపు నిర్ణయం నాటి నుంచి ఈ పర్వం కొనసాగుతోంది. మస్క్ నిర్ణయాలతో సంస్థ నష్టాల్లోకి కూరుకుపోతోందనే వార్�
‘సచిన్ పైలట్ జిందాబాద్’ అని కూడా నినదించారు. వాస్తవానికి రాహుల్ యాత్ర ముగిసే వరకు ఇరు వర్గాలు మౌనం పాటించాలని అధిష్టానం ముందే నిర్ణయించింది. అయినప్పటికీ పైలట్ వర్గీయులు మాత్రం పట్టించుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే, అదును చూసి నినాదాలు చేశార�
వీరికి పోటీగా అన్నట్లు అధికారంలోని నేతలు అదే ముంబైలో శనివారం రోజే నిరన చేపట్టారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జన్మ స్థలాన్ని శివసేన (ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ తప్పుగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ ‘మాఫీ మాంగో ఆందోళన్’ చేపట్టింది బీజేపీ. ఈ
తాజాగా ఆస్కార్ బహుమతి గెలుచుకున్న ‘ద సేల్స్మ్యాన్’ అనే మూవీలో నటించిన తరనేహ్ అలిదూస్తి(38) అనే నటిని ఇరాన్ మూకలు అరెస్ట్ చేశాయి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ అల్లర్లు సృష్టించేందుకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకు
‘‘అరుణాచల్ స్కౌట్స్ అనేది ఇండియన్ ఆర్మీకి చెందిన పదాతి దళం. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని చైనాతో భారతదేశ సరిహద్దును కాపాడుతోంది. పర్వత ప్రాంతంలో జరిగే యుద్ధాల్లో ప్రత్యేకత కలిగి ఉన్న దళం ఇది. దీపావళి శుభ సందర్భంగా వారితో కలిసి ఉండటం సంతోషంగా ఉ�
ఇది అందుబాటులోకి రావాలంటే నైతిక నిబంధనలు తొలగాలని హషీం అంటున్నారు. మానవ అండంపై పరిశోధన, కృత్రిమ గర్భధారణ వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా అనేక నైతిక నిబంధనలున్నాయని, తాను ఇప్పటికే వ్యవస్థను పూర్తిగా తయారుచేసినప్పటికీ, ఆ నిబంధనలన్నీ తొలగితే�
గత కొన్ని దశాబ్దాలుగా న్యాయ సంస్థల స్వభావం మారిపోయింది. మన పనితీరులో సాంకేతికత వినియోగం పెరుగుతోంది. కోవిడ్ మహమ్మారి కాలంలో సాంకేతికత లేకుంటే మనం పని చేసేవాళ్లం కాదు. మహమ్మారి సమయంలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను కూల్చివేయకూడదు. మేము టెక�
పది నెలల నుంచి ఉక్రెయిన్పై రష్యా దళాలు చేసిన దాడికి నిరసనగా ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. డిసెంబరు 15న ఇది వెలుగులోకి వచ్చింది. విగ్రహన్ని రోడ్డు మీదే ఏర్పాటు చేసి, ఆ పక్కనే గుడ్ల డబ్బాలను ఏర్పాటు చేశారు. వచ్చిపోయే బాటసారులు ఆ గుడ్లున పుతిన్ విగ్�
వీటిని అధిగమించి సినిమాను ఎలా విడుదల చేయాలని చిత్ర బృందం తలలు పట్టుకుంటే తాజాగా మరో వివాదం సినిమాను కలవరానికి గురి చేస్తోంది. తాజాగా ముస్లిం సంఘాలు సైతం ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ సినిమా విడుదలను