Home » Author »tony bekkal
దేశంలో శాంతిని సామరస్యాన్ని నెలకొల్పడానికి మా నాయకుల్ని కూడా కోల్పోయాము. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ.. వీరిద్దరూ దేశానికి ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు ఉగ్రవాదుల చేతిలో చనిపోయారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ వారు ప్రాణత్యాగం చేశారు. ద�
ఈ విషయమై తూత్తుకుడిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎంపీ కనిమొళి మాట్లాడుతూ, ఆన్లైన్ రమ్మీ నిషేధానికి గవర్నర్ ఎందుకంత జాప్యం చేస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. ఈ క్రీడకు యువత బానిసలవుతున్నారని, డబ్బులు కోల్పోయి బలవన్మరణానికి పాల్పడ�
మధ్య థాయిలాండ్లోని ఫెట్చాబున్ రాష్ట్రం, బంగ్ సామ్ ఫాన్ అనే జిల్లాలోని ఒక ఆలయంలో ఉన్న ఒక మఠాధిపతి సహా నలుగురు సన్యాసులపై సోమవారం డ్రగ్స్ పరీక్ష చేశారు. ఈ పరీక్షలో మెథాంఫేటమిన్ పాజిటివ్ అని తేలినట్లు బంగ్ సామ్ ఫాన్ జిల్లా అధికారి బూన్లెర్�
జుట్టు తినడం ప్రాణాంతకంగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2017లో బ్రిటన్లోని 16 ఏళ్ల యువతి తన కడుపులో హెయిర్బాల్ కారణంగా అనారోగ్యానికి గురై హఠాత్తుగా మరణించింది. వారి స్వంత వెంట్రుకలను తినే అలవాటు ఉన్న వారు తరచుగా రాపుంజెల్ సిండ్రోమ్తో బాధపడ
మునీర్ ఇంతకుముందు ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్లో పనిచేశారు. 2017 ప్రారంభంలో మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమితులయ్యారు. 2018 అక్టోబర్లో ఐఎస్ఐ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అప్పటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ 8 నెలల్లోనే ఆయన్ను ఐఎస్ఐ చ
నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కాదు, ఆయన ప్రచార మంత్రి. బహుశా ఆయనను ఎన్నికల ప్రచార మంత్రిగా నియమించాలి. ఎందుకంటే, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీ కనిపిస్తారు. కార్పొరేషన్ ఎన్నికల నుంచి ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు.. ఇలా ప్రతి ఎన్నికలో మోద�
సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా 1-2తో ఓడిపోయింది. వాస్తవానికి అంత పెద్ద టీం అయిన అర్జెంటీనా.. సౌది చేతిలో పరాభవం పాలవ్వడం చాలా మందినిక షాక్కు గురి చేసింది. అయితే మెక్సికోపై అద్భుతంగా పునరాగమనం చేసింది. నవంబర్ 26న లుసైల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్
కాంగ్రెస్ పార్టీ లాగ కాకుండా ఉగ్రవాదం విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తున్నామని మోదీ అన్నారు. ప్రస్తుతం ఉగ్రవాదులు సరిహద్దులు దాటాలంటే జంకుతున్నారని అన్నారు. 25 ఏళ్లలోపు యువతకు కర్ఫ్యూ ఏంటో కూడా తెలియదని, బాంబు దాడుల నుంచి వారిని కాపాడుకోగల�
వారి బుద్ధి మారితేనా.. నానాటికీ ఇంకా పెరిగి పెద్దదయింది. ఇది ఎంత వరకు వెళ్లిందంటే, క్లాస్ రూంలో ఆమెకు ‘ఐ లవ్ యూ జాన్’ అంటూ, అసభ్యమైన పదజాలంతో ఏవేవో వ్యాఖ్యానిస్తూ.. దీన్నంతటినీ వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరింత వికృతంగా ప్ర
చరైడియో జిల్లాలోని బటావు ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రం ఆరోగ్య సిబ్బంది ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను పంపిణీ చేశారు. తొలుత ఖేరనిపత్తర్ లోయర్ ప్రైమరీ స్కూల్లో 75 మంది విద్యార్థులకు ఇచ్చారు. అనంతరం నిమలియా లోయర్ ప్రైమరీ స్కూల్లో 26 మందికి ఈ మాత్రలన
