Home » Author »tony bekkal
వేలాది మంది కార్యకర్తలు పార్టీ జెండాలు చేతబూని డప్పుచప్పుళ్ల మధ్య పండగలా తరలివస్తున్న ఈ ర్యాలీ.. బీజేపీకి అతిపెద్ద కార్యక్రమం. ప్రధాని ర్యాలీ నిర్వహించే రోడ్డు వెంట పూలు అలంకరించారు. సవ్ వాహనంలో నిల్చున్న మోదీ.. రోడ్డుకు పక్కన ఉన్న జనసమూహాన
ఆ చిన్నారి ఆ పాఠశాలలో 4వ తరగతిలో చేరాడు. అప్పటి నుంచి వాటర్ ట్యాంకు కడగడం, టాయిలెట్లు కడగడం లాంటివి చేస్తున్నాడట. తనతో పాటు మరికొంత మంది ఎస్పీ పిల్లలతో ఈ పని చేపిస్తున్నారట ఆ పాఠశాల ప్రిన్సిపాల్. ఇలాంటి పనుల కారణంగా చాలా మంది పిల్లల చేతులపై బొ�
సౌరబ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ‘‘గ్రామాల్లో నివసించే పురుషులందరినీ మద్యానికి బానిసలుగా ఆప్ అధికార ప్రతినిధి పేర్కొనడం విస్మయకరం. ఎన్నికల మూడ్ హోలీ, దీపావళి లాంటిదని.. మద్యం తాగడం వల్లే మగవారు సెట్ అయ్యారని ఆయన
మహారాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి, టెక్స్టైల్ అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చంద్రకాంత్ పాటిల్, ఎక్సైజ్ మంత్రి షంబూరాజ్ దేశాయి, ఎంపీ ధైర్యషీల్ మానెలో కూడిన బృందం బెళగావిలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాల్లో పర్యటించనుంది. ప్రతినిధి బృందం ష�
గుజరాత్ నాకిచ్చిన బలం కాంగ్రెస్ పార్టీని చాలా బాధపెట్టింది. ఒక కాంగ్రెస్ నేత ఇక్కడికి వచ్చి నా సామర్థ్యం ఏంటో చూస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇంకా ఎవరెవరో ఏవేవో అన్నారు. నన్ను ఇంకా తిట్టించడానికి, ఇంకా ఇబ్బంది పెట్టడానికి ఖర్గేను ఇక్కడికి �
వారు అక్కడి నుంచి వెళ్లేందుకు ససేమిరా అనడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు లాఠీ చార్జ్ చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. కాగా, రైతులపై లాఠీ చార్జ్ చేయడాన్ని విపక్షాలు ముక్త కంఠంతో ఖండించాయి. లాఠీచార్జి దురదష్టకరమని, ఆప్ వంచనకు
ఈ విషయమై కర్ణాటక ప్రైమరీ, సకండరీ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.శశికుమార్ మాట్లాడుతూ ‘‘ఒక విద్యార్థి బ్యాగులో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు (ఐ పిల్) లభించాయి. మరొక విద్యార్థి బ్యాగులోని వాటర్ బాటిలులో మధ్యం �
మాతృభాషలో విద్యాభ్యాసం సులువు. దేశంలోని ప్రతిభావంతులు ఉన్నత విద్యలో చేరేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నేడు మన దేశంలోని 5 శాతం ప్రతిభను మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్నాం. హిందీ లేదా ప్రాంతీయ భాషల్లో విద్యా బోధన జరిగితే, నూటికి నూరు శాతం ప్రత�
ఈ దాడిపై ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేయలేదు. అయితే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్కు చెందిన ఒక ఆఫ్గన్ అనుబంధ సంస్థ 2021 ఆగస్టులో తాలిబన్ అధికారం చేపట్టినప్పటి నుండి హింసాత్మక చర్యలకు పాల్పడుతోంది. ఐసిస్ ప్రత్యేకించి ఆఫ్గనిస్తా�
చైనా ప్రభుత్వ విధానాలను జాక్ మా బహిరంగంగా వ్యతిరేకించారు. చైనా నియంత్రణలో పని చేసే ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు సరిగా లేదని, బ్యాంకింగ్ను నియంత్రించే సంస్థలు కూడా అసమర్ధంగా ఉన్నాయని జాక్ మా ఆరోపించారు. అంతే జాక్ మాను ప్రభుత్వం టార్గెట్ చ�
