Home » Author »tony bekkal
మీకు రోల్ మోడల్ ఎవరు అంటే ఇప్పటికే రోల్ మోడల్గా ఉన్న వారి గురించి మీరు ఆలోచించకండి. మహారాష్ట్రలో కొందరు వ్యక్తులు ఆదర్శవంతులుగా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్నే తీసుకుంటే ఆయన పాత రోల్ మోడల్. బాబాసాహేబ్ అంబేద్కర్ నుంచి నితిన్ గడ్కరి వరకు ఎ
2017లో బీఎంసీకి జరిగిన ఎన్నికల్లో శివసేన అత్యధికంగా 84 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 82 స్థానాలు గెలుచుకుంది. ఆ సమయంలో ఇరు పార్టీలు పొత్తులో ఉన్నాయి. అయితే 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇరు పార్టీలు విడిపోయాయి. దీంతో ఎన్సీపీ, కాంగ�
వాస్తవానికి బజ్వా పదవీ కాలం గతంలోనే ముగిసింది. అయితే ఆయన పదవీ కాలం పలుమార్లు పొడగించారు. అలా మూడు సంవత్సరాల పాటు పొడిగించారు. అయితే నిబంధనల ప్రకారం.. పొడగింపుకు ఆయనకు మరో అవకాశం లేదు. దీంతో ఎట్టకేలకు ఈ నెల 29తో విరమణ తీసుకుంటున్నారు. అనంతరం పాక�
Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొంత మంది విదేశీయులు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుని ఎన్నికల ప్రచారంలో కనిపించారు. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని పొగిడారు. ఈ వీడియోను గు�
ముఖానికి రుమాలు కట్టుకున్న కొందరు వ్యక్తులు (అందులో కొందరికి వారికి కాలేజీ బ్యాగులు ఉన్నాయి) ముగ్గురు వ్యక్తుల్ని గుంపులు గుంపులుగా చుట్టుముట్టి కిరాతకంగా కొట్టారు. రెండు నిమిషాల ఇరవై సెకండ్ల పాటు రికార్డైన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో �
ఈ విషయమై రష్యా అధ్యక్షుడు పుతిన్తో పలుమార్లు ఫోన్లో మాట్లాడిన జర్మన్ ఛాన్స్లర్ స్కోల్జ్.. ఇక ఉక్రెయిన్ను జయించలేమని గ్రహించినప్పుడు పుతిన్ శాంతియుతంగా ఆలోచిస్తారని అన్నారు. ఉక్రెయిన్కు ఆయుధాలు కల్పిస్తూ రష్యాపై భారీ ఆంక్షలు విధిస్త�
వచ్చే నెల 5న ప్రధాని అధ్యక్షతన జరిగే జీ-20 సమావేశానికి సంబంధించి రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరు కావాలని ఈ ఇద్దరు నేతలకు ఆహ్వానం అందింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇద్దరు నాయకులకు ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్లో జరి�
అయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనంగా న్యూయార్క్ నగరంలోని మాన్ హట్టన్ 57వ వీధిలో ఉన్న సెంట్రల్ పార్క్ టవర్ పేరిట ఉంది. ఈ భవనంలో 98 అంతస్తులు ఉన్నాయి. ఈ భవనం ఎత్తు 472 మీటర్లు. అయితే దీన్ని హైపర్ టవర్ అధిగమించనుంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఔషధం.. రక్తం గడ్డకట్టడంలో వచ్చే అరుదైన సమస్యలకు జన్యుపరమైన చికిత్సకు ఉపయోగిస్తారు. ప్రపంచం వ్యాప్తంగా ప్రతి 40 వేల మందిలో ఒకరు ఈ జబ్బు కారణంగా బాదపడుతున్నారు. కాలేయంలో ఉత్పత్తి అయ్యే ఫ్యాక్టర్-9 అనే ప్రొటీన్ లోపం క�
అతి తక్కువగా నాగాలాండ్ రాష్ట్రంలో 6.4 శాతం మంది మహిళలు తమ భర్తల నుంచి భౌతిక, లైంగిక వేధింపుల్ని ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ 8.3 శాతం, గోవా 8.3 శాతంతో ఉన్నాయి. అక్షరాస్యత పరంగా ముందంజలో ఉన్న కేరళలో 9.9 శాతం ఈ వేధింపులు ఉన్నట్లు సర్వే తెల�
