Home » Author »tony bekkal
అధికారి సానుకూలంగా సమాధానం ఇచ్చి కోర్టు నుంచి బయటికి వెళ్తుండగా, అదే జడ్జీ మరోసారి కలుగజేసుకుని "సమాజ్ గయే నామ్ సే (పేరు చూస్తే అర్థమైంది)" అని అన్నారు. భారతి బయటకు వెళ్తుండగా కొంతమంది న్యాయవాదులు నవ్వుతూ ఎగతాళి చేశారు. "అబ్ తో హుజూర్ సమజియేగా
250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఏకంగా 134 వార్డుల్లో విజయం సాధించించి ఢిల్లీ మున్సిపల్ కోటపై మొదటిసారి చీపురు జెండా ఎగరవేసింది. �
ప్రపంచంలో అత్యంత తక్కువ సంతానోత్పత్తి రేటు నమోదు అవుతున్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. పెళ్లి వయసుకు వచ్చిన వాళ్లు, కుటుంబ జీవనానికి దూరంగా ఉండడమే దీనికి ప్రధాన కారణమని సర్వేలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో సంతనోత్పత్తి మరింత తగ్గే అవకాశం
చాలా కాలానికి కాని చైనాలో ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆందోళన రాలేదు. కానీ ఇంతకు తెగించి ఆందోళన చేస్తే ఏం లాభం..? కొవిడ్-19 ఆంక్షలపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోగా, వాటిని మరింత కఠినం చేసింది. వాస్తవానికి ఈ విషయమై ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గినట్టే కనిప
తాజా ఎన్నికల్లో దాన్ని అధిగమించి ఢిల్లీ మున్సిపాలిటీపై చీపురు గుర్తు జెండాను ఎగురవేసింది. ఇక ఢిల్లీలో బీజేపీని సంపూర్ణంగా నిలువరించడానికి లోక్సభ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లో ఏడింటినీ బీజేపీనే గెలుస్తూ వస్తో
గెహ్లాట్, పైలట్ వివాదం ఈనాటిది కాదు. 2018లో రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం నాటి నుంచి బహిరంగ చర్చలో ఉంది. ఈ విబేధాల కారణంగానే అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పైలట్.. సీఎం గెహ్లాట్ పైనే తిరుగుబాటుకు దిగారు. దీంతో ఆయన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రా
ఈ-కమిటీ చైర్మన్ పదవి నుంచి తాను వైదొలగే లోపు నూతన ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ను ఆయన ఇప్పటికే అభ్యర్థించారట. కాగా, ఈ విషయమై మరోసారి సీజేఐ సహా కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిని కలిసి చర్చించనున్
డిసెంబర్ 7 నుంచి 29 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం కొత్తగా 16 బిల్లులను ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాజ్యాంగ సంస్థలను మోదీ ప్రభుత్వం బలహీనం చేస్తోందని ఆరోపిస్తోన్న కాంగ్రెస్.. దేశ ఆర్థిక పరి
జర్మనీ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి అన్నాలేనా బేర్బాక్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. ఆమె నేతృత్వంలోని బృందం.. తాజాగా దిల్లీలోని నిర్వాచన్ సదన్లో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్తో సమావేశమయ్యింది. ఈ సందర్భంగా దేశంలో ఎన్నికల నిర్వహణ �
ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు, ఆశిష్ మిశ్రాను తప్పించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. రైతులపైకి ఎక్కిన వాహనంలో ఆశిష్ మిశ్రా లేడని తప్పుడు సాక్ష్యాలు చూపించే ప్రయత్నం చేసినప్పటికీ, అవేవీ ఫలించలేదు. మొదట ఆయనకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, �
వార్దా రోడ్డులో నిర్మించిన డబుల్ డెక్కర్ వయడక్ట్ సుమారు 3.14 కిలోమీటర్ల మేర ఉంటుంది. కాగా, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చిన ధ్రువ పత్రాన్ని నాగ్పూర్ మెట్రో భవన్లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర మెట్రో ఎండీ బ్రిజేష్ దీక�
జమ్మూ కశ్మీర్ ప్రాంతంలోని కశ్మీరీ పండిట్లను రాజకీయాల కోసం వాడుకోవడం తప్పితే వారిని పట్టించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ. మంగళవారం ఆమె శ్రీనగర్లో నిర్వహించిన ఓ కార్య�
అద్వానీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషీ, బాల్ థాకరే తదితరులపై ఆరోపణలను 2001లో ప్రత్యేక సీబీఐ కోర్టు ఉపసంహరించింది. లిబర్హాన్ కమిషన్ 17 ఏళ్ళ పాటు దర్యాప్తు చేసిన తర్వాత తన నివేదికను 2009లో సమర్పించింది. అటల్ బిహారీ వాజ్పాయి, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర
ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ కలయికలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మంత్రి వర్గ విస్తరణలో జాప్యం జరుగుతోంది. తొలుత ప్రభుత్వం ఏర్పడ్డ చాలా రోజులకు మంత్రివర్గ విస్తరణ చేశారు. అయితే అది పూర్తి స్థాయిలో జరగలేదు. రెండవ విడతలో మళ్లీ మంత్రివ�
ఆయా గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా పడకేసిందట. రోడ్లు లేవు, పాఠశాలలు సరిగా లేవు, వైద్య సదుపాయం ఊసే లేదు. దీంతో తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వేరే రాష్ట్రంలో అయినా కలిపేస్తే తమ గ్రామాల్లో ఏమైనా మార్పులు రావొచ్చని ఆయా గ్రామస్తులు అంటున్నా
జీటీ రోడ్డును ఆక్రమించుకుని దుకాణాలు పెట్టుకున్నారంటూ అక్కడికి చేరుకున్న పోలీసులు ఇర్ఫాన్ కూరగాయలు, కాంటా, ఇతర సామాన్లను రైల్వే ట్రాక్ పైకి విసిరేశారు. దీంతో ట్రాక్పైకి పరిగెట్టిన ఇర్ఫాన్ వాటిని ఏరుకుంటుండగా వేగంగా వచ్చిన రైలు అతడిని ఢ�
11 మందికి విధించిన మరణ శిక్షను గుజరాత్ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చిందని కోర్టుకు తెలిపారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ రైలు దహనంపై దోషుల వ్యక్తిగత పాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలపాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదే�
సూరత్, రాజ్కోట్, జాంనగర్ ప్రాంతాల్లో అతి తక్కువ ఓటింగ్ నమోదు అయింది. మొదటి దశ పోలింగ్ ఈ ప్రాంతాల్లో జరిగింది. కేవలం 63.3 శాతం మాత్రమే ఓటింగ్ నమోదు అయింది’’ అని తెలిపింది. వాస్తవానికి 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో 66.75 శాతం పోలింగ్ న�
కశ్మీర్ ఫైల్స్ సినిమాపై నడవ్ లాపిడ్ స్పందిస్తూ ‘ఈ సినిమా చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది కేవలం ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం’’ అని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, నటుడు అనుపమ్ ఖ
గురువారం జేఎన్యూలోని గోడలపై “బ్రాహ్మణులు క్యాంపస్ను విడిచిపెట్టండి”, “మా రక్తం ఉంటుంది”, “బ్రాహ్మణులు భారత్ను వదిలి పెట్టండి”, “బ్రాహ్మిన్-బనియాలానా, మేము మీ కోసం వస్తున్నాము! మీమీద ప్రతీకారం తీర్చుకుంటాము” అనే నినాదాలు కనిపించాయి. అల