బీహార్లోని సోనేపూర్లో జరుగుతున్న ఫెయిర్ (మేళా)కి ఒక వ్యక్తి తన గర్ల్ఫ్రెండ్తో వచ్చాడు. అదే మేళాకి అతడి నలుగురు గర్ల్ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అనుకొని వచ్చారో, లేదంటే అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ. వీరంతా ఒక్కసారిగా ఎదురు పడ్డారు. ఇక �
యుద్ధమే భయంకరమైంది. అలాంటి ఈ యుద్ధంలో ఎదుటి వారిపై ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం లైంగిక హింసలకు పాల్పడటం మరింత క్రూరమైంది. చాలా సందర్భాల్లో ఇలా జరుగుతూ వస్తున్నాయి. అయితే భయంతో బాధితులు ఈ విషయాన్ని బయటికి వెల్లడించలేకపోతున్నారు. ప్రస్తు�
తాజాగా పీటీఐకి అమిత్ షా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆప్ పోటీపై స్పందిస్తూ ‘‘ప్రతి పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. అయితే ఆ పార్టీని ఆదరించాలా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆప్ అనేది గుజరాత్ ప్రజల మనస్సుల్లో లేనే లే�
డిబిటి వంటి వ్యవస్థలు లీకేజీలను ఆపడం ద్వారా కేంద్ర ప్రభుత్వం 2,00,000 కోట్ల రూపాయల్ని ఆదా చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దత్తోపంత్ తెంగడి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మంగళవారం నిర్వహించిన '21వ శతాబ్దపు గ్లోబల్ సినారియోల�
ఎలక్ట్రానిక్ మీడియా గురించి తెలిసిన వారికి ప్రణయ్ రాయ్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుదీర్ఘ కాలం పాటు మీడియా రంగంలో ఉన్న ఆయన.. ఎంతో మంది గర్వించదగ్గ జర్నలిస్టుల ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషించారు. కాగా, ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ రాజీన
ఈ పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం, దోషుల విడుదల విషయంలో గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి విచారించొచ్చా లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్లలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ సమయంలో ఆమె ఐదు నెల�
ఒక్కసారిగా ఇంతటి విచిత్రమైన పరిణామాల్ని చూసిన రాజకీయం పండితులకు ఇదేమి పరిణామమో తేల్చడానికి అంతు చిక్కడం లేదు. పైగా మూడు రోజుల క్రితమే ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ సచిన్ పైలట్ను పలుమార్లు ద్రోహి అంటూ అశోక్ గెహ్లాట్ తీవ్ర స్థాయిలో విరు
ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, రోగి ఆదివారం రాత్రి సుమారు 3 గంటలకు ఎన్ఆర్ఎస్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చేరాడని తెలిసింది. వైద్యులు అతడిని పరీక్షించి 30 సెంటీమీటర్ల పొడవున్న 150 ఏళ్ల నాటి త్రిశూలం నాటి త్రిషూలం మెడలో ఇరుక్కుపోయ
పోలీసుల దాడిలో దొరకని రౌడీ షీటర్ బీజేపీ నేతల వద్ద దర్శనమిచ్చాడంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. గతంలో బెట్టింగులకు, నేరాలకు పాల్పడినవారు నేడు బీజేపీలో చేరి మోదీ నుంచి స్ఫూర్తి పొందుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి �
దీంతో చెట్టును నరికివేయకుండా చుట్టూ ఇంటిని ఎందుకు నిర్మించకూడదని కుటుంబసభ్యులతో కలిసి నిర్ణయం తీసుకున్నారు అరిందం. అనంతరం ఇల్లు కట్టే తాపీ మేస్త్రీకి తమ తంతంగం మొత్తం వివరించానే. చుట్టుపక్కల వారికి తెలియడంతో చెట్టు నరికిన తర్వాతే ఇల్లు �