Home » Author »tony bekkal
డాక్టర్ విక్రమ్ సారాబాయి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వ్యవస్థాపకుడు. ఆయనకు నివాళిగా తమ ప్రయోగ వాహనాలకు విక్రమ్ అని పేరు పెట్టింది స్కైరూట్ ఎరోస్పేస్. విక్రమ్ పేరుతో మొత్తం మూడు రాకెట్లున్నాయి. ఇవ
రాహుల్ సహా ఎవరూ ఈ విషయాన్ని గమనించకుండా దాదాపు అర నిమిషం అలాగే నిల్చున్నారు. ఇంతలో గీతం మనది కాదని తేరుకుని, ఆ పాటను వెంటనే ఆపేశారు. ఆ తర్వాత జగ గణ మన ప్లే చేశారు. ఇందులో మరో విశేషం ఏంటంటే, నేపాల్ జాతీయ గీతాన్ని ఆపగానే కొందరు ‘భారత్ మాతా కీ జై’ అ�
Madhu Srivastava: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే మధు శ్రీవాస్తవ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన మద్దతుదారులతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఎవరైనా మీ కాలర్ పట్టుకుంటే నేను వారి ఇంట్ల
మహారాష్ట్రలో శివసేన విడిపోయి రెండు వర్గాలుగా ఏర్పడిన అనంతరం నాటి నుంచి అటు ఉద్ధవ్ వర్గం, ఇటు షిండే వర్గం ఒకరిపై మరొకరు కత్తి దూసుకుంటున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఇరు వర్గీయులు బాహాబాహీకి దిగారు. అంతే కాకుండా బాలాసాహేబ్ థాకరేకు అసలైన �
అరెస్టైన వారిలో ఎక్కువమంది అహ్మదాబాద్, సూరత్ నగరాలకు చెందినవారే. ఓటర్ల భద్రత, స్వచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలానుసారం వీరిని పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినట్లు రాష్ట్ర పోలీసులు తెలిపారు. సీఆర్పీస�
రాహుల్ గాంధీ సావర్కర్ను అవమానించడం ఇది మొదటిసారి కాదు, గతంలోనూ సావర్కర్ను అవమానించారు, కాబట్టి నేను శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాను. సమరయోధుడిని అవమానించినందుకు నేను ఫిర్యాదు చేస్తాన�
మీతో ఎవరైనా అధికారాన్ని పంచుకుని, గంటల తరబడి మీతోనే ఉండి, మీతో పాటు ఎన్నికై.. ఉన్నట్టుండి మీకు వెన్నుపోటు పొడిస్తే ఊరుకుంటారా? వారికి తప్పనిసరిగా అందుకు తగిన బుద్ధి చెప్పాల్సిందే. లేదంటే రాజకీయాల్లో రాణించలేము. రాజకీయాల్లో మంచిగా ఉండడం చాలా
ఇక ఇదే మీడియా సమావేశంలో దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాహుల్ స్పందించారు. దేశంలో నిరుద్యోగ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, ఎన్నడూ లేనంత నిరుద్యోగిత నేడు కనిపిస్తోందని, అయినప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని రా�
మోదీతో కరచాలనం చేస్తున్న ఫొటోను రిషి సునాక్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అనంతరం ‘స్నేహంతో ఒక్కటయ్యాం’ అని ఇంగ్లీషులో ‘ఒక బలమైన స్నేహం’ అని హిందీలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఇరు దేశాల జాతీయ జెండాలను మెన్షన్ చేశారు. అలాగే ప్రధానమంత్రి నర�
ఈ మధ్యనే ఆయన జేడీయూ నుంచి బయటికి వచ్చారు. వచ్చీ రావడంతోనే బీజేపీ నేతలతో చర్చలు జరిపి ఆ పార్టీలో చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. జేడీయూని వదిలినప్పటి నుంచే ఆయన బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు స్థానికులు తెలిపారు.
అమెజాన్కు అమెరికా తర్వాత అతి పెద్ద మార్కెట్, వినియోగదారులు ఉన్న దేశం భారతే. దీనికి తోడు అమెజాన్ వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా భారత్ ఒకటి. దేశవ్యాప్తంగా సేవలను విస్తరించడంతో పాటు 50 వేల కోట్ల రూపాలయలకు పైగా పెట్టుబడులు పెట్టినప్పటి
నోయిడా అథారిటీ ఇటీవల పెంపుడు జంతువులకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, పెంపుడు జంతువుల యజమానులు తమ కుక్కలు లేదా పిల్లుల వివరాలను 31 జనవరి 2022లోపు నమోదు అథారిటీ ముందు చేయాలి. లేదంటే జరిమానా విధించనున్నట్లు ప�
ట్విట్టర్ను సొంతం చేసుకున్న రెండు వారాల్లోనే మాస్క్ అనేక మార్పులు చేశారు. కొన్ని కీలక పదవుల్లో ఉన్న వారితో పాటు సగం మంది ఉద్యోగుల్ని తొలగించారు. అలాగే ఇంటి నుంచి పని చేస్తున్న వారిని ఆఫీసుకు రావాల్సిందిగా ఆదేశించారు. వీటికి అనుగుణంగానే ప�
2024 లోక్సభ ఎన్నికలకు వ్యూహాలు రచించిడంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి హాజరయ్యారు. సమావేశం నుంచి బయటకు రాగానే అళగిరి కారును అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సందర్భంలోనే గొడవ ఏర్ప�
కొత్తగా తీసుకురానున్న ఈ బ్రాండ్లలో తమిళనాడుకు చెందిన కంపెనీల బ్రాండ్లకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. తమిళనాడుకు చెందిన ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ అనే సంస్థతో పాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు ఈ అనుమతు
పార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు లేకపోవడం చూసి, క్యాంపెయిన్ నుంచి తప్పుకుంటున్నట్లు థరూర్ ప్రకటించారు. మొత్తం 40 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక
Ajay Maken: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై నెల రోజులు కూడా కాకముందే మల్లికార్జున ఖర్గేకు మొదటి ఎదురుదెబ్బ తగిలింది. రాజస్తాన్ ఏఐసీసీ ఇంచార్జ్ అజయ్ మాకెన్ తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 25న జైపూర్లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల�
వాస్తవానికి రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనడంపై అమెరికా మొదట అభ్యంతరం తెలిపింది. అయితే తమ దౌత్య విధానాల్లో వేలు పెట్టొద్దని, తమ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రవర్తించొద్దని భారత్ గట్టి హెచ్చరిక చేయడంతో అమెరికా వెనక్కి తగ్గింది. అనంతరం ఇండియా విధాన
వాస్తవానికి గ్రూప్ దశలోనే పాకిస్తాన్ ఇంటి దారి పడుతుందని అనుకున్నప్పటికీ అదృష్టం కలిసొచ్చి ఫైనల్ వరకు వెళ్లింది. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడటం పాక్కు లక్కుగా మారింది. ఇక సెమీ ఫైనల్ మ్యాచులో న్యూజీలాండ్పై విజయంతో ఎట్టకేలకు ఫైన
తనపై ఎవరి వత్తిడి లేదని కేసు దర్యాప్తు కు పూర్తిగా సహకరిస్తానని అప్రూవర్గా మారేందుకు అవకాశం ఇవ్వాలని నవంబర్ 9న సీబీఐ కోర్టు ముందు నిందితుడు దినేష్ అరోరా విన్నవించుకున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులు అభిషేక్ �