Home » Author »tony bekkal
దేశ రాజధాని ఢిల్లీలో ఓ అరాచకం జరిగింది. తన వద్ద చదువుతున్న విద్యార్థినిపై టీచర్ దారుణానికి పాల్పడింది. 5వ తరగతి చదువుతున్న పసిపాపై కత్తర్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చడమే కాకుండా, ఆ బాలికను మొదటి అంతస్తులోని బాల్కనీ నుంచి కిందకు విసిరేసింద�
అవతార్ సినిమా 2009లో విడుదలైంది. ఈ సినిమాతో ప్రపంచ సినిమా మరో మైలు రాయి చేరుకున్నట్టైంది. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ అవతార్ తుడిచి పెట్టేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఒకరకంగా చెప్పాలంటే, హాలీవుడ్ సినీ పరిశ్రమను అవతార్కి ముం�
వాస్తవానికి ఈ క్షిపణి పాతదే. 2012 సంవత్సరంలోనే మొదటిసారి పరీక్షించారు. అప్పుడే ఇది విజయవంతం అయింది. అయితే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ ప్రాంతంలో ప్రస్తుతం చైనాతో తగాదా నేపథ్యంలో మరోసారి పరీక్షించారు. సూదుర లక్ష్యాలను చేధించే క్షిపణి
ఆమె మాట్లాడుతూ ‘‘బెంగాల్ చాలా ప్రత్యేకమైన ప్రాంతం. మానవత్వంలోనైనా, పోరాటంలోనైనా ముందుంటుంది. భిన్నత్వంలో ఏకత్వంతో కలిసి పోవడంలోనైనా, విధ్వేష శక్తులతో పోరాడటంలోనైనా బెంగాలీలు ముందుంటారు. బెంగాల్ ఎవరికీ తలవంచదు. ఎవరినీ భిక్ష అడగదు. ఎప్పుడూ
భారత్ జోడో యాత్రంలో భాగంగా ప్రస్తుతం రాహుల్ రాజస్తాన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గురువారం దౌసా జిల్లాలోని బగ్డి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఆర్ఎస్ఎస్లోకి మహిళల్ని అనుమించరు. ఎందుకు మహిళల్ని అణచివేసేదే వారు. ఆర�
తొలుత హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, అటు పిమ్మట కేబినెట్ కూర్చు చేపట్టనున్నట్లు ఆయన హింట్స్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడికి మంత్రి పదవిపై ఆయన స్పందిస్తూ ‘‘అతడు యువకుడు. కచ్చితంగా అతడి గురించి ఆలోచిస్తాం.
లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాల్సిన అవసరం ఉంది. 1951, 1952, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయి. 1968, 1969లో పలు అసెంబ్లీలు నిర్ణీత గడువు కంటే ముందే రద్దుకావడంతో జమిలి ఎన్నికలకు అంతరాయం కలిగింది. విడివిడిగా ఎన్నికల నిర్వహణతో బడ్జ�
సమాచారం అందుకున్న సూరత్ పోలీసులు, విషయమేంటని దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ధరించిన టీ-షర్టు నుంచి వారికి ప్రధాన ఆధారం లభించింది. పోలీసులు సీసీ కెమెరాల సాయంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఆరా తీశారు. అనంతరం నిందితులను భువనేశ్వర్ వ�
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరమే నీరవ్ మోదీ భారతదేశం వదిలి పారిపోయారు. 13,000 కోట్ల పీఎన్బీ కుంభకోణంలో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడు. 7,000 కోట్ల రూపాయల విలువైన పీఎన్బీని మోసం చేయడం, మనీలాండరింగ్, సాక్ష్యాలను ధ్వం
ఇద్దరు యువకులకు 10 రూపాయల కారణంగా ఏర్పడిన గొడవ కాస్త.. అందులో ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్లింది. డ్రగ్స్కు అలవాటు పడ్డ స్నేహితుల దుర్మార్గం ఇది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో జరిగిందీ దారుణం. డ్రగ్స్ తీసుకోవడానికి స్నేహితుడిని 10 రూప�
