Home » Author »tony bekkal
యాత్రకు షెడ్యూలు ప్రకటించాక మార్పులు సరికాదని అధ్యక్షుడు శివకుమార్ అన్నట్లు సమాచారం. ఇలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతుచిక్కని అయోమయం నెలకొంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఏప్రిల్లో జరిగే అవకాశం ఉంది. మార్చిలో షెడ్యూలు విడుదల కావచ్చునని అ�
రాహుల్ భారత్ జోడో యాత్రలో కాంగ్రెసేతర పార్టీలు సైతం పాలు పంచుకుంటున్నాయి. యాత్ర ప్రారంభం రోజే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఇక మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ నేతలు ఈ యాత్రకు మద్దతుగా రాహుల్తో కలిసి నడ�
లీకైన ఆ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ పరీక్ష రేపు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రెండు గంటల పాటు జరగాల్సి ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ సబ్జెక్టుల కోసం డిసెంబరు 21 నుంచి డిసెంబర్ 27 వరకు సీనియర్ టీచర్ గ్రేడ్ 2 సెకండరీ ఎడ్యుక�
భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ నేతల్లో కార్యకర్తల్లో కొత్త ఊపు వచ్చింది. బహుశా రాహుల్ గాంధీపై గతంలో ఉన్న నమ్మకాలు ఒక్కొక్కటిగా పటాపంచలు అవుతున్నట్టు ఉన్నాయి. సొంత పార్టీ నుంచే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తుండడంతో.. ఈ ఊపు మరింత �
షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాలో కాషాయం బట్టలు ధరించడం అంశంపై ఇంత పెద్ద దుమారం లేవడం ఆశ్చర్యంగా ఉంది. అంటే కాషాయం అంటే హిందువులది, ఆకుపచ్చ అంటే ముస్లింలదా? ఏంటిదంతా..? ఆవు అంటే హిందువులది కాబట్టి ఎద్దు ముస్లింలకు చెందుతుందా? రంగులను బట్టి మ�
ఇక కొవిడ్ పేరుతో భారత్ జోడో యాత్రను అడ్డుకోవాలని కేంద్ర ప్రయత్నిస్తోందని, రాహుల్ యాత్రకు వస్తున్న ఆదరణను చూసి కమల నేతల్లో వణుకు పుట్టిందంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను బీజేపీ కొట్ట పారేసింది. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ తన ఉనిక�
ఈ తరుణంలోనే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై బీజేపీ నేతలు స్పందిస్తూ కొవిడ్ నిబంధనలు పాటించకుండా యాత్ర సాగుతోందని, ఆ యాత్రను వెంటనే ఆపేయాలంటూ ప్రకటనలు చేశారు. అంతే, రాహుల్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని, అందుకే కొవిడ్ మంత్రాన�
కొత్త సూపర్ లగ్జరీ బస్సులకు సాంకేతికతను జోడించారట. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయం కల్పించి, వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంనకు అనుసంధానం చేస్తారు. ప్రయాణికులకు ఇబ్బందులు
కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఈ సమాధానంపై కాంగ్రెస్ పార్టీ చురకలు అంటించింది. కేంద్ర ప్రభుత్వం చెప్పే సంగతులు కళ్లు తెరిచి చూడాలంటూ, చెవులు రెక్కించి వినాలంటూ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘భక్తు�
యూపీలోని హత్రాస్లో ఒక దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఈ ఘటన తర్వాతన అనేక పరిణామాలు చోటుచేసుక
సిద్ధిఖీ తన మాటల్లో ఎక్కడా భారతీయ జనతా పార్టీ ప్రస్తావన తీసుకురాలేదు. కానీ, ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక బీజేపీ అనే పదం ఇమిడి ఉందని వేరే చెప్పనక్కర్లేదు. ఇకపోతే, సిద్ధిఖీ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలు �
పార్లమెంట్ శీతాకాల సమావేశల్లో భాగంగా డిసెంబరు 21న సోనియా గాంధీ లోక్సభలో మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థ అధికారాన్ని, ఔన్నత్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తోందని ఆరోపణలు గుప్పించారు. మంత్రులు, ఓ అత్యున్నత స్థ�
మంత్రి నిదా మహ్మద్ నదిం చేసిన ప్రకటన అనంతరం అఫ్గనిస్తాన్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. మహిళలు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు. ఇప్పటికే రెండవ తరగతి పౌరులుగా ఉన్న తమను ప్రభుత్వం మరింత వెనుకబాటుకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ�
సదరు పాఠశాల వీడియోపై విశ్వ హిందూ పరిషద్ ఆగ్రహం వ్యక్తం చేసి ఫిర్యాదు చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, హిందువులు మెజారిటీగా ఉన్న పాఠశాలలో వేరే మతానికి చెందిన గీతాలు ఎలా ఆలపిస్తారంటూ ఫిర్యాదులో వీహెచ్పీ పేర్కొంది. అంతే కాకుండా, �
వీడియోను షేర్ చేస్తూ.. అగ్నిహోత్రి ఓ కామెంట్ చేశారు. ‘స్వదేశంలోనే ఇలా బంధీ’ అంటూ ఆయన చేసిన కామెంట్ కూడా విమర్శలకు కారణమైంది. ‘‘కాశ్మీర్లో హిందువులపై జరిగిన మారణహోమాన్ని చూపించడానికి చెల్లించాల్సిన మూల్యం. అది కూడా హిందూ మెజారిటీ ఉన్న దేశం�
ప్రధాని సూచనలతో మాస్కులు తప్పనిసరిగా వినియోగించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ఎయిమ్స్ సహా మరికొన్ని ఆసుపత్రుల్లో మాస్క్ తప్పనిసరి చేశారు. ఈ విషయమై అటు రాష్ట్రాలను కూడా కేంద్ర ప
గాంధీ భవన్లో ఎన్ఎస్యూఐ విద్యార్థి నేతలతో అనిల్ కుమార్ వాగ్వాదానికి దిగారు. ఈ తరుణంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎన్ఎస్యూఐ నేతలు.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డినే తిడతావా అంటూ అనిల్ కుమార్పై దాడికి దిగారు. ఈ ఘటనపై దిగ్విజయ్ తీవ్ర అసంతృ
మిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జిల్లా సెందరై సమీపంలోని ఇడయకురిచ్చి గ్రామానికి చెందిన పురల్చీతమిళ్ (27) అనే వ్యక్తిని ఇటీవల చైనా స్నాచింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై అరియలూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే 11 దొంగతనం కే�
చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని మేము అనుకుంటున్నాం. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి అగ్గిరాజేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం బలహీనంగా ఉండడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. చర్చలకు స్వాగతించి, తొందరగా పరిష్కారం చూపితే సరే సరి. లేదంటే మ
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానాన్ని ఆరేళ్ల తర్వాత డిసెంబర్ 7న అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్లో ఉంచింది. తీర్పును రిజర్వ్ చేస్తూ, 2016 నోట్ల రద్దు విధానానికి సంబంధించిన అన్ని సంబంధిత పత్రాలు, రికార్డులను సమర్పించాలని కేంద్రంతో పాటు ఆర్బిఐని �