Home » Author »tony bekkal
ఈ ఎన్నికల్లో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. మొత్తం 250 వార్డులకు గాను ఆప్ 134 వార్డుల్లో విజయం సాధించింది. బీజేపీ 104 స్థానాలు గెలుచుకుంది. వాస్తవానికి ఢిల్లీ మున్సిపాలిటీని ఆప్ 15 ఏళ్లుగా పాలిస్తోంది. బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మ�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కనీవినీ ఎరుగని మెజారిటీతో గెలిచింది. మొత్తం 182 స్థానాల్లో 156 స్థానాలను కమల పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 17 స్థానాల వద్దే ఆగిపోయింది. ఓట్ల శాతం విషయంలో కూడా కాంగ్రెస్ బాగా వెనకబడింది. బీజ
ఇది జరిగిన నాలుగైదు రోజులకు ఇద్దరు నేతలు అభివాదం చేస్తూ కనిపించారు. అనంతరం గెహ్లాట్ ఎలాంటి వ్యతిరేక, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా తాజా ఇంటర్వ్యూలో రాజకీయాల్లో అలాంటివి జరుగుతుంటాయంటూ వ్యాఖ్యానించడం వెనుక ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింద�
ఈరోజు ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు మహారాష్ట్ర అభివృద్ధికి కొత్త దిక్సూచీని ఏర్పరిచాయి. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలపై సమగ్ర దృష్టిని అందిస్తాయి. మహారాష్ట్ర, కేంద్రంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎంత వేగంగా పని చేస్తుందో చ
హిందూ వారసత్వ చట్టంలోని నిబంధనలు గిరిజన మహిళలకు వర్తించకపోవడాన్ని పరిశీలించి, అవసరమైతే తగిన సవరణలు చేయడం గురించి ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. భారత రాజ్యాంగంలోని అధికరణలు 14, 21 ప్రకారం భారతీయులకు హామీగా లభించిన సమానత్వ హక్కు�
రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతుండడంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం వేడెక్కింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన జరిగిన అనంతరం 1957లో ఈ వివాదం తలెత్తింది. మరాఠీ మాట్లాడే జనాభా గణనీయమైన సం
ఎస్సీ, ఎస్టీలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే వారిని ఒక చోటుకు చేర్చడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఎస్సీల్లో 101 ఉప కులాలు, ఎస్టీల్లో 52 ఉప కులాలు ఉన్నాయి. వారందరినీ ఒక తాటిపైకి తీసుకు వస్తాం. అందరి సమస్యలు ఒక్కటే. ఒక్కటిగ�
రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న సుఖు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా శనవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన నదౌన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి
ముస్లిం వ్యక్తుల భార్యలకు ఆస్తిలో అన్ని హక్కులు ఉంటయని, రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా వర్తిస్తాయని ఓవైసీ అన్నారు. ఒకవైపు యూనిఫాం సివిల్ కోడ్ గురించి మాట్లాడుతూనే మరొక వైపు లవ్ జిహాద్ అంటూ దాడులు చేస్తున్నారని, ఏదైనా ఒక స్టాండ్ మీద ఎందుక�
ఈ విషయంలో మా(ఇండియా) అభిప్రాయాలేంటనేది అందరికీ తెలుసు. కానీ ఉగ్రవాదాన్ని ఎగదోసే హక్కు ఏ దేశానికి ఉంటుందన్నా మేము ఒప్పుకోము. మనం దీన్ని అడ్డుకోకపోతే, మరిన్ని దారుణాలు జరుగుతాయి. కాబట్టి పాక్పై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలి. ఉగ్రవాద బా�
సీనియర్ ఎలక్షన్ సూపర్వైజర్ భూపేష్ బాఘేల్, ఇంచార్జీ రాజీవ్ శుక్లా, భూపేంద్ర సింగ్ హూడా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని హైకమాండుకు పంపింది. ఆ ప్రతిపాదనను పరిశీలించిన అనంతరం సుఖ్వీందర్ పేరును హైకమాండ్ ఫైనల్ చేసిన�
వారం క్రితం ఇదే పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. పోలీసులకు, బీఎన్పీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఒక వ్యక్తి మరణించాడు. అనంతరం బీఎన్పీ జనరల్ సెక్రెటరీ మిర్జా ఫఖ్రుల్ సహా 1,000 మందిపై పోలీసులు కేసులు నమో�
అరవింద్ కేజ్రీవాల్ ఏజెంట్ శిఖా జార్జ్ అనే వ్యక్తి బీజేపీ కౌన్సిలర్లను సంప్రదించి తమవైపుకు రమ్మని చెప్పారని పూనావాలా ఆరోపించారు. ఢిల్లీలో శినవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ‘‘బీజేపీ కౌన్సిలర్ మోనికా పంత్ను శిఖా జార్జ్
ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరమే తదుపరి ముఖ్యమంత్రి పటేలేనని నరేంద్రమోదీ ప్రకటించారు. వాస్తవానికి రాష్ట్రంలోని ఎమ్మెల్యేల ఎంపిక నామమాత్రమే. ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించేది పార్టీ అధిష్టానమే అన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎంపిక అన�
ఇక రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి మహ్మద్ అసిమ్ రాజాపై భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆకాశ్ సక్సేనా 34 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వాస్తవానికి ఈ స్థానం ఎస్పీకి చాలా కీలకం. ఆ పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్, ఆయన కుటుంబ�
నడ్డా స్వస్థలం అయిన బిలాస్పూర్లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను అతి స్వల్ప మెజారిటీతో బీజేపీ గెలుచుకుంది. దీంతో ఆయనకు కాస్త ఊరట లభించింది. ఇక హమిర్పూర్లోని ఐదు స్థానాల్లో బీజేపీ ఓడటంపై పార్టీ కార్యకర్తలు అనురాగ్ ఠాకూర్పై తీవ్ర స్థా�
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయించనుంది. ఈ విషయమై రాష్ట్ర రాజధాని షిమ్లాలోని రాజీవ్ భవన్లో సాయంత్రం 3:00 గంటలకు తాజాగా గెలిచిన ఎమ్మెల్యేలతో పార్టీ నేతలు లెజిస్లేచర్ సమావేశం నిర్వహించనున్నారు. సీనియర్ ఎలక్షన్ స�
వాస్తవానికి రాష్ట్రంలో మహిళా ఓటర్లు 49 శాతం ఉన్నారు. 1998 నుంచి రాష్ట్రంలో మహిళా ఎక్కువగా ఉండేవారు. ఐదేళ్ల క్రితం వరకు వారే ఎక్కువ. అంతే కాకుండా, పోలింగులో పాల్గొనే వారిలో కూడా మహిళలే అత్యధికులు. గత ఎన్నికల్లో కూడా మగవారు 70.58 శాతం తమ ఓటు హక్కును వి�
దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందిస్తూ సదరు విద్యార్థుల్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయమై కాలేజీ నుంచి ఒక ప్రకటన విడుదలైంది. అందులో ‘‘సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో ప్రకారం మా కాలేజీ ఈవెంటులో కొంత మంది విద్యార్థుల�
పోమువా ముస్లింలు అంటే బెంగాలీ మాట్లాడే ముస్లింలు. ప్రత్యేకంగా చెప్పాలంటూ తూర్పు బంగ్లాదేశ్ నుంచి అస్సాం వచ్చిన ముస్లింలను పోమువా ముస్లింలు అంటారు. భూమి ఉన్నంతగా పిల్లల్ని కనాలని బద్రుద్దీన్ లాంటి నేతలు మాట్లాడటం సరికాదని, భూమితో స్త్రీల �