స్మశానంలో దెయ్యాలు, ప్రేతాత్మలు వంటి భయాల నేపథ్యంలో ఆయన ఈ వేడుకలు అక్కడ చేసుకున్నారట. ముంబై సమీపంలోని కల్యాణ్కు చెందిన గౌతమ్ మోరె అనే వ్యక్తి అంధాశ్రద్ధ నిర్మూలన్ సమితిలో సభ్యుడు. తరుచూ ఏవేవో కార్యక్రమాలు చేస్తూ సమాజంలోని మూఢనమ్మకాలను తొ
అన్ ఎయిడెడ్ సంస్థలలో రిజర్వేషన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(జి) ప్రకారం ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుంది. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం పొందని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రవేశాలపై తాజా రిజర్వేషన్ చట్టం ఎలాంటి ఒత్తిడి ఉండదు. కేవలం అగ్రవర్ణాల 1
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ ఎక్కువగా నష్టపోయింది. ప్రస్తుతం ఈ దేశం యుద్ధ ఫలితాల్ని అనుభవిస్తోంది. అక్కడి కోట్లాది మంది ప్రజలు కనీస విద్యుత్ సౌకర్యం లేక అల్లాడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ మధ్యే వ
ప్రవీన్పై గతంలో కూడా మర్డర్ కేసులు ఉన్నాయి. గౌరవ్ అనే వ్యక్తిని కాల్చి చంపిన ఆరోపణతో సెప్టెంబర్ 21న అతడిపై ఒక మర్డర్ కేసు నమోదు అయింది. బాధితుడి తండ్రి ప్రవీన్పై కేసు నమోదు చేశాడు. అయితే కొద్ది రోజుల్లోనే ప్రవీన్ బెయిల్పై బయటికి వచ్చాడు. ఇ�
ఇది చాలా చాలా కలవరపెడుతోన్న ధోరణి. టీఎన్ శేషన్ (1990 నుంచి 1996 మధ్య ఆరు సంవత్సరాలు సీఈసీగా ఉన్నారు) అనంతరం వచ్చిన ఏ వ్యక్తికి పూర్తి పదవీకాలం ఇవ్వలేదు. అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది? వాస్తవానికి అలా ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వానికి తెలుసు. పుట్టిన త�
బుధవారం రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ఓ ప్రచార ర్యాలీలో హిమంత బిశ్వా శర్మ మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై స్పందించారు. ఈ సందర్భంలోనే రాహుల్ను సద్దాం హుస్సేన్తో పోల్చారు. యాత్రలో రాహుల్ గెడ్డం బాగా పెరిగిన విషయం తెలిసిందే. అయ�
సుప్రీంకోర్టు ముందు లిస్టింగ్ కేసుల అంశానికి తొలి ప్రాధాన్యం ఇచ్చే విషయంపై తాను దృష్టి సారించనున్నట్టు ఆయన తెలిపారు. ఇదే సమయంలో అవసరమైతే లిస్టింగ్ షెడ్యూల్ కంటే ముందుగానే కేసులను విచారణ ముందుకు తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. దేశాన�
న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. దేశంలోని 10 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారని, రాష్ట్రాల వారీగా మైనారిటీలను గుర్తించి వారికి చేరాల్సిన ప్రభుత్వ లబ్దిని అందించా
ఈ వివక్ష, హింస, దుర్వినియోగం మానవత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. అన్ని రంగాల్లోని మహిళలు దీనికి బాధితులు అవుతున్నారు. మహిళల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలను హరిస్తున్నారు. ఇది ప్రపంచానికి అవసరమైన సమాన అవకాశాలను, ఆర్థిక పునరుద్ధ
సావర్కర్ సిద్ధాంతాన్ని కొంత మంది అంగీకరిస్తారు. కొంత మంది అంగీకరించరు. అయితే తమను తాము సమర్ధించుకునేందుకు ఎవరూ ఎల్లకాలం బతికి ఉండరు. అది సావర్కర్ కావచ్చు, నెహ్రూ, సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ బోస్ కావచ్చు. గతంలోకి వెళ్లి చరిత్రను తవ్వుకోవడం �