2019లో ఈ సంస్థను నిషేధించడానికి ముందు వరకూ పలు పాఠశాలల నుంచి నెట్వర్క్ దీనికి ఉండేది. కశ్మీరీ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ మూలసంస్థగా కూడా జమాతేకు పేరుంది. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందనే కారణంగా జమాతేపై నిషేధం వేటు పడింది. �
ఈ నూతన చట్టాన్ని వచ్చె నెల (డిసెంబర్) నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వోలోడిన్ తెలిపారు. కొద్ది సంవత్సరాలుగా దాదాపు సరోగసీ ద్వారా జన్మించిన 45,000 మంది పిల్లలు విదేశాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. ఇది పిల్లల అక్రమ రవాణా కిందకు వస్త
1978లో చైనా జీడీపీ ఇండియా జీడీపీ కంటే తక్కువగా ఉంది. కానీ నేడు పరిస్థితి అలా లేదు. మన దేశం కంటే చైనాది నాలుగు రెట్లు ఎక్కువ జీడీపీ ఉంది. వాళ్లు ఒకే బిడ్డ విధానంతో వారి జనాభాను 60 కోట్లకు కుదించే ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారు. మనం కూడా జనాభా నియంత
బస్టాప్ కాంట్రవర్సీకి వెళ్లొద్దని నేను అనుకుంటున్నాను. మైసూలో నేను 12 బస్టాపులు నిర్మించాను. కానీ ఒక బస్టాప్ మీద మత ప్రభావం కనిపించేలా ఉందని అనిపించింది. అందుకే అలా కనిపించకుండా నా తప్పును నేనే సవరించుకున్నాను. పెద్దల సలహా ప్రకారమే నేను ఈ ని�
సీఏఏ ప్రకారం.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులకు దేశంలో పౌరసత్వం లభిస్తుంది. ముస్లిం అనే పేరు ఇక్కడ ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతే ఈ చట్టం ప్రకారం ముస్లింలకు పౌరసత్వం ఇవ్వమన
ఎనిమిది మంది కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తున్నారట. రూం క్లీనింగ్, బెడ్ సర్దడం, బయటి నుంచి ఆహారం తీసుకురావడం, మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం, పళ్లు తీసుకురావడం, బట్టలు శుభ్రం చేయడం లాంటి పనుల కోసం ఈ ఎనిమిది ఉన్నారట. ఇక ఇద్దరు సూపర్ వైజర్లట. ఈ విషయా�
UP Police Tweet: ట్విట్టర్ను సొంతం చేసుకున్న అనంతరం నాటి నుంచి తన ట్వీట్లతో మరింత ఆసక్తి రేపుతున్నారు ఎలాన్ మస్క్. ఏదో ఒక సంచలన ప్రకటనలతో, కాంట్రవర్సీ వ్యాఖ్యలతో తరుచూ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. అందరికీ సెటైర్లు వేస్తూ హడావుడి చేస్తున్న మస్�
ఫోన్ వినియోగాన్ని నియంత్రించడానికి మీ స్క్రీన్ను ఎంత సమయం ఆన్ చేసి ఉంచారో గమనించడం ముఖ్యం. మామూలుగా స్క్రీన్పై ఎంత సమయం గడుపుతున్నారో ఏ ఏ యాప్లలో ఎక్కువ సమయం గడుపుతున్నారో చెక్ చేసుకోవడం మంచిది. ఈ యాప్లు ఫేస్బుక్, ఇన్గ్రామ్ వంటి సోషల�
అమిత్ షా.. మీరు చెప్పే ఏ విషయాల్ని మేము గుర్తు పెట్టుకోవాలి. గోద్రా అల్లర్లు సృష్టించినవారికి బుద్ధి చెప్పి రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పామని అంటున్నారు. కానీ బిల్కిస్ను దారుణంగా అత్యాచారం చేసిన దోషులను విడుదల చేయాలన్న పాఠం నేర్పారు. �
ఈ ఘటనపై బన్స్వారా సీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఘటన సమాచారం తెలియగానే వెంటనే విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. బాధితుడి కుటుంబీకులను కలిసి, నిర్వాహకుల నిర్లక్ష్యం గురించి వాకబు చేస్తున్నట్టు తెలిపారు. 108 వాహనాన్ని ప్రైవేటు ఏజెన్సీ నడుపుతోందని, అం