Home » Author »tony bekkal
మూడేళ్ల క్రితం గాంధీనగర్లోని మహాత్మ మందిర్ వద్ద ఇళ్లు కోల్పోయిన 521 గుడిసెల వాసులే తనను పోటీకి దిగమని చెప్పినట్లు మహేంద్ర తెలిపారు. మహేంద్ర రెండుసార్లు తన నివాసాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 2010లో దండి కుటిర్ మ్యూజియం నిర్మాణం సందర్భంగా ఒకసార
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని ఆయన ముందే వదిలేశారు. టీపీసీసీ ఈ నిర్ణయం తీసుకోక ముందే తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ పదాన్ని తొలగించారు. ఆయన బీజేపీలో చేరనున్నారనేది కూడా ఇప్పటికే స్పష్టవైపోయింది. అంతే కాకుండా, పార్టీ నుంచి అధికార ప�
40 మందితో కాంగ్రెస్ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసినప్పటికీ గెహ్లాట్ మినహా ముఖ్య నేతలు ఎవరూ గుజరాత్లో అడుగు పెట్టింది లేదు. వాస్తవానికి గుజరాత్ ఎన్నికల ప్రచారం మొత్తం గెహ్లాట్ భుజాల మీదే ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీ మేన�
తొమ్మిది గంటల క్రితం మస్క్ ఈ ట్వీట్ చేయగా.. ఇప్పటికే 90 లక్షల ఓట్లు వచ్చాయి. ఇంకా ఒస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటికి వచ్చిన ఓట్లను చూసుకుంటే 52 శాతానికి పైగా ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించాలని ఓటు వేయగా, 47 శాతానికి పైగా వ్యతిరేకంగా ఓటేశారు. ఈ పోల
కొంత మంది హిందువులు ప్రమాదంలో ఉన్నారని అంటున్నారు. ఆ మాటలు కేవలం ఎన్నికలు జరిగినప్పుడే వినిపిస్తున్నాయి. హిందువుల్ని రెచ్చగొట్టడానికి వేరే మతాల్ని చెడుగా చూపిస్తున్నారు. నిజానికి ఏ మతమూ చెడుది కాదు. మనుషులు అవినీతి పరులు, మనుషులు తప్పులు �
ఈ వీడియోను బీజేపీ నేతలు షేర్ చేస్తూ ‘‘ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నారు? జైలులో సత్రేంద్ర జైన్కు మసాజ్ చేస్తున్నారు, వీవీఐపీ మర్యాదలు అందుతున్నాయి. ఇది చట్టాన్ని ధిక్కరించడం కాదని ఆప్ నేతలు అనుకుంటున్నారా? అసలు జైలు నియమ నిబంధనల ప్�
కొన్ని పదుల సంఖ్యలో గొర్రెలు సవ్యదిశలో సమూహంగా తిరగడం చూడొచ్చు. కొన్ని ఎలాంటి దిశ లేకుండా కదులుతున్నాయి. అయితే ఒక దిశలో తిరిగే గొర్రెలు, కచ్చితమైన వృత్తాకారంలో తిరుగుతున్నాయి. అలా తిరుగుతూనే ఉన్నాయి. ఈ వృత్తాకారంలో కొన్ని గొర్రెలు కలుస్తు�
కర్ణాటక భూమిని పొగుడుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన రాజ్నాథ్.. అక్క మహా దేవి, కనకదాసు, మధ్వాచార్య, కెఎం కరియప్ప వంటి ఎందరో గొప్ప వ్యక్తులను దేశానికి కర్ణాటక అందించిందని అన్నారు. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ దేశంలోనే కాకుండా అ�
ఆగస్టు 2022లో, పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై 46 ఏళ్ల వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. ఆ వ్యక్తికి 2016లో భారత పౌరసత్వం లభించింది. భాగ్చంద్ అనే గూఢచారి పాకిస్తాన్లో జన్మించి 1998లో తన కుటుంబంతో సహా ఢిల్లీకి వ�
పార్టీ నేతలకు గిఫ్ట్లు ఇవ్వాలంటూ ఎంసీడీ జూనియర్ ఇంజనీర్ నుంచి కోటి రూపాయలను ముకేష్ గోయెల్ డిమాండ్ చేశారని బీజేపీ నేత సంబిత్ పాత్రా శుక్రవారం మీడియా ముందు చెప్పారు. ఇందుకు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేస్తూ, ఇంకెతమాత్రం ఆలస
ఈ విషయమై ఎస్డీఆర్ఎఫ్ మీడియా ఇంచార్జి లలిత నేగి స్పందిస్తూ ‘‘12 మంది ప్రయాణికులతో వెళ్తోన్న టాటా సుమో (కారు) లోతైన లోయలో పడిపోయింది. అందులో ఉన్న 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. మా టీం వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. మృతదేహాలన్
కొద్ది రోజుల క్రితమే రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో ఆదిత్య థాకరే పాల్గొన్నారు. అయితే ఇంతలోనే సావర్కర్పై రాహుల్ విమర్శ చేయడం, దానిపై శివసేన తీవ్ర అసంతృప్తికి లోనవడం చకచకా జరిగిపోయాయి. సావర్కర్ను శివసేన స్ఫూర్తిదాతగా భావిస్తుంది.
సాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో కొద్ది మంది ఉద్యోగులు భౌతికంగా హాజరు కాగా, కొంత మంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగుకు హాజరయ్యారు. అయితే వీరిని ఉద్దేశించి మస్క్ ప్రసంగిస్తున్నారు. ఇంతలో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నవారు ఒ�
రెండవ బ్రిడ్జి వచ్చినప్పుడు బ్రిడ్జికి అతడు అభిముఖంగా ఉన్నాడు. వెనకాల నుంచి బ్రిడ్జి అంచు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అతడు డ�
శుక్రవారం రాహుల్ గాంధీతో కలిసి ఆయన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కాసేపు రాహుల్తో కలిసి నడిచారు, ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘బ్రిటిషర్లతో సావర్కర్ స్నేహం చేసిన మాట వాస్తవమే. అంతే కాదు జైలు నుంచి విడుదలయ్యేందుకు బ్రిట�
భారత్ జోడో యాత్రలో నేపాల్ జాతీయ గీతం ఆలాపనపై అధికార భారతీయ జనతా పార్టీ నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం నుంచి కాంగ్రెస్ పార్టీపై రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు, ఇతర పార్టీల నేతలు సహా దేశ నలుమూలల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న�
జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 1932లో ఏర్పడింది. కశ్మీర్ బలమైన నేత షేక్ అబ్దుల్లా, చౌదరి గులాం అబ్బాస్ ఈ పార్టీని స్థాపించారు. మొదట ఈ పార్టీ పేరు ఆల్ జమ్మూ కశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్. 1939లో జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీగా పేర�
ఈ ఘటనను ఆధారంగా చేసుకుని ‘ఇండియన్ ప్రిడేటర్: మర్డర్ ఇన్ ఏ కోర్టురూమ్’ అనే డాక్యుమెంటరీ సిరీస్ను నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ సిరీస్ను తెరకెక్కించేందుకు ఎంతో కష్టపడ్డారు. కస్తూర్బానగర్లోని ఎంతోమందిని కలిసి ఇంటర్వ్యూలు తీసుకున్నారు.
ఈ సరికొత్త అప్డేట్పై వాట్సప్ పనిచేస్తోందని జీఎస్ఎం అరెనా అనే రిపోర్ట్ వెల్లడించింది. ఈ ఫీచర్తో ఒకే వాట్సప్ అకౌంట్ను వేరే స్మార్ట్ఫోన్కు లింక్ చేసుకోవచ్చునని పేర్కొంది. ప్రస్తుతానికి బీటా వెర్సన్ 2.22.24.18 ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అంద�
తాపి జిల్లాలో ఉన్న ఈ వ్యారా నియోజకవర్గం నుంచే మోహన్ బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో గిరిజన ప్రాభల్యం ఎక్కువ. అందునా క్రైస్తవ ఓట్ మరీ ఎక్కువ. గుజరాత్ను ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న బీజేపీకి వ్యారా లాంటి కొన్ని నియోజకవర్గాలు చిక్కడం లేదు. అ