ఇది చాలా పెద్ద సమస్య. ఉన్నత మధ్యతరగతి వారు మహమ్మారి సమయంలో పని చేయగలిగినందున వారు కొంత లాభపడ్డారు. అయితే నట్టేట మునిగింది పేదలే. పేదలు కర్మాగారాల్లో ఎక్కువగా పని చేస్తారు. రోజూ కూలీలు. కర్మాగారాలు మూసేయడం, పనులు ఆపివేయడం వల్ల వారు ఉపాధి పూర్త
తూర్పు లడఖ్లోని రించెన్ లాలో ఆగస్ట్ 2020 న జరిగిన అనంతరం రెండు సైన్యాల మధ్య ఇది మొదటి భౌతిక ఘర్షణ. దీనపై గౌరవనీయమైన రక్షణ మంత్రి ఒక ప్రకటన ఇస్తే, అడగవలసిన కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి: ఈ ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి? మొదట గాల్వాన్, ఇప్పుడు యాంగ్ట్స�
స్పామ్, స్కామ్ కాల్స్ ద్వారా జరిగే మోసాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ట్రూకాలర్ ఫ్యామిలీ ప్లాన్ సబ్స్క్రిప్షన్ ద్వారా యూజర్లు తమ కుటుంబసభ్యులు, స్నేహితులకు సైబర్ మోసాల నుంచి భద్రత కల్పించవచ్చని కంపెనీ పేర్కొంది. గత నెలలో ట్రూకాల్�
రాష్ట్రంలో వైకాపా విధానాల వల్ల యావత్తు రాష్ట్రం ఇదేం ఖర్మ అని ఆవేదన చెందుతోందని అన్నారు. 13వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, జగన్ విధానాలతో అటు రాష్ట్రం, ఇటు వ్యక్తిగతంగా ప్రజలు అప్పుల పాలయ్�
ముఖ్యమంత్రి కేసీఆర్ది కిసాన్ సర్కార్ కాదని.. లిక్కర్ సర్కార్ అని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణనే తీసేసి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. కేటీఆర్ను సీఎం చేసేందుకే కేసీఆర్ ప్రయత్నం చే
ఈ విషయమై రైల్వే మంత్రి మాట్లాడుతూ ''గత ఏడాది ప్రయాణికుల సేవల కోసం 59 వేల కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చాము. ఇది పలు రాష్ట్రాల బట్జెట్ కంటే కూడా ఎక్కువ. పెన్షన్లు, వేతన బిల్లులు చాలా ఎక్కువగా ఉన్నాయి'' అని అన్నారు. రైల్వేల వార్షిక పెన్షన్ బిల్లు 60,000 కోట్�
అమ్మాయిలు తమకు నచ్చనిదాన్ని భరించడానికి ఇష్టపడడం లేదు. సందర్భం ఏదైనా ముఖం మీదే తాడోపేడో తేల్చుకుంటున్నారు. అది పెళ్లి స్టేజ్ అయినా సరే. కొద్ది రోజుల క్రితం వరుడు విగ్గు పెట్టుకున్నాడని తెలిసి వధువు పీటల మీద ఉన్న పెళ్లిని రద్దు చేసుకుంది. మర
60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీలో నేషనల్ పీపుల్స్ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక యూడీపీకి 8 మంది, పీడీఎఫ్ నలుగురు, హెచ్ఎస్పీడపీ ఇద్దరు, స్వతంత్రులు ఆరుగురు సహా బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలతో ప్రభుత్వం కొనసాగుతోంది. ఇక విపక్షంలో ఆల్ ఇండ�
పఠాన్ సినిమాలో నటి దీపిక పదుకొనె తుక్డే తుక్డే గ్యాంగ్కు మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆమె దుస్తులు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. అలాగే పాటను డర్టీ మైండ్సెట్తో తెరకెక్కించారు. పాటలోని సీన్లు, కాస్ట్యూమ్స్ సరి చేయాలి. అలా చేయకపోతే మధ�
హిందూ అమ్మాయిలు, ముస్లిం అబ్బాయిల మధ్య ప్రేమాయణం కొనసాగుతోందనే గాసిప్పులు యూనివర్సిటీలో చక్కర్లు కొట్టాయి. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం.. విద్యార్థులు మొబైల్ ఫోన్లు లాక్కుని తనిఖీ చేపట్టింది. వారి బ్యాగులు, ఇతర సామాన్లను సైతం తనిఖీ చేసింది